మట్టిలోని మాణిక్యాలను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర మెగాటోర్నీ ముగింపు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్ విశాఖపట్నంలో డాక్టర్ వైఎస్సార్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్రా ఫైనల్స్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు, నగదు పురస్కారాలు అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం వైయస్.జగన్ ఏమన్నారంటే.. గ్రామ, వార్డుస్ధాయి నుంచి రాష్ట్రంలోని ప్రతి ఇంట్లోనూ ఆరోగ్యం, వ్యాయామం, క్రీడల పట్ల అవగాహన పెంచడం చాలా […]
జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మునుపెన్నడూ ప్రభుత్వ అధీనంలో జరగని క్రీడా పోటీలు మొదటి సారిగా ఈ ప్రభుత్వంలో రాష్ట్ర స్థాయిలో జరుగుతున్నాయి. గ్రామీణ స్థాయిలో క్రీడాకారులు టాలెంట్ ను వెలికి తియ్యడానికి ప్రభుత్వం మొదటి సారి పెద్ద ఎత్తున పోటీలు నిర్వహించనుంది . ఈ రాష్ట్ర స్థాయి పోటీలకు విశాఖ వేదిక అయ్యింది. మొదట గ్రామీణ స్థాయిలో ఈ పోటీలు నిర్వహించారు వీరిలో విజేతలుగా నిలిచిన వారు మండల స్థాయిలో, మండల స్థాయిలో […]