మంగళగిరిలో ఎలాగైనా గెలవాలని లోకేష్ చేయని ప్రయత్నం లేదు. దొడ్డిదారిన ఎమ్మెల్సీగా ఎన్నికై మూడు శాఖలకు మంత్రిగా పని చేసారనే అపవాదు మూటకట్టుకున్న లోకేష్ టీడీపీకి విజయావకాశాలు లేని మంగళగిరి నియోజకవర్గంలో గెలిచి తన ప్రతాపాన్ని చూపించాలని మాస్టర్ ప్లాన్ వేసాడు. కానీ 2019 ఎన్నికల్లో వైసిపి అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఘోర పరాజయం పాలయ్యారు. దీంతో ప్రత్యక్ష ఎన్నికల్లో లోకేష్ గెలవలేడనే వార్తలకు ఆజ్యం పోసినట్లైంది. టీడీపీ శ్రేణులకు సైతం లోకేష్ నాయకత్వంపై అనుమానాలు […]
తమకు సంబంధం లేని విషయంలో క్రెడిట్ కొట్టేడయంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ ఎప్పుడూ ముందుంటారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి విషయాలైనా సరే తమకు అన్వయించుకుని అంతా మా వల్లేనని డబ్బా కొట్టుకుంటుంటారు. ఇక వీరి కోసం ప్రచారం చేసేందుకు ఎల్లో మీడియా ఉండనే ఉంది. తాజాగా టెస్లా విషయంలో చినబాబు ట్వీట్ వేసి అంతా తన తండ్రి దయవల్లేననే ధోరణిలో మాట్లాడుతున్నాడు. ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ టెస్లా అధినేత ఎలాన్ […]
2014 లో ప్రతి వర్గానికి ఏదొక హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు, అతని తనయుడు లోకేష్ గెలిచిన తరువాత ఇచ్చిన మేనిఫెస్టోని డిలీట్ చేసుకొని హామీలను గాలికి వదిలేశారు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు సమీపిస్తున్నడంతో నోటికి వచ్చిన హామీని ఇస్తున్నారు. తాజాగా మంగళగిరిలో అధికంగా ఉన్న చేనేతలకు మరోసారి 2014 లో ఇచ్చిన హామీలనే మరోసారి 2024 లో అధికారంలోకి వస్తే ఇస్తామని హామీ ఇస్తున్నారు. చేనేతలకు జీఎస్టీ రద్దు చేస్తాము అని ముడి సరుకు ధరలు […]
టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఉమ్మడి ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు తనయుడు లోకేష్ బీజేపీ తరుపున కోయంబత్తూరులో బీజేపీ తరపున ప్రచారం చేపట్టారు, ఈ ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ ప్రధాని మోడీ దేశ ఆర్ధిక ముఖ చిత్రాన్ని మార్చేసిన దార్సనికుడు అని పొగడ్తల వర్షం కురిపించారు . ఈ విషయంలో నిజానిజాలు ఎలా ఉన్నా, లోకేష్ పొగడ్తలు చూసిన తమిళనాడు ప్రజలకి ఏమీ అనిపించక పోవచ్చు కానీ లోకేష్ నోటి వెంట విన్న తెలుగు ప్రజలకు […]
తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేశ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను ఆ పార్టీల నాయకులు అతిగా ఊహించుకుంటుంటారు. కానీ క్షేత్ర స్థాయిలో వారి బలం అంతంతమాత్రమే. సినిమాల వల్ల పవన్కు అంతో ఇంతో క్రేజ్ ఉంది. లోకేశ్ను టీడీపీ నాయకులే పట్టించుకోరు. ఇక్కడ చెల్లని కాసులు ఇతర రాష్ట్రాల్లో ప్రచారానికి వెళ్తున్నాయి. దీంతో ఏపీ జనం నవ్వుకుంటున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారిలో భారతీయ జనతా పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారని […]
తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై కుప్పుస్వామికి మద్దతుగా టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నేడు, రేపు ప్రచారం చేయనున్నారు అని ఒక వార్త చక్కర్లు కొడుతోంది. కోయంబత్తూరు లోక్సభ స్థానం నుంచి అన్నామలై బరిలో ఉన్నారు. అక్కడ తెలుగువారు అధికంగా ఉండడంతో వారిని బీజేపీ వైపు తిప్పుకునేందుకు లోకేశ్తో ప్రచారం చేయించాలని బీజేపీ నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమిలో టీడీపీ ఉంది. ఆ కారణం చేత నారా లోకేష్ తో ప్రచారం చేయించుకోవాలని తమిళనాడు […]
యానిమల్ సినిమాలోని నాన్నా.. నువ్వు నా ప్రాణం పాటను తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి అభ్యర్థి నారా లోకేశ్ రిపీట్ మోడ్లో వింటున్నాడంట. అంతటితో ఆగకుండా ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్ సినిమాలు బాగా చూస్తున్నాడని తెలుగు తమ్ముళ్ల నుంచి వస్తున్న టాక్. దీనికి కారణాలు లేకపోలేదు. టీడీపీలో చంద్రబాబు తర్వాత స్థానం లోకేశ్దని అందరూ భావిస్తుంటారు. కానీ బాబు తన కొడుకును స్టార్ క్యాంపెయినర్ పోస్టు నుంచి తీసేసి పవన్ కళ్యాణ్కు ఇచ్చాడు. వారిద్దరూ […]
జగన్ మోహన్ రెడ్డి ప్రతీ సభలో ప్రజలతో ఓ మాట చెప్తుంటాడు.. మా తండ్రి మీ ప్రియతమ నాయకుడు స్వర్గీయ డాక్టర్ వైయస్సార్ పేదల కోసం ఒక అడుగు ముందుకు వేస్తే ఆయన కొడుకుగా నేను ఇంకో పది అడుగులు ముందుకు వేస్తా. మా తండ్రి గారిలా ప్రజల గుండెల్లో మిగిలిపోవడమే నా కోరిక.. అని…. తండ్రి ఆశయాలను, తండ్రి లెగసీ ని ముందుకు తీసుకెళ్లడం ఖచ్చితంగా కొడుకు భాధ్యతే… అలాగే… తెలుగు రాజకీయాలను బ్రష్టుపట్టించింది చంద్రబాబు […]
కొంతమందికి అయిష్టంగానే టికెట్లు ఇచ్చేశాం.. ఇంకొంతమంది క్యాష్ ఇవ్వకుండా అప్పనంగా ఛాన్స్ కొట్టేశారు. ఇప్పుడేం చేయాలని ఆలోచిస్తున్న తరుణంలో చంద్రబాబు నాయుడికి ఒక ఆలోచన తట్టింది. వెంటనే తన గ్యాంగ్ను రంగంలోకి దించారు. అందరూ కలిసి అటు మెయిన్ స్ట్రీమ్, సోషల్ మీడియాలో అభ్యర్థుల మార్పంటూ ఊదరగొడుతున్నారు. కొద్దిరోజులుగా బాబు పునరాలోచనలో ఉన్నారని, రాబిన్ శర్మ టీంతో సర్వే చేయిస్తున్నారని, 15 మందిని మార్చే అవకాశముందని ప్రచారం చేస్తున్నారు. పొత్తులో భాగంగా టీడీపీకి 144 అసెంబ్లీ, 17 […]
2019 ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న టీడీపీ పార్టీ తమను ఓడించిన ఏపీ ప్రజలపై కక్ష గట్టి మొదటి రోజు నుండి ఆ పగ తీర్చుకుంటూనే ఉంది.. ప్రభుత్వం ఏ మంచి కార్యక్రమం తలపెట్టినా ఆ కార్యం ముందుకు సాగనీయకుండా కోర్టు ల ద్వారా కాలయాపన చేయడమో, లేక పూర్తిగా అడ్డుకోవడమో చేస్తూనే ఉంది. తాజాగా వాలంటీర్ల ద్వారా పెన్షన్ ఇచ్చే పద్దతిని నిలిపివేయాలని ఈసి ని కోరి సఫలీకృతం అయిన వారు గతం లో కూడా […]