2024 సార్వత్రిక ఎన్నికలకు మరో 10 రోజులు కూడా లేవు. ఈలోగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరో ప్రచార కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఇప్పటికే సిద్ధం పేరిట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో సభలు నిర్వహించిన జగన్మోహన్ రెడ్డి, తన మలి విడత ప్రచారంలో మేమంతా సిద్ధం పేరుతో రాష్ట్ర మొత్తం బస్సు యాత్రలో తిరిగి ప్రజలతో మమేకం అయ్యారు. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో జగన్ కోసం సిద్ధం పేరుతో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జగన్ […]
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అభివృద్ధికి వేణుంబాక విజయసాయిరెడ్డి నడుం బిగించారు. ఈ పార్లమెంట్ స్థానానికి వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న ఆయన ప్రత్యేక మేనిఫెస్టోను ప్రకటించారు. దీనిని మంగళవారం పలువురు అభ్యర్థులు, నేతలతో కలిసి విడుదల చేశారు. మొత్తం 46 హామీలిచ్చారు. తాము అధికారంలోకి వస్తే పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల్లో ఏ పనులు చేస్తామో అందులో వివరించారు. అలాగే వ్యవసాయ రంగానికి సంబంధించి చేపట్టే పనులను అందులో పొందుపరిచారు. ముఖ్యంగా యువతకు మేలు చేసేలా […]
పేద వాడి జీవన ప్రమాణాలకు అనుగుణంగా తమ మేనిఫెస్టో ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మా మేనిఫెస్టో భగవద్గీత, బైబిల్, ఖురాన్ అని తమ పార్టీ భావిస్తుంది అని తెలిపారు. 2019 ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోను 99 శాతం అమలు చేశామన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడులాగా వారి మేనిఫెస్టో పేరుతో తాము దగా చేయమన్నారు. విద్యా, వైద్యం, రాష్ట్ర అభివృద్ధి , వ్యవసాయంపై ఈ ఐదేళ్లు ఫోకస్ పెట్టామని వెల్లడించారు. వచ్చే […]
సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన మేనిఫెస్టోని అన్ని వర్గాలు స్వాగతించాయి. వైఎస్సార్సీపీ చేయగలిగిందే చెప్పిందనే అభిప్రాయం వ్యక్తమైంది. స్పీకర్ తమ్మినేని సీతారామ్ మేనిఫెస్టోపై స్పందించారు. వైఎస్సార్సీపీ విధానాలు సంస్కరణల దిశగా ఉన్నాయి. ప్రజలను కష్టాల నుంచి బయట పడేయడం జగన్కే సాధ్యం. విశాఖపట్నంను క్యాపిటల్ సిటీగా ప్రకటించడం సంతోషం. ఉత్తరాంధ్ర ప్రజలతోపాటు అంతా విశాఖ రాజధాని కావాలని కోరుకుంటున్నారు. టీడీపీలాగా సాధ్యం కానీ హామీలు ఇవ్వలేదు. మంత్రి బొత్స సత్యనారాయణ ఇలా స్పందించారు. మేనిఫెస్టో మాకు భగవద్గీత, […]
నవరత్న పథకాలను కొనసాగిస్తూ అమలుకు సాధ్యం కాదన్న మాటే లేకుండా ఎలాంటి అసత్య హామీలను ఇవ్వకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో 2024 ను విడుదల చేసింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం వైయస్ జగన్ ఏమన్నారంటే… ఈ సారి కూడా మనది కేవలం రెండు పేజీల మేనిఫెస్టో. మన మేనిఫెస్టోలోని కొన్ని ముఖ్యమైన అంశాలు నేను ప్రస్తావిస్తాను. ఈసారి కూడా మన […]
రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి 2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎప్పుడెప్పుడా ప్రజానీకం ఎదురు చూస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను మరో రెండు రోజుల్లో ఆ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విడుదల చేస్తారని రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడారు. మేనిఫెస్టోను జగన్ భగవద్గీతలా, ఖురాన్లా, బైబిల్లా భావిస్తారనే విషయం ప్రజలందరికీ తెలుసు. తుదిమెరుగులు పూర్తి అయ్యాయి. గతం కంటే ఎక్కువగా సంక్షేమ […]
ఏపీలో ఎన్నికల రాజకీయం ఉత్కంఠ పెంచుతోంది. అధికారం దక్కించుకోవటమే లక్ష్యంగా జగన్ వర్సెస్ ఎన్డీఏ కూటమి వ్యూహాలతో బరిలోకి దిగారు. ఇప్పటికే జగన్, చంద్రబాబు, పవన్ ప్రచారం ప్రారంభించారు. తాను అమలు చేసిన సంక్షేమం – సామాజిక న్యాయం తనను గెలిపిస్తాయని జగన్ నమ్ముకున్నారు. జగన్ పైన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని కూటమి విశ్వసిస్తోంది. కానీ కూటమి అనుకున్నంత వ్యతిరేకత జగన్ పైన లేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎన్నికల మేనిఫెస్టో […]
2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ లోని అన్ని పార్టీలు మేనిఫెస్టోలపై శరవేగంగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ జనసేన బీజేపీల కూటమి సూపర్ సిక్స్ అనే పేరుతో ఒక తాత్కాలిక మేనిఫెస్టోను సిద్దం చేసి ప్రచారంలోకి దిగింది. మరోవైపు వైఎస్ఆర్సీపీ నుంచి మేనిఫెస్టోకి సంభందించి ఒక కీలక ప్రకటన వెలువడింది. వైఎస్ఆర్సీపీ పార్టీ మేనిఫెస్టో పూర్తి స్థాయిలో రూపుదిద్దుకుంది అని , చివరి ప్రక్రియగా తుది మెరుగులు దిద్దుతున్నారు అని కీలక సమాచారం అందుతోంది. […]
ఏపీలో ఎన్నికలు ఎప్పుడు జరగనున్నాయనే దానిపై స్పష్టత వచ్చింది. మే 13న న ఎన్నికలు జరగనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించిన నేపథ్యంలో అధికార వైఎస్సార్సీపీతో పాటు టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎన్నికల్లో విజయం సాధించేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. కాగా ఇప్పుడు అందరి దృష్టి వైఎస్సార్సీపీ మేనిఫెస్టోపైనే విడుదలపైనే కేంద్రీకృతమైంది. ఇచ్చిన హామీలను దాదాపు అమలు చేసిన నేతగా విశ్వసనీయతను సంపాదించుకున్న సీఎం జగన్ విడుదల చేయబోయే మేనిఫెస్టో ఎలా ఉంటుందో అన్న ఉత్కంఠ సాధారణ ప్రజల్లో […]
ఏపీలో ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. ఇంక పోరుకు సిధ్ధమైన పార్టీలన్నీ తమ శాయశక్తులా ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టబోతున్నాయి. అతి ముఖ్యమైన మేనిఫెస్టో విడుదల ప్రక్రియకు సిధ్ధపడుతున్నాయి. ఒకవైపు టీడీపీ పొత్తుతో మల్లగుల్లాలు పడుతుంటే, మరొక వైపు ఒంటరిపోరుతో వైసీపీ దూకుడుగా సిధ్ధం సభలంటూ దూసుకుపోతుంది. ఇక ఈ ఎన్నికల సమరం షురూ అవబోతున్న వేళ, వైసీపీ తన ఎన్నికల మేనిఫోస్టోను ఈనెల 20న విడుదల చేసేందుకు ఆ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ […]