ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మిగిలిన పార్టీ నేతలతో పోలిస్తే సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్నారు. ఇప్పటికే మేమంతా సిద్ధం బస్సు యాత్ర ద్వారా ప్రజలతో మమేకం అయిన ముఖ్యమంత్రి జగన్ ఎన్నికలకు సమాయత్తం అవుతూ పలు బహిరంగ సభలు నిర్వహిస్తూ తనకు ఎందుకు ఓటు వేయాలో చాటి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి జిల్లా వెంకటగిరిలో నిర్వహించిన ప్రచార సభలో సీఎం వైయస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో […]
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడికి కుప్పంలో ఓటమి భయంలో పట్టుకుంది. దీంతో ఆ నియోజకవర్గంలో మద్యాన్ని ఏరులై పారిస్తున్నాడు. ఏపీలో ప్రభుత్వం ఆధ్వర్యంలో దుకాణాలు నడుస్తున్నాయి. ఇక్కడ లెక్కలు పక్కాగా ఉంటాయి. దీంతో బాబు తన పలుకుబడితో కర్ణాటక రాష్ట్రం నుంచి లో క్వాలిటీ మద్యం తక్కువ ధరకు విచ్చలవిడిగా దిగుమతి చేయించి కుప్పం తమ్ముళ్లను మత్తులో ఉంచుతున్నాడని విమర్శలున్నాయి. మూడున్నర దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా బాబు ఈసారి కుప్పంపై స్పెషల్ ఫోకస్ పెట్టాడు. ఒకప్పుడు […]
ముస్లింల ఓట్లు తెలుగుదేశం పార్టీకి పడవనే భయం చంద్రబాబు నాయుడిని వెంటాడుతోంది. అందుకే వారిని మచ్చిక చేసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. శనివారం నుంచి బాబు నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆదివారం నగరంలోని కోటమిట్ట షాదీమంజిల్లో వారితో సమావేశం నిర్వహించారు. వాస్తవానికి ఇది షెడ్యూల్లో లేదు. కొన్ని గంటల ముందే ప్లాన్ చేసి నిర్వహించారు. తెలుగుదేశం ఎన్డీఏలో చేరడం.. ఈసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తామని కమలం పెద్దలు ప్రకటించడంతో ముస్లింలు చంద్రబాబు గ్యాంగ్పై తీవ్ర ఆగ్రహంగా […]
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడికి ఎన్నికల్లో హామీలు ఇవ్వడం దానిని నెరవేర్చకుండా కుంటిసాకులు చెప్పడం పరిపాటే. ఎన్నికల తాయిలాలు ప్రకటించి ప్రజలను మోసం చేయడం. ప్రశ్నించిన వారినే దబాయించి మాట్లాడటం 5ఏళ్ల చంద్రబాబు పాలనలో ప్రజలందరూ కూడా చూసారు. అయితే మళ్ళీ ఎన్నికలు వచ్చే సరికి సరికొత్త మోసాలతో వచ్చే బాబు ఈసారి సూపర్ సిక్స్ పేరుతో మిని మ్యానిఫెస్టోని కొద్ది నెలల క్రితం ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే వాటిని నేరవేరుస్తాం అంటూ ప్రజలని మభ్య […]
2014లో చంద్రబాబు మేనిఫెస్టోలో చెప్పిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ 2014లో చంద్రబాబు మేనిఫెస్టో పేరుతో ప్రజలను మోసం చేశారన్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని అమలు చేసి చూపించారని కొనియాడారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ చెప్పిన హామీలను అమలు చేశారని చెప్పారు. చంద్రబాబు లాగా ప్రచార ఆర్భాటాలకి మేము దూరం, చేసేది […]
