సాంప్రదాయినీ.. సుప్పినీ.. శుద్ధ పూసనీ.. ట్రెండింగ్లో ఉన్న ఈ సాంగ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడికి కరెక్ట్గా సరిపోతుంది. భారతీయ జనతా పార్టీ అంతు చూస్తానని 2019 ఎన్నికల సమయంలో గర్జించిన ఆయన ఇప్పుడు అదే పార్టీతో పొత్తు కోసం పాకులాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీకి కూడా వెళ్లారు. దీంతో సోషల్ మీడియాలో బాబు ఒకప్పటి వ్యాఖ్యలు, ఎల్లో మీడియా ఇచ్చిన బిల్డప్లు వైరలవుతున్నాయి. 2019 ఎన్నికలకు ముందు నారా వారు బీజేపీతో తెగదెంపులు చేసుకుని కాంగ్రెస్తో జతకట్టారు. […]
ఇది ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియా అయ్యి ఉండి, దమ్మున్న ఛానెల్ అని చెప్పుకునే వారి పత్రికలో ఈనాటి మొదటి పేజీలో మెయిన్ హెడింగ్… వివరాల్లోకి వెళ్తే… నిన్న చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై, బీజేపీ పెద్దలను కలవడంపై వైసీపీ సోషల్ మీడియా కొన్ని వ్యంగ్యాస్త్రాలు ప్రయోగించింది, మోడీ ముందు చేతులు కట్టుకుని నిల్చునట్లు గా, షా కాళ్లు మొక్కుతున్నట్టుగా కొన్ని ఫోటోలను ఎడిట్ చేసి వ్యంగ్యంగా కామెంట్లు చేసారు… ఇక వాటిని పట్టుకుని ఎలుకకు పోస్టుమార్టం చేసినట్టు […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చదువుల విప్లవం మొదలైంది.. పేద మధ్యతరగతి తల్లుల బ్రతుకుల్లో పిల్లలను చదివించగలమన్న ధీమా వచ్చింది.. కార్పొరేట్ స్కూల్స్ స్థాయిలో మారిన ప్రభుత్వ పాఠశాలలు విద్యా బోధన స్థాయి పెరిగేలా చేశాయి. ఇంగ్లీష్ మీడియం విద్యతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులు ప్రపంచంతో పోటీపడే స్థాయికి ఎదిగేందుకు దోహదపడింది.. విద్యా కానుకతో బడికెళ్ళాలన్న ఆసక్తి కలిగేలా, జగనన్న గోరుముద్దతో విద్యార్ధులలో పౌష్టికాహారం లోపం తగ్గేలా.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రభుత్వ […]
ఏపీలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. మొత్తం 6,100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు. అంతేకాకుండా టెట్ పరీక్షకు సంబంధించిన వివరాలను కూడా విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. దీంతో ఉపాధ్యాయ పరీక్షల కోసం ఎదురుచూపులకు తెరపడింది. ఈ నెల 12 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఫిబ్రవరి […]
మా బాబు కట్టిన 12 మెడికల్ కాలేజిల సోయగం చూడండి జగన్ హయాంలో కొత్తగా కడతున్న, పూర్తి చేసుకున్న 17 మెడికల్ కాలేజీల విషయం లో పాపం పూర్తి స్థాయిలో డిఫెన్స్ లో పడ్డ టీడీపీ సోషల్ మీడియా దాన్ని ఎలా కవర్ చేసుకోవాలో అర్థం కాక పాపం పిచ్చి పిచ్చి వాదనలను తీసుకొస్తుంది… అసలు ఒక్క మెడికల్ కాలేజీ లేనట్టుగా… బాబు హయాంలో “ఫుల్లుగా” మెడికల్ కాలేజీ లు వచ్చినట్లుగా ఒక పోస్టర్ ను పట్టుకు […]
