రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ మహిళ అనుమానస్పదంగా మృతి చెందడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే సాయి కుమారి అనే మహిళ ఈనాడు కార్యాలయం నాలుగవ అంతస్తులోని కాల్సెంటర్లో పనిచేస్తుంది. కాగా ఆమె రామోజీ ఫిల్మ్ సిటీలోని ఈనాడు కార్యాలయం నాలుగవ అంతస్తు నుంచి కింద పడి మృతి చెందింది. ఈ దుర్ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేక ఆమె కావాలని ఆత్మహత్య చేసుకుందా అనే అనుమానాలు పలువురిలో తలెత్తుతున్నాయి. యాజమాన్యం వేధింపులు, పని ఒత్తిడి కారణంగానే ఆమె […]
జగన్ ప్రభుత్వంపై అసూయతో రగిలిపోతున్న ఎల్లోమీడియా ప్రభుత్వంపై విషప్రచారం చేయడం పనిగా పెట్టుకుంది. తాజగా “తాకట్టులో సచివాలయం” అనే శీర్షికతో ఆంధ్రజ్యోతిలో ఓ అసత్య కథనాన్ని ప్రచురించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది. ప్రజలలో భయాందోళనలు రేకెత్తించడమే ఈ కథనం ఉద్దేశ్యం.. సచివాలయాన్ని తాకట్టు పెట్టినట్లుగా వచ్చిన వార్తలను ఏపీ సీఆర్డీఏ సంస్థ అకౌంట్స్ డైరెక్టర్ బి.శ్రీనివాసరావు ఖండించారు. కన్హార్టియం బ్యాంకులు, హడ్కోల నుంచి ఏపీ సీఆర్డీఏ పొందిన రుణాన్ని ముఖ్యమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి […]
జగన్ ప్రభుత్వంపై అక్కసుతో రగిలిపోతూ, ఓ రాజకీయ పార్టీకి లబ్ది చేకూర్చేలా విద్వేషపూరిత కథనాలను ప్రసారం చేస్తున్న ఈనాడు మరోసారి జగన్ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేసింది. ఈసారి పాడి రైతుల జీవితాల్లో వెలుగులను నింపేందుకు ప్రయత్నం చేస్తున్న అమూల్ పై విష ప్రచారానికి పూనుకుంది. ప్రభుత్వం కొన్ని డైరీలను అమూల్ పరం చేస్తుందంటూ వాస్తవ దూర కథనాలను ప్రచురించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది ఈనాడు. కానీ వాస్తవాలు మరోలా ఉన్నాయి. పాడి రైతులను […]
వక్రభాష్యాలు చెప్పడంలో ఎల్లో మీడియాకి ఎవరూ సాటి రారు. తనకు నచ్చిన వాళ్లు ఏ పని చేసినా గొప్పగా చిత్రీకరిస్తుంది. ప్రత్యర్థి పార్టీలు నిజంగా మంచి చేసినా స్వార్థం కోసమేనని ప్రచారం చేస్తుంది. ఎన్నికల నేపథ్యంలో విలేకరులకు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు తాయిలాలు ఇస్తున్నారని ఇటీవల ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో వార్తలు అధికంగా ప్రచురితమతున్నాయి. పాజిటివ్ వార్తలు రాయించుకునేందుకు ఇలా చేస్తున్నారని ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నమిది. నిజానికి వ్యాపార సంస్థలు, రాజకీయ పార్టీలు, సినీ నిర్మాతలు విలేకరులకు […]
సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు మొత్తం వెనక్కి వెళ్లిపోతున్నాయి , ఆల్రెడీ ఉన్న కంపెనీలు ఇక్కడ నుంచి తరలి వెళ్లిపోతున్నాయి 1.24 లక్షల కోట్ల పెట్టుబడులు వెనక్కి వెళ్ళిపోయాయి అంటూ రాసుకొచ్చాడు , తీరా లోపల చూస్తే అమర రాజా బ్యాటరీస్ 9,500 కోట్ల ప్రతిపాదిత విస్తరణ ప్రాజెక్ట్ తెలంగాణ రాష్ట్రానికి వెళ్లిపోయింది అని రాసాడు. మిగిలిన 1 లక్ష 13 వేల కోట్ల ప్రాజెక్టులు ఎలా వెళ్లాయి అనే దానికి […]
ఈనాడు మొత్తం 24 పేజీల పత్రిక. వాళ్ళ టాగ్ లైన్ ప్రకారం అయితే అత్యధిక ప్రచురణలు జరిగే తెలుగు దినపత్రిక. ఇంటిల్లిపాదికీ ఉపయోగపడే అంశాలు వేసే ఫీచర్ పేజీలను రోజుకొకటి చొప్పున వేసి తెలుగు ప్రజలను ఉద్ధరిస్తున్న పత్రిక. మరి అందులో 06వ పేజీ సంపాదకీయం కోసమనీ, 10 పేజీ వసుంధర – మహిళల కోసమనీ, 12 పేజీ క్రీడల కోసమనీ, 15, 17 పేజీలు జాతీయ వార్తల కోసమనీ, సినిమా రంగం కోసమై 18 పేజీ, […]
నాడు కళాంజలి పేర రామోజీ స్మగ్లింగ్ దందా..
రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాల ఏర్పాటులో రూ.వందలాది కోట్ల ప్రజాధనాన్ని స్వాహా చేసినందుకు చంద్రబాబుతో పాటు పలువురిపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయగా.. ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. ఆ తరువాత తనపై సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టేయడంతో పాటు రిమాండ్ ఉత్తర్వులను సైతం కొట్టేయాలంటూ చంద్రబాబు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి క్వాష్ పిటిషన్ను […]
ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కి తనేం చేసినా అదో మహత్కార్యం.. అవతలి వ్యక్తి ఏం చేసినా అదో పెద్ద నేరం లా కనిపిస్తుంటాయి… తెల్లారి లేస్తే తెలుగు ప్రజలందరికీ “అటా” అంటూ నీతులు వల్లిస్తూ తను మాత్రం ఏ నీతి లేకుండా బతికెయ్యడం, తనదే నీతివంతమైన “ బతుకు “ అని బ్రమలో బతకడం రాధాకృష్ణ కి సహజ నైజం.. వివరాల్లోకి వెళ్తే జగన్ ప్రభుత్వం ఏ కార్యం తలపెట్టినా దానికి ఎలా అయినా అడ్డుపుల్ల వేయాలనుకుని ఆ […]
విత్తు నుండి విక్రయం వరకూ రైతుకు అన్ని దశల్లోనూ అండగా నిలుస్తున్న జగన్ ప్రభుత్వ పనితీరుపై ఈనాడు పత్రిక బురదజల్లుతూ విషపూరిత కథనాలను ప్రచురించింది. ఏపీలో జగన్ సర్కారు రైతులకు మద్దతు ధర అందించడం లేదని అవాస్తవ కథనాలను ప్రచురించి రామోజీరావు వికృతానందం పొందుతున్నారు. వాస్తవానికి దేశంలో ఎక్కడా లేని విధంగా దాదాపు 3000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి రైతుకు మద్దతు ధర దక్కేందుకు జగన్ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంది. […]