వైఎస్ఆర్ కడప జిల్లాలో ఎన్నికల వేళ గత నెల రోజులుగా వైఎస్ కుటుంబంలో జరుగుతున్న పరిణామాలు ముఖ్యంగా వైఎస్ జగన్, కడప ఎంపీగా పోటీ చేస్తున్న వైయస్ అవినాష్ మీద షర్మిల, సునీత చేస్తున్న ఆరోపణలు మీడియాలో హైలెట్ అవుతూ వచ్చాయి. దీనికి టీడీపీ అనుకూల మీడియా తన వంతు పాత్ర పోషిస్తూ వస్తోంది. ఇప్పుడు వీటి మీద వైయస్ అవినాష్ తల్లి లక్ష్మి వైఎస్ వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యకు సంచలన లేఖ రాశారు. అందులో వైయస్ఆర్ […]
ఐపీఎల్ 2024 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో బెంగళూరు జట్టు హైదరాబాద్ పై 35 పరుగుల తేడాతో విజయం సాధించింది , వరుస ఓటముల తరువాత ఈ విజయం ఆ జట్టులో ఆత్మవిశ్వాసం నింపుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. మ్యాచ్ వివరాల్లోకి వెళితే మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన ఆర్సీబీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలలో 7 వికెట్లు కోల్పోయి 206 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కింగ్ విరాట్ […]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు భార్య నందమూరి తారక రామారావు కూతుళ్ళలో ఒకరైన నారా భువనేశ్వరికి సంభంధించిన ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హెరిటేజ్ ఫూడ్స్ సంస్థ వైస్ చెర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ గా భాద్యతలు నిర్వహిస్తున్న భువనేశ్వరీ సదరు ఆడియోలో వాడిన భాష అత్యంత జుగుప్సాకరంగా ఉందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. . సామాన్య మహిళలు , పిల్లలు వినలేని పదజాలంతో ఆమె ఎవరినో తీవ్రంగా దూషిస్తున్నట్టు ఆ […]
2024 సార్వత్రిక ఎన్నికలు నేపథ్యంలో భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్లో బిజెపి పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని ఆ పార్టీ కీలక ప్రకటన చేసింది. ఎన్డీఏ కూటమితో పొత్తులో ఉన్న టిడిపి జనసేన పార్టీల తరఫున ప్రచారం చేయనున్నారని సమాచారం. మే 3 , 4 వ తేదీలలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నట్లు షెడ్యూల్ విడుదలయింది. మే 3న పీలేరు, విజయవాడలో మోడీ పర్యటన ఉంటుంది. మే 4న రాజమండ్రి, అనకాపల్లిలో ప్రచారం […]
వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు ఎంత మంచి చేశాడో.. ఆయన్ను చూసి ప్రత్యర్థులు ఓటమి భయంతో ఎంతలా వణికిపోతున్నారో చెప్పేందుకు ఈ ఒక్క ఫొటో చాలు. వైఎస్సార్సీపీని ఓడించేందుకు, తెలుగుదేశం ఉనికి కాపాడేందుకు చంద్రబాబు నాయుడు ఏ స్థాయిలో ప్రయత్నిస్తున్నాడో చెప్పేందుకు ఇదే సాక్ష్యం. ‘జగన్మోహన్రెడ్డి తెలివ తక్కువోడా.. కాదు కదా. 40 ఏళ్లు, 45 ఏళ్లు అనుభవమని చెప్పుకొనే చంద్రబాబుకు చుక్కలు చూపిస్తున్నాడు.. ఇది రియాలిటీ’ ఎల్లో గ్యాంగ్లో కీలక సభ్యుడైన ఏబీఎన్ రాధాకృష్ణ ఇటీవల ఈ […]
