వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి (వీపీఆర్), ప్రశాంతిరెడ్డి దంపతులు టీడీపీని నాశనం చేస్తున్నారని తెలుగు తమ్ముళ్లు ఆవేదన చెందుతున్నారు. చంద్రబాబు నాయుడి ఓటుకు నోటు ఆడియో విషయాన్ని జనం ఇంకా మర్చిపోకుండా దెప్పి పొడుస్తున్నారు. ఇప్పుడు దానికి ప్రశాంతిరెడ్డి ఆడియో తోడైంది. పెద్ద మనుషులు కదా అని స్వాగతిస్తే పార్టీని డ్యామేజ్ చేసేలా ప్రవర్తించారని బహిరంగంగా వాపోతున్నారు. మా పార్టీలో చేరండి. కోట్ల రూపాయలిస్తామని ప్రశాంతిరెడ్డి మాట్లాడిన ఆడియో బయటికి రావడంతో నెల్లూరు జిల్లా టీడీపీలో కలకలం రేగింది. పారిశ్రామికవేత్త […]
పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి (వీపీఆర్), ప్రశాంతిరెడ్డి దంపతులు డబ్బు గర్వంతో విర్రవీగుతున్నారని నెల్లూరు జిల్లాలో ప్రచారం జోరుగా సాగుతోంది. కుటుంబానికి ఒక టికెట్ అని చెప్పిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు వీరి విషయంలో మాత్రం మాట తప్పారు. ఎన్నికల ఖర్చులకు వందల కోట్ల రూపాయలు ఇవ్వడంతో వీపీఆర్కు నెల్లూరు ఎంపీ, ప్రశాంతిరెడ్డికి కోవూరు అసెంబ్లీ సీట్లు ఇచ్చారు. వేమిరెడ్డి తెలుగుదేశంలో చేరిన నాటి నుంచి డబ్బుతోనే రాజకీయాలు చేస్తున్నారు. తనకంటూ ప్రత్యేకంగా వర్గం ఏర్పాటు చేసుకునేందుకు […]
రాష్ట్రంలో విద్యాసంస్థల యజమానులు చాలామంది రాజకీయాల్లో ఉన్నారు. ఎన్నికల్లోనూ పోటీ చేస్తుంటారు. చాలామంది రెండింటిని ముడిపెట్టరు. కానీ నెల్లూరు సిటీ తెలుగుదేశం అభ్యర్థి పొంగూరు నారాయణ మాత్రం అలా కాదు. తన స్వార్థం కోసం ఎడ్యుకేషనల్ సంస్థ సిబ్బందిని వాడుకుంటూనే ఉన్నారు. 2014లో నమ్మకస్తులను చంద్రబాబు నాయుడి కోసం పనిచేయించారు. టీడీపీ అధికారంలోకి రావడంతో గిఫ్ట్ కింద ఆయనకు మంత్రి పదవి దక్కింది. 2019కి వచ్చేసరికి నెల్లూరు సిటీ నుంచి నారాయణ బరిలో నిలిచారు. ఆ సమయంలో […]
‘పార్టీ కోసం ఎంతో కష్టపడి పనిచేశా. డబ్బు ఖర్చు పెట్టా. అయినా నాకు సీటు ఇవ్వకుండా అన్యాయం చేశారు. చంద్రబాబు నాయుడు చెప్పినా సరే కాకర్ల సురేష్కు నేను సహకరించను’ బొల్లినేని వెంకటరామారావు ధోరణి ఇది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో రాజకీయాలు హాట్హాట్గా ఉన్నాయి. బొల్లినేని, సురేష్ వర్గాల మధ్య విభేదాలు రోజురోజుకు ముదురుతున్నాయి. అంతా సర్దుకుంటుందని కేడర్ భావిస్తున్నా.. ఆ పరిస్థితులు కనిపించడం లేదు. ఇటీవల చంద్రబాబు వింజమూరులొ ప్రజాగళం సభ […]
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ ఎం.హరినారాయణన్ తెలిపారు. శనివారం సచివాలయం నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారులు ఏర్పాట్లపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా హరినారాయణన్ జిల్లాలో చేస్తున్న ఏర్పాట్లను వివరించారు. 445 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించాం. వాటిలో సజావుగా ఎన్నికలు నిర్వహించడానికి చర్యలు తీసుకున్నాం. 1,238 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నాం. దీనికి అవసరమైన సిబ్బంది నియామకం, […]
