మహిళామణులకు పెద్దపీట

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన మేనిఫెస్టో ద్వారా మరోసారి మహిళలకు పెద్దపీట వేశారు. 2019లో ఆయన వారి కోసం అనేక పథకాలు ప్రకటించారు. అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేశారు. అందులో ఒకటి అమ్మఒడి పథకం. పేద తల్లులు తమ పిల్లలను బడికి పంపించేందుకు ఇబ్బందులు పడకూడదని సంవత్సరానికి రూ.15 వేల చొప్పున అందించారు. నడి వయసు మహిళలు తమ సొంత కాళ్లపై నిలబడేందుకు చేయూత పథకం కింద వడ్డీలేని రుణాలు ఇచ్చారు. ఆసరా, తోడు తదితర […]