చంద్రబాబు 2014లో అధికారంలోకి వచ్చాక కృష్ణా జిల్లాను అభివృద్ధి చేస్తానని మాయమాటలు చెప్పి ఆ అభివృద్ధిని కృష్ణా నదిలో కలిపేసాడు. గద్దెనెక్కడం కోసం ఎన్నో హామీలను గుప్పించి ఇచ్చిన ఒక్క హామీని ఒక శాతం కూడా పూర్తి చేయకుండానే గద్దె దిగిన ఘనత చంద్రబాబు సొంతం. కృష్ణా జిల్లాకి ఇచ్చిన హామీలను ఓసారి పరిశీలిస్తే.. కృష్ణా జిల్లాకు ఇచ్చిన హామీలు – ప్రస్తుత విమానాశ్రయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో విస్తరించడం – మచిలీపట్నం పోర్టును అభివృద్ధి పరచడం – […]
మెక్సికో దేశపు ఐబీ ప్రతినిధి ఆల్డో ప్రశంస ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న ఐబీ (ఇంటర్నేషనల్ బాకలారియేట్) అమలులో భాగంగా ఐబీ ప్రతినిధుల బృంధం రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లోని మౌలికవసతులు, పరిస్థితులను అధ్యయనం చేస్తున్నారు. అందులో భాగంగా మెక్సికో దేశానికి చెందిన ఐబీ ప్రతినిధి ఆల్డో మంగళవారం జనవరి 6, 2024 న కృష్ణా జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు. ముందుగా ఆల్డో విజయవాడలోని ఎంకే బేగ్ మునిసిపల్ కార్పొరేషన్ హైస్కూల్లోని గదులను, ఇంటరాక్టివ్ […]
Nellore : నెల్లూరు సిటీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎవరుంటారో తేలింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఊహించని విధంగా కొత్త వ్యక్తి తెరపైకి(Nellore) వచ్చాడు. ఇక్కడున్న డాక్టర్ పి.అనిల్కుమార్ యాదవ్ను నరసారావుపేట పార్లమెంట్కు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పంపారు. దీంతో సిటీకి చాలామంది పేర్లు వినిపించారు. తెలుగుదేశం నుంచి మాజీ మంత్రి, విద్యాసంస్థల అధిపతి పొంగూరు నారాయణ బరిలో ఉన్నారు. వైఎస్సార్సీపీ నుంచి ఎవరు పోటీ చేస్తారనే ఉత్కంఠ నెలకొంది. అయితే అనూహ్య రీతిలో […]
Sixth List : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరో జాబితాను విడుదల చేసింది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో అభ్యర్థులను వేగంగా ప్రకటిస్తోంది. ఇప్పటికే ఐదు జాబితాలు విడుదల చేసిన విషయం తెలిసిందే(Sixth List). శనివారం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సమన్వయకర్తల వివరాలను వెల్లడించారు. పార్లమెంట్ స్థానాలకు సంబంధించి రాజమండ్రికి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, నర్సాపురానికి లాయర్ గూడూరి ఉమాబాల, గుంటూరుకు ఉమ్మారెడ్డి వెంకటరమణ, చిత్తూరుకు (ఎస్సీ) […]
వీఆర్ఏలకు కరువు భత్యం.. YCP : గ్రామ రెవెన్యూ సహాయకులకు (వీఆర్ఏ) నెలకు రూ.500 తాత్కాలిక డియర్నెస్ అలవెన్స్ (డీఏ) మంజూరు చేస్తూ ఆంధ్రప్రదేశ్ (YCP)ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా 19వేల 359 మంది వీఆర్ఎలకు ఆర్థిక వెసులుబాటు కలగనుంది. గతంలో వీఆర్ఏలకు నెలకు రూ.300 డీఏ వచ్చేది. కానీ గత టీడీపీ ప్రభుత్వం దానిని రద్దు చేసింది. ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (ఏపీజీఈఎఫ్) విజ్ఞప్తిపై స్పందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ […]