ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేతన్నలకు తీపికబురు చెప్పింది. పవర్ లూమ్ చేనేతలకు విద్యుత్ సబ్సిడీ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. యూనిట్కి 94 పైసలు రాయితీ కల్పిస్తూనే ఎలక్ట్రిసిటీ డ్యూటీ రూ.1 నుంచి 6 పైసలకి తగ్గిస్తూ ఉత్తర్వులిచ్చింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పవర్ లూమ్స్ ద్వారా చీరలను నేసే నేతన్నలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చేనేత మగ్గంపై నేసే చీరలను హ్యాండ్ లూమ్స్ అని, విద్యుత్ సాయంతో నడిచే యంత్రాలతో తయారుచేసే చీరలను పవర్ లూమ్స్ అని […]
పోలియో నిర్మూలనలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 0 నుంచి 5 సంవత్సరాల వయసు కలిగిన 53,35,519 మంది చిన్న పిల్లలకు పోలియో చుక్కలు వచ్చే నెల మార్చిలో వేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకొంటుందని అని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు తెలిపారు. పల్స్ పోలియోకి సంబంధించి ఏర్పాట్లను పరిశీలనకు ప్రత్యేకమైన టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసాం అని కృష్ణబాబు తెలిపారు కాగా ఈ టాస్క్ ఫోర్స్ సమావేశం […]
ఎప్పుడప్పుడా అని ఊరిస్తున్న డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేసింది . మొత్తం 6100 పోస్టులోతో జీవో విడుదల చేసిన ప్రభుత్వం. ఇందులో 2299 స్కూల్ అసిస్టెంట్, 2280 ఎస్జీటి పోస్ట్లు,1264 టీజీటీ పోస్ట్లు , 215 పీజీటీ పోస్ట్లు , 42 ప్రిన్సిపాల్ పోస్ట్లుతో ఈ జీవోను విడుదల చేసిన ప్రభుత్వం. ఈ నెల 22వ తారీకు వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు, 21వ తారీకు వరుకు ఫీజు చెల్లించవచ్చు. మార్చి 5 తారీకు నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ […]
రాష్ట్రంలోని ఉపాధ్యాయ నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. 6,100 పోస్టులతో డీఎస్సీ నిర్వహణకు ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్), డీఎస్సీని విడివిడిగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా మొదట ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించి, ఆ తర్వాత డీఎస్సీ నిర్వహించనున్నారు. ఫిభ్రవరి మొదటి తేదీనుండి దరఖాస్తులు స్వీకరించనున్న ప్రభుత్వం వచ్చే దరఖాస్తులను బట్టి పరీక్షల […]
మనలో చాలామంది ప్రభుత్వ బడిలో చదువుకున్న వారమే.. తరగతి గదిలో నేలపై కూర్చొన్నాం. పైకి చూస్తే కింద పడేందుకు సిద్ధమైన పెచ్చులు ఇంకా కళ్ల ముందే మెదిలి భయపెడుతుంటాయి కదా.. చెట్ల కింద పాఠాలు వినుంటాం. మరుగుదొడ్లు లేక ఆరుబయటకు వెళ్లినోళ్లమే.. బడిలో టీవీ ఉండటమే గొప్ప.. ఇక కంప్యూటర్ను ఊహించుకోగలమా..?, వేసవి సెలవులు పూర్తయ్యాక స్కూల్కి పోతే పాఠ్యపుస్తకాలు ఎంత ఆలస్యంగా ఇచ్చారో.. ఆనాడు తాగునీటికి గగనమే.. ఉదయాన్నే ఇంటి నుంచి బయటకొస్తే టై కట్టుకుని.. […]
ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు, భవిష్యత్ ప్రణాళికల గురించి తిరుపతిలో ‘ఇండియా టుడే’ నిర్వహించిన ఎడ్యుకేషన్ సమ్మిట్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి(జగన్) పాల్గొన్నారు. కార్యక్రమ వ్యాఖ్యాత రాజ్ దీప్ సర్దేశాయ్(రాజ్ దీప్) అడిగిన వివిధ ప్రశ్నలకు సమాధానాలుగా 2019 లో తాను ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి – ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతుల కల్పన, మౌలిక సదుపాయాల ఏర్పాటుతో మొదలుపెట్టి అంతర్జాతీయ సిలబస్ ప్రవేశ పెట్టడం […]
జగన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకు ఇస్తున్న సంక్షేమ పథకాలు దేశం మొత్తంలో వేరే ఏ ఒక్క రాష్ట్రంలోనూ లేవు.. సచివాలయ వ్యవస్థతో ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రాన్నే మార్చిన సీఎం జగన్ వాలంటీర్ వ్యవస్థను ప్రవేశ పెట్టి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఉన్న గీతను చెరిపేసారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తూ నాడు నేడుతో ప్రభుత్వ విద్యాలయాలను ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా మార్చి, అంతర్జాతీయ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలు సత్తా చాటాలని […]
విశాఖ రైల్వే జోన్ కి నిధులు విడుదల చేసిన కేంద్రం . ఏళ్ళు గడుస్తున్నా, సౌత్ సెంట్రల్ రైల్వే డివిజన్లో లాభదాయకమైన డివిజన్గా ఉన్నా కూడా విశాఖపై రైల్వేశాఖ వారు శీతకన్ను వేస్తూనే ఉన్నారు. ఇదిగో అదిగో రైల్వేజోన్ అంటూ మనల్ని ఊరిస్తూనే ఉన్నారు. మనల్ని కాదని ఒరిస్సాకి రైల్వే డివిజన్ ఇచ్చినపుడు కూడా చంద్రబాబు స్పెషల్ స్టేటస్ కన్నా స్పెషల్ ప్యాకేజీ మంచిది అని ఆంధ్ర ప్రజల కళ్ళకు గంతలు కట్టినట్టు విశాఖ రైల్వే డివిజన్ […]
అంగన్వాడీల డిమాండ్లపై సానుకూలంగా స్పందించిన జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో కొన్ని రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేస్తున్న విషయం తెలిసినదే.. అయితే విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఐసీడీఎస్ అధికారుల సమక్షంలో అంగన్వాడీల డిమాండ్లపై జరిగిన సుదీర్ఘ సమావేశం అనంతరం జనవరి 23 నుంచి అంగన్వాడీలు విధుల్లోకి తిరిగిచేరారు. ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో అంగన్వాడీలు పెట్టిన 11 డిమాండ్లలో 10 డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించింది. వేతనాల పెంపుపై.. ఇటు ప్రభుత్వం అటు […]
ఈనాడు పత్రిక ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పైన విషం చిమ్మడానికి ఎంతలా ప్రయత్నిస్తుంది అంటే రామాయపట్నం పోర్ట్ మొదటి దశ పూర్తి చేసుకొని ప్రారంభంకి సిద్దంగా ఉంటే పచ్చ కళ్ళకు గంతులు కట్టనట్లు ఏమి అభివృద్ది జరగనట్లు వార్తను ప్రచరించింది. అక్కడికి వెళ్లి చూస్తే కదా నిజ నిజాలు తెలిసేది, 10 లక్షల ఇళ్ళకి ఈనాడు ప్రతులను ఫ్రీ గా వేస్తున్నాం కదా చెప్తే నమ్మెస్తారులే అని ధీమా కావొచ్చు , రోజులు మారాయి రామోజీ, ఇంకా […]