వక్రభాష్యాలు చెప్పడంలో ఎల్లో మీడియాకి ఎవరూ సాటి రారు. తనకు నచ్చిన వాళ్లు ఏ పని చేసినా గొప్పగా చిత్రీకరిస్తుంది. ప్రత్యర్థి పార్టీలు నిజంగా మంచి చేసినా స్వార్థం కోసమేనని ప్రచారం చేస్తుంది. ఎన్నికల నేపథ్యంలో విలేకరులకు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు తాయిలాలు ఇస్తున్నారని ఇటీవల ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో వార్తలు అధికంగా ప్రచురితమతున్నాయి. పాజిటివ్ వార్తలు రాయించుకునేందుకు ఇలా చేస్తున్నారని ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నమిది. నిజానికి వ్యాపార సంస్థలు, రాజకీయ పార్టీలు, సినీ నిర్మాతలు విలేకరులకు […]
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రేవంత్ రెడ్డి పాలనా వైఫల్యాలపై, ఇసుక దోపీడీలపై వరుస కథనాలు రాస్తూ వస్తున్న తెలంగాణం పత్రిక-న్యూస్ లైన్ తెలుగు ఛానెల్ కి చెందిన జర్నలిస్ట్ శంకర్ పై నిన్న రాత్రి పాశవికంగా దాడి జరిగింది. రాత్రి 10 గంటల ప్రాంతంలో సుమారు 20 మంది రౌడీ మూకలు ఒక్కసారిగా శంకర్ ను చుట్టుముట్టి దాడి చేశారు. దాంతో మొహంపై తీవ్ర గాయాలయ్యాయి. అడ్డుకోబోయిన అతని ఆఫీసు […]
రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాల ఏర్పాటులో రూ.వందలాది కోట్ల ప్రజాధనాన్ని స్వాహా చేసినందుకు చంద్రబాబుతో పాటు పలువురిపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయగా.. ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. ఆ తరువాత తనపై సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టేయడంతో పాటు రిమాండ్ ఉత్తర్వులను సైతం కొట్టేయాలంటూ చంద్రబాబు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి క్వాష్ పిటిషన్ను […]
ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కి తనేం చేసినా అదో మహత్కార్యం.. అవతలి వ్యక్తి ఏం చేసినా అదో పెద్ద నేరం లా కనిపిస్తుంటాయి… తెల్లారి లేస్తే తెలుగు ప్రజలందరికీ “అటా” అంటూ నీతులు వల్లిస్తూ తను మాత్రం ఏ నీతి లేకుండా బతికెయ్యడం, తనదే నీతివంతమైన “ బతుకు “ అని బ్రమలో బతకడం రాధాకృష్ణ కి సహజ నైజం.. వివరాల్లోకి వెళ్తే జగన్ ప్రభుత్వం ఏ కార్యం తలపెట్టినా దానికి ఎలా అయినా అడ్డుపుల్ల వేయాలనుకుని ఆ […]
అసలు స్టూడియోలు ఎవరు కట్టాలి? మా వాళ్ళు మాత్రమే కట్టాలి. ఎక్కడ కట్టాలి ? అమరావతిలో కట్టాలి లేదా మా బెజవాడలో కట్టాలి. అంతేగాని రాయలసీమలో కడతాం అంటే ఎలా ? ఇలా ఉంది ఎల్లో మీడియా వ్యవహారం. మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా మద్రాస్ లో ఉన్న సిని పరిశ్రమను ఇక్కడికి తీసుకురావడానికి సినిమా స్టూడియో నిర్మించడానికి సుపర్ స్టార్ కృష్ణ గారికి 9.5 ఎకరాలు ఇచ్చింది. ఇదేం తప్పు కాదు. అదే మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా […]
పాపం ఎల్లో మీడియా బాధలు వర్ణనాతీతంగా మారాయి. సీఎం జగన్ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంతకైనా వెళతారని చెప్పేందుకు కలం కదలడం లేదు. కానీ పొరుగు రాష్ట్రమైన తెలంగాణ నేతలు మాత్రం సీఎం జగన్ ని తమకు తెలియకుండానే ఆంధ్రప్రదేశ్ హీరోగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంటే ఎల్లో మీడియా మాత్రం రాయలసీమకు జగన్ చేసిందేమి లేదంటూ అబద్దాలు వండి వార్చే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ నేతలు జగన్ ని హీరోని చేసే పనిలో […]
మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఎల్లో మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన పార్టీ మారుతారంటూ కొంత కాలంగా ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. అలా ఏమీ లేదని చాలాసార్లు బాలినేని కొట్టి పారేశారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఒంగోలులో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఆయన కృషి చేస్తున్నారు. దీనికి సంబంధించి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో పలుమార్లు చర్చించారు. ఈ క్రమంలో రూ.202.03 కోట్లను వైఎస్సార్సీపీ ప్రభుత్వం మంజూరు చేసిన విషయం తెలిసిందే. […]
ఇన్నేళ్ల జీవితం లో ఫస్ట్ టైం నాకు చిరాకు… అని ఆ చిరాకులోనే భాష పై జ్ఞానం కూడా వదిలేసి, జగన్ మీద ఉన్న విపరీతమైన అక్కసుతో ఆఖరికి రాక్షసుడు అని కూడా రాసేస్తున్నాడు రామోజీ… ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా జనాల నుండి జగన్ ను వేరు చేయలేం అని అర్థం అయిన ఎల్లో మీడియాకి మళ్లీ మొదటి నుండి మొదలుపెట్టాల్సిన అవసరం ఏర్పడింది.. జగన్ సీఎం అయిన వెంటనే అందుకున్న తొలి రాగం జగన్ […]
కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాకు తెలుగు చదవడం రాదు కాబట్టి సరిపోయింది. లేకపోతే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి ఢిల్లీ టూర్పై పచ్చ పత్రికల రాతలకు మూర్చపోయేవారు. మేము ఇలా అన్నామా అంటూ కస్సుమనేవారు. వాస్తవానికి అక్కడ జరిగేదొకటి. రాష్ట్రంలో ఇచ్చే బిల్డప్ ఒకటి. దశాబ్దాలుగా ప్రజలను ఏమార్చే రాతలు రాస్తూ బాబును లేపుతూనే ఉన్నారు. చంద్రబాబు బుధవారం ఢిల్లీ వెళ్లారు. లాబీయింగ్ చేయడంతో రాత్రి 11.30 గంటలకు అమిత్షా, […]
అనునిత్యం జగన్ ప్రభుత్వంపై ఏడవడమే పనిగా పెట్టుకున్న ఎల్లో మీడియాకి జగన్ ప్రభుత్వానికి సంబంధించి ఏ చిన్న విషయాన్నైనా గోరంతని కొండంత చేసి చూపించడం, రాయటం పరిపాటి అయిపోయిందని మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వ సలహాదారులకు ఇచ్చే వేతనం పైనా తన ఏడుపును చూపించింది. సలహాదారులకు 680 కోట్ల ఖర్చు అంటూ ఎల్లో మీడియా కాకమ్మ కధలను వండి వార్చింది. ప్రభుత్వం ఇచ్చే ఏ జీతానికైనా లెక్కా పత్రం ఉంటుందని తెలిసి కూడా […]