మేమంతా సిద్ధం బస్సు యాత్ర రాష్ట్రంలో ప్రభంజనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు జరిగిన ప్రతి నియోజకర్గంలో ప్రజలు సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి బ్రహ్మరథం పట్టారు. ఆయన పలు సభల్లో పాల్గొని ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వం చేసిన పనులను వివరించారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిని ఎండగట్టారు. చంద్రబాబు నాయుడు ఎంత మోసగాడో వివరించారు. తన పార్టీ అభ్యర్థులను పరిచయం చేశారు. తిరుపతి జిల్లా నాయుడుపేటలో సభ నిర్వహించిన సీఎం గురువారం […]
వైఎస్సార్ కాంగ్రెస్ నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా వేణుంబాక విజయసాయిరెడ్డి రావడంతో పార్టీలో ఫుల్ జోష్లో నెలకొంది. కొంతకాలం క్రితం వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి జిల్లా అధ్యక్షుడి ఉండేవాడు. అయితే ఆయన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడితో కుమ్మక్కై వైఎస్సార్సీపీ దెబ్బ తీయాలని ప్రయత్నించాడు. ఆ ఆటలు ఎక్కువ కాలం సాగలేదు. దీంతో టీడీపీ తీర్థం పుచ్చుకుని ఎంపీ అభ్యర్థిగా నిలబడ్డాడు. తన భార్య ప్రశాంతిరెడ్డికి కోవూరు టికెట్ ఇప్పించుకున్నాడు. ధన బలాన్ని ఉపయోగించి ఇతర పార్టీల నాయకులకు ఎర […]
రాష్ట్రంలో ఎన్నికల సమరభేరి మోగింది. దీంతో నాలుగు ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ఉధృతంగా మొదలుపెట్టాయి. ఈ నేపథ్యంలోనే పలువురు అభ్యర్థుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా నెల్లూరు ఎంపీ స్థానం నుండి పోటీ పడుతున్న విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మధ్య మాటల యుద్ధం మొదలైంది. వైసిపి రాజ్యసభ ఎంపీలుగా ఎన్నికైన వీరిద్దరూ ఒకరినొకరు విమర్శించుకోవడం ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తుంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీ తరపున రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. కాగా గత […]
ఆంధ్రప్రదేశ్ లో మే 13న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. దాంతో ఇప్పటికే రాష్ట్రంలో ప్రధాన పార్టీలన్ని ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ మేమంతా సిద్ధం పేరుతో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలు కవర్ అయ్యేలా బస్సు యాత్రను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ప్రజలు సీఎం జగన్ బస్సు యాత్రకు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ క్రమంలో పలువురు నేతలు టీడీపీ నుండి అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారు. తాజాగా సీఎం జగన్ […]
ఒడమ్మాబడవా.. కాపాడండయ్యా నన్ను.. ఇదేం బాలేదయ్యా.. సోషల్ మీడియాలో మీమ్స్ పేజీల్లో ఎక్కువ దర్శనమిస్తుంటాయి. ఈ పదాలు పలికింది నెల్లూరు సోగ్గాడు ఆనం వివేకానందరెడ్డి. ఆయన చనిపోయినా ఇంకా యాసను మాత్రం జనం గుర్తుపెట్టుకునే ఉన్నారు. వివేకా గదిలో చోరీ జరిగింది. ఈ విషయం ప్రస్తుతం నెల్లూరు నగరంలో కలకలం రేపింది. మూడురోజుల క్రితం కుటుంబసభ్యులు గోప్యంగా ఉంచారు. బుధవారం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఘటనపై ఇంకా పోలీసులకు ఫిర్యాదు అందలేదు. ఆనం నెల్లూరు సిటీ, […]