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో కాకినాడ జిల్లా టీడీపీ సీనియర్ నేత యనమల కృష్ణుడు వైఎస్సార్సీపీలోకి చేరారు. యనమల కృష్ణుడు వైఎస్ఆర్సిపిలో చేరడంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో టిడిపికి ఎదురు దెబ్బ అని చెప్పవచ్చు. పార్టీ ఆవిర్భావం నుంచి యనమల కృష్ణుడు టిడిపిలో కొనసాగుతూ వచ్చారు. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విజయం వెనకాల యనమల కృష్ణుడి కృషి ఎంతో ఉంది. టీడీపీలో డబ్బున్న వాళ్లకి, ఎన్నారైలకే టిక్కెట్లిచ్చారు, పార్టీలో మొదటి నుంచి ఉన్నవారిని మోసం చేశారని […]
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి 2024 ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించారు. కోవిడ్ లాంటి కష్టకాలంలోనూ సాకులు చెప్పకుండా సంక్షేమం అమలు చేశామని చెప్పారు. 58 నెలల్లో పథకాల్ని డోర్ డెలివరీ చేశాం. ఏ నెలలో ఏ పథకాల్ని ఇస్తామో చెప్పి మరీ అమలు చేశామని వివరించారు. చరిత్రలో చరిత్రహీనుడిగా మిగిలిపోకుండా ఉండేందుకు.. చేయగలిగింది మాత్రమే చెప్పానన్నారు. ఇదే సమయంలో చంద్రబాబు ఇస్తున్న హామీల అమలుకు అయ్యే ఖర్చు వివరాలను వివరించారు. 2019-24 వరకు అయిదేళ్ల కాలంలో ఇచ్చిన […]
‘160 అసెంబ్లీ స్థానాలు, 24 లోక్సభ సీట్లను కూటమి గెలుస్తుంది’ ది రిపబ్లిక్ జర్నలిస్టు అర్ణవ్ గోస్వామి ఇంటర్వ్యూలో తెలుగుదేశం చంద్రబాబు నాయుడి వ్యాఖ్యలివి. వీటిని విన్న జనం నవ్వుకుంటున్నారు. బతిమిలాడుకుని ఎన్డీఏలో చేరి నేను సీఎం అయిపోతున్నానంటూ బాబు సంబరపడిపోతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అనుకూలంగా లేవు. దీంతో కమలం పార్టీకి అనుకూలంగా ఉన్న జాతీయ మీడియా కాళ్లు, గడ్డాలు పట్టుకుని ఇలా ఇంటర్వ్యూలు ఇచ్చుకుని తనకు తాను హైప్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2019 […]
ఏపీలో దివంగతనేత డాక్టర్ వైయస్సార్ గారు తెచ్చిన ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం అని ప్రకటిస్తూ వచ్చిన బీజేపీ ఇదే అంశంపై చంద్రబాబు పవన్ కళ్యాణ్ లకి సైతం ఒక క్లారిటీ ఇచ్చినట్టు సమాచారం అందుతుంది. కూటమి ఎన్నికల వ్యూహాలు, ముస్లిం రిజర్వేషన్ల అంశంపై చర్చించేందుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబుని కలిసిన బీజేపీ సీనియర్ నేతల బృందం చంద్రబాబుకి ఈ అంశంపై క్లారిటీ ఇచ్చేసింది. అయితే ముస్లిం రిజర్వేషన్లపై ఇరుపక్షాలు చర్చించినప్పుడు, ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లను […]
చంద్రబాబు , జగన్ కి మద్య ఆలోచనల్లో ఉన్న తేడాని ప్రజలు నిశితంగా గమనిస్తునట్టు ఉన్నారు. అందుకే చంద్రబాబు పాలసీలపై సోషల్ మాధ్యమాల్లో విపరీతమైన సెటైర్లు పేలుతున్నాయి. సామాన్య ప్రజలకి ముఖ్యంగా కావాల్సింది నాణ్యమైన విధ్య, నాణ్యమైన వైద్యం, వసతి, ఉపాది. ఈ రంగాల పై జగన్ తన 5ఏళ్ళ పాలనలో ఫోకస్ చేసి పేదవారికి అందించడంలో పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. గతంలో ఏ నాయకుడు 5ఏళ్ల కాలంలో చేయలేనన్ని సంక్షేమ పధకాలు అందించి […]