రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా సీఎం జగన్ చేపట్టిన “మేమంతా సిద్ధం” బస్సు యాత్ర నేటి సాయంత్రం టెక్కలిలో జరిగిన బహిరంగ సభతో ముగిసింది. మార్చ్ 27న ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైయస్సార్ గారికి నివాళి అర్పించిన తరువాత ప్రొద్దుటూరు నుంచి ప్రారంభమైన బస్సు యాత్ర దాదాపుగా 22 రోజుల పాటు సాగింది. జగన్ చేపట్టిన ఈ బస్సు యాత్ర వైసీపీ శ్రేణుల్లో సరికొత్త జోష్ ని నింపితే ప్రత్యర్ధుల్లో […]
వైయస్సార్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపించాలని కోరుతూ సినీ నిర్మాత దిల్ రాజు గారు చేసిన ఒక వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. సదరు వీడియోలో దిల్ రాజు గారు మాట్లాడుతూ బాలినేనికి శ్రీనివాస్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ, విభజన అయిన రాష్ట్రంలో కానీ 5సార్లు ఒంగోలు నుంచి ఎమ్మెల్యే గా ప్రాతినిధ్యం వహించి ఒంగోలుని డెవలపమెంట్ పరంగా ఎంతో ముందుకు తీసుకుని […]
‘స్థానిక ఎమ్మెల్యే వర్మగారట. ఆయన ఎమ్మెల్యే అయ్యుండి పేకాట క్లబ్ నడుపుతున్నాడు. ఇది దారుణం’ గత ఎన్నికల ప్రచారంలో పిఠాపురంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్న మాటలివి. ఇప్పుడు అదే వర్మ లేకుండా సేనాని ఒక్క అడుగు కూడా ముందుకు వేయడం లేదు. ఐదు సంవత్సరాల్లో ఎంత మార్పు వచ్చిందో కదా.. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పూర్తిగా తెలుగుదేశం ఇన్చార్జి వర్మకు దాసోహమైపోయాడు. అతని సహకారం లేకపోతే గెలవలేననే భయం పట్టుకుంది. తన అన్న […]
చిన్న వయసులో వినికిడి సమస్య ఉంటే ఆ బాధ వర్ణనాతీతం అని చెప్పొచ్చు.. బాల్యంలో వినికిడి సమస్య ఏర్పడితే మాట్లాడటం కూడా కష్టం అవుతుంది. ఆయా పదాలను వినడం వల్లనే వాటిని నేర్చుకుని మనిషి మాట్లాడతాడు. కానీ చిన్న వయసులో ఏర్పడిన వినికిడి సమస్యను పరిష్కరించకపోతే జీవితాంతం ఆ సమస్య ఉన్న వ్యక్తి వినలేక మాటలు రాక ఇబ్బంది పడతాడు. తాజాగా ఆరోగ్య శ్రీ ద్వారా ఆపరేషన్ చేయించుకుని వినగలగుతున్న ఓ చిన్నారి తండ్రి ముఖ్యమంత్రి జగన్ […]
ఈ రోజు నరసరావుపేటలో వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ పి.అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ కార్యక్రమం జన జాతరను తలపించింది. ముందుగా ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ దంపతులు, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి దంపతులు కోటప్ప కొండ త్రికోటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుండి రామిరెడ్డి నగర్ లోని అభయ ఆంజనేయస్వామి గుడి దగ్గరనుండి భారీ ర్యాలీగా వేలాది మంది […]
ఎన్నికల అఫిడవిట్ అంటే పోటీ చేసే అభ్యర్థుల వ్యక్తిగత, వృత్తిగత జీవితాలకు సంబంధించిన అలాగే వారి ఆదాయ వ్యయాలకు సంబంధించిన పూర్తి నివేదికతో కోరిన సమాచారం. అది నూటికి నూరు శాతం కచ్చితంగానే ఉంటుంది, ఉండాలి అనేది సాధారణంగా ఎన్నికల అధికారులతో పాటు ప్రజలు కూడా నమ్మేటువంటి అంశం. నిబద్ధతతో కూడిన నివేదిక.. అయితే అలాంటి నివేదిక విషయంలోనే పవన్ కళ్యాణ్ నవ్వుల పాలయ్యాడు. ఎన్నికల అఫిడవిట్ లో పవన్ కళ్యాణ్ పుట్టిన తేదీ, చదువు, ఆస్తులు […]
పవన్ కళ్యాణ్ మాటలు కోటలు దాటుతాయి గాని చేతలు గేటులు కూడా దాటవు అనేది ఎప్పటినుండో వినిపిస్తున్న విమర్శ. ఆ విమర్శలకు తగ్గట్లుగానే పవన్ కళ్యాణ్ అడుగులు ఆచరణ కూడా ఉండటం షరా మామూలే. అయితే ఎన్ని విమర్శలు చేసినా ఎంతమంది ఎన్ని రకాలుగా పవన్ కళ్యాణ్ విధివిధానాలను ఎండగట్టిన ఏమాత్రం ఆలోచన లేకుండా నిస్సిగ్గుగా అదే పంధాలో పయనిస్తాడు పవన్ కళ్యాణ్. ఉదాహరణకి మా అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కమ్మ మీడియా నానా […]
2024 సార్వత్రిక ఎన్నికలు తెలుగు రాష్ట్రాలలో నాలుగో దశలో జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్లో పార్లమెంట్ అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఇప్పటికే పూర్తి అయిన నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అభ్యర్థి మృతితో అక్కడ ఉప ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల దాఖలుకు రేపే ఆఖరి రోజు కావడంతో రాష్ట్రంలోని ఇరు పార్టీ నేతలు భారీ ఎత్తున నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. నోటిఫికేషన్ విడుదలైన రోజు నుంచి ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ జరుగుతుంది. ఎన్నికల […]
జనసేన అధినేత ఎన్నికల నామినేషన్ దాఖలు చేసిన దగ్గర నుండి ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఎలక్షన్ అఫిడవిట్ చూసిన వారికి తను టీడీపీకి ఎప్పుడైతే దగ్గర అయ్యాడో ఆరోజు నుండి ఆస్థులు పెరిగాయని తన పేరిట కోట్ల విలువ చేసే భూములు, కార్లు వచ్చాయని అర్థమవుతుంది అంటూ ఏపీలో ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా టీడీపీ కి దగ్గరగా జరిగిన 2022 నుండి పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా 14 […]
ఏప్రిల్ 13వ తేదీ విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ సమీపంలో సీఎం వైఎస్ జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆగంతకుడు జగన్ పై రాయి విసరగా ఆయన ఎడమ కన్ను పైభాగంలో తగిలి గాయమైంది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కాగా ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సతీష్ను విజయవాడ కోర్టు పోలీసు కస్టడీకి అప్పగించింది. ముఖ్యమంత్రి జగన్ […]