మాచర్లలో నాటు బాంబులు మోగనున్నాయా రెండు దశాబ్దాల క్రితం సమసిపోయిన బాంబుల సంస్కృతి పల్నాడులో మళ్ళీ రెక్కలు విప్పుతున్న పరిస్థితి కనబడుతోందా అంటే అవుననే అనిపిస్తున్నాయి ప్రస్తుత పరిస్థితులు . వివరాల్లోకి వెళితే పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలంలోని జంగమహేశ్వరపాడు గ్రామంలో నేడు ఉదయం బాంబుల కలకలం రేగింది. గత టీడీపీ హయాంలో పలు కేసుల్లో నిందితులుగా ఉన్న టీడీపీ నేతలు కొందరు ఊరు వదిలి అజ్ఞాతంలో జీవిస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న వేల […]
ఎప్పుడు ఎన్నికలు జరిగిన కాకినాడ పార్లమెంట్ రీజియన్ కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అది ఉమ్మడి గోదావరి జిల్లాల నుండి వస్తున్న ఆనవాయితీ. అయితే ప్రస్తుతం ఈనెల 13వ తారీకున జరగనున్న 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కాకినాడ జిల్లా పరిధిలో నియోజకవర్గాల మధ్య పోటీ హోరాహోరీగా సాగనుంది. ముఖ్యంగా కాకినాడ జిల్లా పరిధిలో అత్యంత కీలకమైనటువంటి కాకినాడ సిటీ రూరల్ మధ్య పోటీ మరింత వాడి వేడిగా సాగే పరిస్థితులు కనబడుతున్నాయి కాకినాడ సిటీ […]
శ్రీకాకుళంలో గతంలో ఎప్పుడూ కూడా జరగనివిధంగా, గతంలో ఎప్పుడూ చూడనివిధంగా ఏకంగా రూ.4,400 కోట్లతో మూలపేట దగ్గర పోర్టు వాయువేగంతో ఈరోజు పనులు జరుగుతున్నాయంటే కారణం మీబిడ్డ కాదా అని అడుగుతున్నాడు.
ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్నారు. రోజుకు మూడు బహిరంగ సభలు నిర్వహిస్తూ ప్రత్యర్థులకన్నా ఎన్నికల ప్రచారంలో ముందున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో కోరుకొండ జంక్షన్ లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీలో కుట్రలు చేస్తున్నారని రాజానగరం సభలో సీఎం జగన్ వెల్లడించారు. ఈ సందర్భంగా బహిరంగసభలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఏమన్నారంటే… ఒక ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకుంటారు. ఆ ప్రభుత్వం […]
సిద్ధం సభలు, మేమంతా సిద్ధం బస్సు యాత్ర వియజయవంతం అయ్యాక సీఎం జగన్ భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ ఎన్నికల ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్నారు. రోజుకు మూడు బహిరంగ సభలు నిర్వహిస్తూ ప్రత్యర్థులకన్నా ఎన్నికల ప్రచారంలో ముందున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో కోరుకొండ జంక్షన్ లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బహిరంగసభలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఏమన్నారంటే… అధికారం దక్కితే చంద్రబాబు చేసే […]
ఈ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తమ కంచుకోట అనుకునే నియోజకవర్గాల్లో బీటలు బారడం మొదలైంది. రాజమండ్రి సిటీ నియోజకవర్గం నుండి గత రెండు సార్లు టీడీపీ భారీ మెజార్టీ తో విజయం సాధించినా ప్రజలకు అందుబాటులో లేకుండా వున్నారు. ఇక 2019లో రాజమండ్రి ఎంపీగా గెలిచిన మార్గానీ భారత్ తన నిధులతో పాటు సిఎం వైఎస్ జగన్ ఇచ్చిన ప్రోత్సాహంతో పాటు రాజమండ్రీ అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడానికి నిధులు కేటాయించారు సీఎం వైఎస్ జగన్. […]
సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్నారు. రోజుకు మూడు బహిరంగ సభలు నిర్వహిస్తూ ప్రత్యర్థులకన్నా ఎన్నికల ప్రచారంలో ముందున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో కోరుకొండ జంక్షన్ లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బహిరంగసభలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఏమన్నారంటే… రాజానగరం సిద్ధమా… 12 కావస్తోంది. ఎండ తీక్షణంగా ఉంది. అయినా కూడా ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. చిక్కటి చిరునవ్వుల మధ్య […]
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అరాచకాలు అన్నీఇన్నీ కావు. జన్మభూమి కమిటీలతో ప్రజలను దోచుకున్న టీడీపీ, ఆఖరికి తమ అరాచకాలకు మూగ జీవులైన విదేశీ పక్షులను కూడా వదల్లేదు. ఉప్పలపాడు విదేశీ పక్షుల సంరక్షణ కేంద్రంలో స్థానిక టీడీపీ నాయకుల వల్ల పక్షులకు రక్షణ లేకుండా పోయింది. అప్పట్లో చేపల కోసం చెరువులను ఎండబెట్టడంతో విదేశాల నుండి ఉప్పలపాడుకు తరలి వచ్చే ఎన్నో రకాల పక్షులు మృత్యువాత పడ్డాయి. అప్పట్లో ఈ ఘటన పెద్ద దుమారాన్నే రేపింది. […]
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, కడప పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి వైఎస్ షర్మిలపై కేసు నమోదైంది. బద్వేల్ పోలీస్ స్టేషన్లో ఆమె పై కేసు నమోదు చేశారు. మే 2వ తేదీన బద్వేల్ బహిరంగ సభలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి ప్రసంగించారని.. షర్మిలపై బద్వేల్ నోడల్ అధికారి, మున్సిపల్ కమిషనర్లు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు షర్మిలపై కేసు నమోదు చేశారు. ఎన్నికల సమయంలో వైఎస్ వివేకా హత్య […]
టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్దార్థ విభిన్న చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులలో తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్ ఏర్పరుచుకున్న విషయం తెలిసిందే. కార్తికేయ 2 పాన్ ఇండియా హిట్ గా నిలవడంతో నిఖిల్ చేయబోయే సినిమాలపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ నిఖిల్ నటించిన స్పై అనుకున్న రీతిలో విజయం సాధించకపోవడంతో మరింత కథల ఎంపికలో మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు నిఖిల్. ఆయన లేటెస్ట్ గా నటిస్తున్న చిత్రం స్వయంభు.. నిఖిల్ కెరీర్ లో 20 వ సినిమాగా స్వయంభు […]