ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని మేనిఫెస్టోలో రైతులపై వరాల జల్లును కురిపించిన చంద్రబాబు గతంలో వ్యవసాయం దండగ అంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తానని దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రకటిస్తే కరెంట్ తీగలపై బట్టలు ఆరేసుకోవాలని హేళనగా మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు. తన 14 ఏళ్ల పాలనలో వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసి రైతులను అష్టకష్టాలు పెట్టి వారి ఆత్మహత్యలకు కారణమైన వ్యక్తిగా చంద్రబాబు చరిత్రలో నిలిచి పోతాడు. గతంలో జరిగిన కొన్ని […]
‘నా ప్రభుత్వంలో రైతే రాజుగా ఉంటాడు. వ్యవసాయాన్ని పండగ చేస్తా’ 2019 ఎన్నికల సమయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పిన మాటివి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అన్నదాతలకు అన్ని విధాలుగా అండగా నిలిచారు. 2014లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి రూ.87,612 కోట్ల రుణమాఫీ చేస్తామని రైతులకు హామీ ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చాక నెరవేర్చలేదు. కొర్రీలు పెట్టి చంద్రబాబు నాయుడు వేధించాడు. జగన్ ప్రభుత్వం ఐళ్లలో రైతుల సంక్షేమం కోసం రూ.1,84,567 కోట్లు ఖర్చు చేసింది. […]
రాష్ట్రంలో ముఖ్యంగా గోదావరి జిల్లాలో రభీ సీజన్ కోతలు మొదలయ్యాయి. వరి పంటకు మద్దతు ధర రైతులకు చెల్లింపు విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కృత నిశ్చయంతో వుంది. ప్రభుత్వ అధికారుల అంచనా ప్రకారం ఈ సీజన్లో 25 లక్షల టన్నుల దిగుబడి వస్తుంది అని అంచనా వేసిన ప్రభుత్వము వాటిని కొనడానికి కనీస మద్దతు ధర విషయంలో అవసరమైన చర్యలను ముమ్మరం చేసింది. ఇప్పటికే రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనడానికి అవసరమయిన ఏర్పాట్లు చేసిన […]
ఈ మాట చంద్రబాబు నాయుడు కాకుండా వేరే ఏ ముఖ్యమంత్రి అయినా అనుంటే మనాళ్ళ మీడియా… ‘అసలు రైతులకు ఐప్యాడ్లు ఎందుకు, వాటితో వ్యవసాయం చేస్తారా, కుప్పలూడ్చేందుకైన అవి పనికొస్తాయా, ఐప్యాడ్లు ఇవ్వాలన్న ప్రభుత్వ ఆలోచన వెనకాల ఉద్దేశాలు ఏవైనా కావచ్చు – రాష్ట్రంలోని రైతులందరికీ ఐప్యాడ్లు ఇవ్వాలంటే ఎంత ఖర్చవుతుంది, సాధ్యాసాధ్యాల గురించి కనీస అవగాహన ఉన్న పాలకులెవరైనా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారా, ఐప్యాడ్లకు ఖర్చయ్యే మొత్తంతో బ్యాంకుల్లో రైతులకున్న అప్పుల్ని మాఫీ చేస్తే వారికి […]
‘రైతన్నను రాజుగానే చూశాం. వారిని గా గుండెల్లో పెట్టుకుని పరిపాలన చేశా. మనది రైతు పక్షపాత ప్రభుత్వమని చెప్పడానికి గర్వపడతున్నా’ అని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్ర మూడోరోజు ఎమ్మిగనూరులోని వీవర్స్ కాలనీ సొసైటీ గ్రౌండ్లో జరిగిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. ఈరోజు పగటిపూటే 9 గంటలపాటు క్వాలిటీ ఉచిత విద్యుత్ అందుబాటులో ఉంది. చంద్రబాబు నాయుడి హయాంలో రాత్రి పన్నెండు గంటలకో, ఒంటి గంటకో […]
జగన్ సర్కారు రైతుల ఇళ్లలో ఆనందం నింపింది. ఖరీఫ్ సీజన్ లో సేకరించిన ధాన్యానికి ఒక్క రోజులోనే చెల్లింపులు జరపడంతో రైతులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏ ఒక్క రైతూ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో 21 రోజుల్లోనే నగదు జమచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నాడు రూ.815 కోట్లను రైతులకు చెల్లించింది. ఇప్పటివరకూ ఖరీఫ్లో సేకరించిన రూ.6,541.23 కోట్ల విలువైన ధాన్యానికి రూ.6,514.59 కోట్లను ప్రభుత్వం చెల్లించగా మిగిలిన మొత్తాన్ని కూడా త్వరలో రైతుల ఖాతాల్లో జగన్ […]
వరి సాగు చేసే రైతులకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంది. చంద్రబాబు నాయుడు తన పాలనలో మోసం చేస్తే 2019 నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ సర్కారు అన్ని విధాలుగా ఆదుకుంటోంది. సంపూర్ణ మద్దతు ధర అందించడంతోపాటు రైతులకు గన్నీ, హమాలీ, రవాణా చార్జీల కింద టన్నుకు రూ.2,523ను అదనంగా ఇస్తోంది. 2023 – 24 ఖరీఫ్ సీజన్కు సంబంధించి 4.97 లక్షల మంది రైతుల నుంచి ఆర్బీకేల ద్వారా 29.91 లక్షల టన్నుల ధాన్యాన్ని […]
రైతన్నకు మేలు చేసేలా జగన్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. అందులో భాగంగా మద్దతు ధరకు మించి రైతుల నుంచి నేరుగా కందులు కొనుగోలు చేసేందుకు శ్రీకారం చుట్టింది. దీంతో రైతుకు మార్కెట్ రేటుతో సమానంగా ధర దక్కనుంది. ప్రభుత్వ నిర్ణయంతో కంది రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. కేంద్రం క్వింటా కందుల మద్దతు ధర రూ.7 వేలుగా ప్రకటించినా రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు మార్కెట్లో ఉన్న రేటుకే రూ. 9,500 నుంచి రూ.10 వేలు చెల్లించి […]
వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రైతాంగానికి అన్ని విధాలుగా అండగా ఉంది. ఇప్పటికే వారి కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టింది. అనుకూలంగా ఎన్నో నిర్ణయాలు తీసుకుంది. గత నెలలో శనగల కొనుగోలుకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా రైతు భరోసా కేంద్రాల ద్వారా మినుములు, పెసలు, వేరుశనగ సేకరణకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. 2023 – 24 రబీ సీజన్లో పెసలు 84 వేల టన్నులు, వేరుశనగ 1.86 లక్షల టన్నులు, మినుము 3.89 లక్షల టన్నులు, శనగ […]
అసలే తేరగా వచ్చిన అధికారం, రైతులపై వారి కష్టాలపై కనీస అవగాహన లేని మనిషాయే, వ్యవసాయం చేసిన అనుభవమూ లేదాయే… ఇక రైతులపై చిన్న చూపు కాక మరేం ఉంటుంది… రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే కరెంట్ తీగల మీద బట్టలు ఆరేసుకోవాలి, వ్యవసాయం దండగ అందరూ కంప్యూటర్లు నేర్చుకుని సాఫ్టువేర్ జాబులు చేసుకోండి అని సెలవిచ్చిన బాబు ముందు నుండి రైతు వ్యతిరేకే… పంటలు ఎండిపోతున్నాయి, చేతికొచ్చిన పంట నాశనం అవుతుంది అయ్యా దయచేసి నీరు […]