ఏపీలో సార్వత్రిక ఎన్నికల్లో నామినేషన్ ప్రక్రియ ముగిసింది. కొన్ని చోట్ల కూటమికి రెబల్ అభ్యర్థులుగా పోటిలో నిలిచి ఉన్నారు. యలమంచిలిలో జనసేన తరపున సుందరపు విజయ్ కుమార్ పోటిలో వున్నారు. విజయ్ కుమార్ మత్స్యకార వర్గానికీ చెందిన పుడిమడక గ్రామ వాసయిన ఎర్రిపల్లి కిరణ్ మీద హత్య యత్నం చెయ్యడంతో పాటు మత్స్యకార వర్గాల మీద దాడులు చేశారు, దీనితో విజయ్ కుమార్ పై రెబల్ అభ్యర్థిగా మత్స్యకార నేత ఎర్రిపల్లి కిరణ్ నామినేషన్ వేశారు. కిరణ్ […]
సకల వసతులతో ఐదు ప్రభుత్వ ఆసుపత్రులు పూర్తయ్యాయి, పన్నెండు ఆసుపత్రులు మరో రెండేళ్లలో పూర్తి కాబోతున్నాయి; దశాబ్దాల నాటి ఉద్దానం సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికింది; రాష్ట్ర వ్యాప్తంగా పదివేలకు పైగా విలేజ్ క్లినిక్కులు ప్రారంభమయ్యాయి; ‘నాడు – నేడు’ కింద దాదాపు పన్నెండువేల ఆసుపత్రుల రూపురేఖల మారాయి; 58 వేల వైద్య సిబ్బంది నియామకం జరిగింది; ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్య సురక్ష వంటి పథకాలు విజయవంతంగా నడుస్తున్నాయి. ‘ఆరోగ్య శ్రీ’ కార్డు ఉన్న వారికి అవసరాన్ని […]
‘కేంద్రంలో మళ్లీ అధికారం ఎన్డీఏదే. రాష్ట్రంలో కూటమి విజయం సాధిస్తుంది. చంద్రబాబు నాయుడు, మా తమ్ముడు పవన్ కళ్యాణ్ సిఫార్సుతో నేను ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్ అయిపోతా. అనకాపల్లి ఎంపీ సీటు వదులుకున్నందుకు నేను పెద్ద పోస్టుకే వెళ్తా..’ అంటూ మెగా మిడిల్ బ్రదర్ కొణిదల నాగబాబు ఊహా లోకంలో తేలిపోతున్నట్లు తెలిసింది. నాగబాబుకు మొదటి నుంచి రాజకీయంగా ఆకాంక్షలు ఎక్కువగానే ఉన్నాయి. కాకపోతే గతంలో పోటీ చేసి దారుణంగా ఓడిపోయాడు. ఈదఫా ఎన్నికల్లో ఎలాగైనా […]
ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో టీడీపీలో నివురుగప్పిన నిప్పులా వున్న బేధాభిప్రాయాలు రోజు రోజుకి బద్దలవుతూనే వున్నాయి. నంద్యాల జిల్లాలో టీడీపీలో నాయకుల మధ్య వున్న గొడవలు నామినేషన్ సంధర్భంగా బయటపడ్డాయి. నంద్యాల ఎంపీ అభ్యర్థి కూటమి తరపున బైరెడ్డి శబరి పోటిలో వున్నారు, తను టీడీపీలో చేరి నంద్యాల ఎంపీ టికెట్ ఖరారు చేసే సందర్భంలో తన పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రతి అసెంబ్లీ అభ్యర్థికి 7కోట్లు ఎన్నికల ఖర్చులకు ఇచ్చే విధంగా టీడీపీ పార్టీ పెద్దలు […]
2024 సార్వత్రిక ఎన్నికలకు మరి కొన్ని రోజుల ఉన్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆఖరి విడత ప్రచారం కోసం సిద్ధం అయ్యారు. తొలి విడతగా సిద్ధం పేరుతో రీజియన్ల వారీగా నాలుగు సభలు నిర్వహించారు, సిద్ధం పేరుతో జరిగిన సభలను తన కార్యకర్తలను ఉద్దేశిస్తూ చేపట్టిన తొలి విడత ప్రచారం కార్యక్రమం. సిద్ధం సభలో ముగిసిన వెంటనే మేమంతా సిద్ధం బస్సు యాత్ర పేరిట రాష్ట్ర మొత్తం 22 […]