ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మిగిలిన పార్టీ నేతలతో పోలిస్తే సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్నారు. ఇప్పటికే మేమంతా సిద్ధం బస్సు యాత్ర ద్వారా ప్రజలతో మమేకం అయిన ముఖ్యమంత్రి జగన్ ఎన్నికలకు సమాయత్తం అవుతూ పలు బహిరంగ సభలు నిర్వహిస్తూ తనకు ఎందుకు ఓటు వేయాలో చాటి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి జిల్లా వెంకటగిరిలో నిర్వహించిన ప్రచార సభలో సీఎం వైయస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో […]
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడికి కుప్పంలో ఓటమి భయంలో పట్టుకుంది. దీంతో ఆ నియోజకవర్గంలో మద్యాన్ని ఏరులై పారిస్తున్నాడు. ఏపీలో ప్రభుత్వం ఆధ్వర్యంలో దుకాణాలు నడుస్తున్నాయి. ఇక్కడ లెక్కలు పక్కాగా ఉంటాయి. దీంతో బాబు తన పలుకుబడితో కర్ణాటక రాష్ట్రం నుంచి లో క్వాలిటీ మద్యం తక్కువ ధరకు విచ్చలవిడిగా దిగుమతి చేయించి కుప్పం తమ్ముళ్లను మత్తులో ఉంచుతున్నాడని విమర్శలున్నాయి. మూడున్నర దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా బాబు ఈసారి కుప్పంపై స్పెషల్ ఫోకస్ పెట్టాడు. ఒకప్పుడు […]
ముస్లింల ఓట్లు తెలుగుదేశం పార్టీకి పడవనే భయం చంద్రబాబు నాయుడిని వెంటాడుతోంది. అందుకే వారిని మచ్చిక చేసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. శనివారం నుంచి బాబు నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆదివారం నగరంలోని కోటమిట్ట షాదీమంజిల్లో వారితో సమావేశం నిర్వహించారు. వాస్తవానికి ఇది షెడ్యూల్లో లేదు. కొన్ని గంటల ముందే ప్లాన్ చేసి నిర్వహించారు. తెలుగుదేశం ఎన్డీఏలో చేరడం.. ఈసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తామని కమలం పెద్దలు ప్రకటించడంతో ముస్లింలు చంద్రబాబు గ్యాంగ్పై తీవ్ర ఆగ్రహంగా […]
మైలవరంలో గెలుపు కోసం టీడీపీ అభ్యర్ధి వసంత కృష్ణ ప్రసాద్ దౌర్జన్యాలకు దిగుతున్నారు. ప్రచారంలో ముస్లిం వర్గీయులపై అందులో మహిళలపై దాడులకు తెగబడి గాయపరిచారు. ఇప్పటికే మీడియా ప్రతినిధులను, సొంత టీడీపీ పార్టీ కార్యకర్తలను వ్రాయలేని భాషలో తిట్టిన విషయం దాని మీద నియోజకవర్గంలో గొడవలు అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా వసంత కృష్ణప్రసాద్ తరుపున తన సతీమణి శిరీష కొండపల్లిలో 20వ వార్డు లో ప్రచారం చేస్తుండగా స్థానిక కౌన్సిలర్ […]
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇప్పటికే మేమంతా సిద్ధం బస్సు యాత్ర ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహించిన సీఎం జగన్ మేనిఫెస్టో విడుదల అనంతరం ఎన్నికల ప్రచార సభలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అనంతపురం జిల్లా తాడిపత్రిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో సీఎం వైయస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఏమన్నారంటే.. మోసాలు, కుట్రలు, వెన్నుపోట్లుతో కూటమి జెండాలు జతకట్టి వస్తున్నారు. తాడిపత్రి.. సిద్ధమేనా… తాడిపత్రి నుంచి ఇచ్చాపురం […]
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. దీంతో ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ మరింత దూకుడు పెంచనున్నారు. ఇప్పటికే సిద్ధం సభలు, మేమంతా సిద్ధం బస్సు యాత్ర ద్వారా ఎన్నికల ప్రచారంలో అందరికన్నా ముందంజలో ఉన్న సీఎం జగన్ తాజాగా మరిన్ని బహిరంగ సభలు నిర్వహించనున్నారు. వివరాల్లోకి వెళితే సీఎం జగన్ ఇప్పటికే నాలుగు సిద్ధం బహిరంగ సభల నిర్వహించిన అనంతరం 22 రోజుల పాటు మేమంతా సిద్ధం బస్సు యాత్రను కొనసాగించారు.. బస్సు యాత్ర ద్వారా ప్రజలతో […]
2024 సార్వత్రిక ఎన్నికలు నేపథ్యంలో భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్లో బిజెపి పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని ఆ పార్టీ కీలక ప్రకటన చేసింది. ఎన్డీఏ కూటమిలో పొత్తులో ఉన్న టిడిపి జనసేనలో తరఫున ప్రచారం చేయనున్నారని సమాచారం. మొదట ఈ పర్యటన మే 3,4 తేదీలలో ఉన్నట్లు ప్రకటన విడుదల చేశారు. కానీ మోదీ బిజీ షెడ్యూల్ కారణం చేత మే 7, 8 తేదీలకు మారుస్తున్నట్లు బిజెపి కేంద్ర అధిష్టానం […]
2024 సార్వత్రిక ఎన్నికలకి రెండు వారాల గడువు ఉన్న తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోసం సిద్ధం పేరుతో మూడో విడత ప్రచారాన్ని అనంతపూర్ జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో ఈరోజు ప్రారంభించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది. ఇప్పటికే సిద్ధం, మేమంతా సిద్ధం బస్సుయాత్రతో రాష్ట్రాన్ని చుట్టేసిన సీఎం వైఎస్ జగన్ మరో ఎన్నికల […]
రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాల్లో గెలిచిన పార్టీనే అధికారంలోకి వస్తుంది అనే సెంటిమెంట్ వుంది. అలాంటి నియోజకవర్గాల్లో ఒకటి విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి నియోజకవర్గం. అలాగే గుంటూరు జిల్లాలోని తెనాలి, అనంతపురం జిల్లాలో శింగనమల ఇలాంటి నియోజకవర్గాల్లో గెలిచిన పార్టీనే రాష్ట్రంలో అధికారంలో వుస్తుంది. చీపురుపల్లి నియోజకవర్గంలో టీడీపీ పార్టీ ఆవిర్భావం తరువాత 1983,85లో టీడీపీ గెలిచింది ఆ సమయంలో టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఒక్క 1989 లో టీడీపీ గెలిచినా ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ […]
ప్రతీ నియోజకవర్గంలో యువత ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి ప్రతీ నియోజకవర్గంలో ఒక స్కిల్ హబ్ నెలకొల్పుతామని సీఎం జగన్ వెల్లడించారు. ఇంకా ఆయనేమన్నారంటే.. ఆయన మాటల్లోనే.. రాష్ట్రంలో స్కిల్ మీద ప్రత్యేకమైన ధ్యాస, శ్రద్ధ పెట్టబోతున్నాం. ప్రతి నియోజకవర్గం ఒక యూనిట్ కింద తీసుకొని అక్కడ ఒక స్కిల్ హబ్ నెలకొల్పుతాం. ఆ స్కిల్ హబ్ ద్వారా ఐటిఐ, డిప్లమో, పాలిటెక్నిక్ డ్రాప్ అవుట్స్ ముగ్గురిని కలిపి ఒకే ప్లాట్పాంలోకి తీసుకువచ్చి, ఒక స్కిల్ హబ్ గా […]