విశాఖ కంచరపాలెం, బర్మా క్యాంపు ప్రాంతంలో జరిగిన గొడవకు సంబంధించి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ సోషల్ మీడియా వేదికగా చేసిన ప్రచారం సత్యదూరమని తేలిపోయింది. విశాఖలో జరిగింది కేవలం కుటుంబాల మధ్య గొడవని, వీరికీ రాజకీయ పార్టీలకు ఎటువంటి సంబంధం లేదని ఇంతకు ముందు కూడా ఈ ఇరువురి కుటుంబాల మధ్య గొడవలు జరిగాయని వీరికి రాజకీయాలు ముడిపెట్టి అసత్య ప్రచారలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ మోకా సత్తిబాబు మీడియా ముఖంగా […]
ఆంధ్రప్రదేశ్ లో తిరిగి రెండోసారి వైఎస్ జగన్ అధికారంలోకి రాబోతున్నారని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన అభిప్రాయాన్ని మీడయా ప్రతినిధులతో పంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన పోలింగ్ సరళితో పాటు ఏపీకి చెందిన వివిధ రాజకీయ పార్టీ నేతలతో మాట్లాడి తాను ఒక అంచనాకి వచ్చినట్టు వెల్లడించారు. తెలంగాణ భవన్ లో మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేసిన కేటీఆర్, తెలంగాణ రాజకీయాలపై స్పందించిన అనంతరం మీడియా ప్రతినిధులు ఏపీలో జరిగిన ఎన్నికల […]
సార్వత్రిక ఎన్నికల అనంతరం నేడు సీఎం జగన్ ఐప్యాక్ టీం తో జరిగిన మీటింగ్ లో ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఐప్యాక్ ప్రతినిధులతో సీఎం జగన్ మాట్లాడుతూ మరోసారి మనం చరిత్ర సృష్టించబోతున్నాం. గత ఎన్నికల్లో 151 సీట్లు, 22 ఎంపీ సీట్లు గెలిచాం. ఈసారి అంత కన్నా ఎక్కువ సీట్లే గెలుస్తాం. ఆంధ్రప్రదేశ్ లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మరోసారి ప్రభంజనం సృష్టించబోతోంది. రాబోయే ఏపీ ఫలితాలు చూసి దేశం మొత్తం షాక్ అవుతుంది. ఫలితాల […]
ఎన్నికలకు ముందు విడుదల చేయాల్సిన డీబీటీ నిధులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిన్న విడుదల చేయడం ప్రారంభించింది. గత ఐదేళ్లుగా నిర్విరామంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతీ ఏడాది సంక్షేమ పథకాల నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో డీబీటీ ద్వారా జమ చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఎన్నికల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి లబ్ది చేకూరుతుందని కుట్ర పూరితంగా ఎన్నికల కమీషన్ కి టీడీపీ బీజేపీ జనసేన కూటమి పిర్యాదు చేయడం కారణంగా డీబీటీ నిధుల విడుదల నిలిచిపోయిన సంగతి […]
ఐపీఎల్ – 2024లో భాగంగా 65వ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. లీగ్ దశలో మిగిలివున్న రెండు మ్యాచ్ల్లోనూ గెలిచి, ఐపీఎల్-2024 పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలవాలనుకున్న రాజస్థాన్ రాయల్స్ ఆశలపై పంజాబ్ కింగ్స్ నీళ్లు చల్లింది. దీనితో ప్లేఆఫ్స్కు చేరిన రాజస్థాన్ వరుసగా నాలుగో మ్యాచ్లోనూ ఓడిపోయింది మొదటగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 144 పరుగులు […]
జూన్ నాలుగో తేదీన వైఎస్సార్సీపీ కొత్తచరిత్ర సృష్టించబోతుందని మంత్రి మేరుగ నాగార్జున స్పష్టం చేశారు. రాష్ట్రంలో రామరాజ్యం రాబోతుందని వైఎస్సార్సీపీ మరోసారి అధికారంలోకి వస్తుందని ఇది పేదలకు, పెత్తందారులకు మధ్య జరిగిన యుద్ధమని, ఈ యుద్దంలో ప్రజలు నిజమైన నాయకుడు వైయస్ జగన్ కే పట్టం కట్టబోతున్నారని ఆయన అభిప్రాయ పడ్దారు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్ట్రేషన్లోకి వెళ్ళి రౌడీ మూకల చేత పల్నాడు జిల్లాతో పాటు అనేక చోట్ల వైఎస్సార్సీపీ నేతలపై దాడులు చేయిస్తున్నారని. సమస్యాత్మక […]
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మహిళా ఓటర్లే రాజకీయ పార్టీలకు అధికారం కట్టబట్టే నిర్ణేతలని పోలింగ్ శాతం చూస్తే స్పష్టమౌతుంది. ఈవీఎంల ద్వారా పోల్ అయిన ఓట్ల మొత్తంలో పురుషుల కన్నా 4,78,325 మంది మహిళా ఓటర్లు అధికంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవడం వారిలో వచ్చిన చైతన్యానికి ఒక కొలబద్దగా చూడొచ్చు. ఈ ఓటింగ్ సరళిని పరీశీలిస్తే ఖచ్చితంగా అధికార పార్టీకే ఎన్నికల్లో లాభం చేకూరే విధంగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకుల నుండి వస్తున్న మాట. […]
పల్నాడు జిల్లా ఈవూరివారిపాలెం డొంక సమీపంలో ఓటు వేసి తిరిగి వస్తుండగా జరిగిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో ఆరుగురు సజీవదహనం అయిన ఘటన తెలిసిందే. ఈ దుర్ఘటన కు సంభంధించి సీఎం జగన్ స్పందించారు. బస్సు ప్రమాదంలో ఆరుగురు మరణించడంపై తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సహాయంగా నిలుస్తామన్నారు. మరణించిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసి తిరిగి వస్తుండగా […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భారీ స్థాయిలో పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల కమీషన్ ముఖేష్ కుమార్ మీనా మీడియాకు వెళ్ళడించారు. తుది పోలింగ్ శాతం 80.66 గా, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 1.2 శాతం మొత్తం కలుపుకుని 81.86 శాతంగా పోలింగ్ శాతం నమోదైందని ఆయన ప్రకటించారు. ఇది రాష్ట్ర చరిత్రలోనే భారీగా నమోదైన పోలింగ్ శాతంగా ఆయన చెప్పుకొచ్చారు. 2019 ఎన్నికల్లో నమోదైన పోలింగ్ శాతం కన్నా ఇది 2 శాతం అధికంగా కనిపిస్తుంది. […]
ఆళ్ళగడ్డలో భూమా వర్సెస్ ఏవీల మధ్య కక్షలు మరోసారి భగ్గుమన్నాయి. భూమా అఖిలప్రియా బాడీ గార్డ్ పై తీవ్ర స్థాయిలో దాడి జరిగింది. అయితే ఈ దాడి వెనుకాల ఏవీ సుబ్బారెడ్డి హస్తం ఉందని భూమా వర్గం ఆరోపిస్తుంది. భూమా నాగిరెడ్డి ఏవీ సుబ్బారెడ్డి మధ్య ఉన్న సాన్నిహిత్యం అందరికి తెలిసిన విషయమే అయితే భూమా నాగిరెడ్డి మరణం తరువత అఖిలప్రియా వ్యవహార శైలితో సరిపడక ఏవీ సుబ్బారెడ్డి వీరికి దూరంగా ఉంటూ వస్తున్నారు. అయినా అఖిల […]