రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) ముఖేష్ కుమార్ మీనా పై వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. ఆయన చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటున్నారని పోస్టల్ బ్యాలెట్ల విషయంలో అధికారి సీలు లేకున్నా చెల్లుతుందని సీఈఓ జారీ చేసిన సర్క్యులర్ చట్ట విరుద్ధమన్నారు. సీలు, హోదా(డిజిగ్నేషన్) లేకపోయినా ఫర్వాలేదని, స్పెసిమెన్ సిగ్నేచర్ అనుమానం వస్తే జిల్లా ఎన్నికల అధికారి సమక్షంలో ధ్రువీకరిస్తే సరిపోతుందని చెప్పడం, ఈ లెక్కన ప్రతి జిల్లా నుంచి […]
పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపు విషయంపై ఏపీ ఎన్నికల చీఫ్ ఇచ్చిన ప్రత్యేక మార్గదర్శకాలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంత్రం వ్యక్తం చేసింది. దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి వెసులుబాటు ఒక్క ఏపీ రాష్ట్రంలో ఎందుకు ఇచ్చారని ఆ పార్టీ నేత మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. కేంద్ర ఎన్నికల సంఘంలో లేని సడలింపులు ఏపీలో ఎలా ఇస్తారని, ఒక పార్టీ కోరగానే ఇలాంటి మార్గదర్శకాలను ఎలా ఇస్తారని, ఎక్కడా లేని సర్క్యులర్ ఏపీలో […]
కూటమి మేనిఫెస్టో తర్వాత మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో సమావేశం నిర్వహించారు. పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ 2014లో టీడీపీతో పొత్తు పెట్టుకున్న బీజేపీ అప్పట్లో ఉమ్మడి మేనిఫెస్టోకి అంగీకారం తెలిపింది. ఆ మేనిఫెస్టోలో చంద్రబాబు రైతుల రుణాలు మాఫీ, డ్వాక్రా రుణాలు మాఫీ, యువతకు జాబులు అంటూ పలు హామీలు ఇచ్చారు. 2014లో అధికారంలోకి వచ్చాక ఒక్క హామీ కూడా నెరవేర్చకుండానే మేనిఫెస్టోను తమ అధికారిక వెబ్సైట్లో నుంచి టీడీపీ తొలగించింది. 2014 […]
2014లో చంద్రబాబు మేనిఫెస్టోలో చెప్పిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ 2014లో చంద్రబాబు మేనిఫెస్టో పేరుతో ప్రజలను మోసం చేశారన్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని అమలు చేసి చూపించారని కొనియాడారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ చెప్పిన హామీలను అమలు చేశారని చెప్పారు. చంద్రబాబు లాగా ప్రచార ఆర్భాటాలకి మేము దూరం, చేసేది […]
‘ఎన్నికల సంఘం ఈనాడు దినపత్రికకు ఎందుకు లొంగిపోయింది? అందులో వార్తలు రావడం.. సంఘం చర్యలు తీసుకోవడం ఏంటి?.. ఆ పేపర్లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఎన్నో తప్పుడు రాస్తులు రాస్తున్నారు. వాటిపై ఈసీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. జరుగుతున్న పరిణామాలను చూసి ఎన్నికల వ్యవస్థను రామోజీరావు నడుపుతున్నాడా అనే అనుమానం ప్రజలకు కలుగుతోంది’ అని మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం నేతలు నియోజకవర్గాల్లో ఇష్టానుసారంగా ఎన్నికల కోడ్ను ఉల్లఘిస్తున్నారు. […]
మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సంధర్భంగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన కొల్లు రవీంద్ర చేసిన, చేస్తున్న అన్యాయాలను ఎండగడుతూ ఘాటుగా విమర్శించారు. గడిచిన రెండు రోజులుగా కొల్లు రవీంద్ర ఓటమి భయంతో అధికారులను బెదిరిస్తూ అవాకులు చవాకులు పేలుతున్నారు అని పేర్ని నాని విమర్శించారు. బలరాంపేట వడ్డెర బస్తీలో.. పార్కుకై కేటాయించిన స్థలాన్ని కమ్యూనిటీ హాల్ కి ఇచ్చి, రోజువారి కూలి చేసుకునే […]
ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాల్లో విజయమే లక్ష్యంగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమరానికి భీమిలిలో జరిగిన సిద్ధం బహిరంగ సభతో సిద్ధంగా ఉన్నామని సమరభేరి మ్రోగించిన విషయం తెలిసిందే. ఆ సభకి కార్యకర్తలు లక్షలాదిగా తరలి రావడంతో గ్రాండ్ సక్సెస్ అయింది. తాజాగా ఏలూరు జిల్లా దెందులూరులో సిద్ధం సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల నుంచి లక్షలాది మంది కార్యకర్తలు తరలివస్తుండటం విశేషం. ఈ […]