తెలుగుదేశం, జనసేన, బీజేపీల మధ్య పొత్తు విషయంలోనే అనేక రాజకీయాలు నడిచాయి. ఇక టికెట్ల కేటాయింపు సమయంలో జరిగిన రచ్చ అంతాఇంతా కాదు. ఇప్పటికి కూడా నియోజకవర్గాల్లో ఆయా పార్టీల నేతల విభేదాల సెగ తగ్గలేదు. గొడవలు పడుతూనే ఉన్నారు. రెండు రోజుల క్రితం బాబు.. పవన్ కళ్యాణ్ను పక్కన పెట్టుకుని మేనిఫెస్టో విడుదల చేశారు. అందులో ప్రధాని మంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, ఏపీ అధ్యక్షురాలు దుగ్గబాటి […]
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడు, సిటిజెన్స్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థకు చెందిన నిమ్మగడ్డ ప్రసాద్ వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ చేయవద్దంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో ఇంటింటికి పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి బ్రేక్ పడింది. నిమ్మగడ్డ ప్రసాద్ ఫిర్యాదు మేరకు కేంద్ర ఎన్నికల సంఘం వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పెన్షన్ కార్యక్రమాన్ని రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇంటి వద్దకు పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిలిచిపోవడంతో […]
టీడీపీలో చేరిన తరువాత మహసేన రాజేష్ కు వరుసగా అవమానాలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే పి గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీకి అవకాశం ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి తీసుకున్నారు. పార్టీ తరుపున అభ్యర్ధుల ప్రచారానికి అవకాశం ఇవ్వలేదు ఇది మరో షాక్. అంతటితో ఆగకుండా నిన్న అవనిగడ్డలో జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ తరుపున అంబటి రాయుడుతో కలిసి ప్రచారానికి ఆహ్వానం పలికారు. అయితే మహసేన రాజేష్ రాకముందే అంబటి రాయుడుతో ప్రచారం మొదలు పెట్టారు. ఈ […]
ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన అనంతరం తెలుగుదేశం పార్టీకి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన నిమ్మగడ్డ రమేష్ తో కోర్టుల్లో కేసు వేయించి వాలంటరీ వ్యవస్థకు అడ్డుకట్ట వేసిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే దానివల్ల గత నెలలోనే ఎంతో మంది వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, నడవలేని స్థితిలో ఉన్న వాళ్ళు, మంచానికి పరిమితమైన వాళ్ళు పెన్షన్ తీసుకోవడానికి వెళ్లే పరిస్థితి లేక చాలా ఇబ్బందులు పడ్డారు. వాలంటీర్ల ద్వారా అయితే ప్రతి నెల ఒకటో తారీఖున కోడి కూయకముందే […]
ఎలక్షన్ దగ్గర పడుతున్న కొద్ది టీడీపీ జనసేన మధ్య విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాస్ తరుపున టీడీపీ కార్యకర్తలు ప్రచారం నిర్వహిస్తున్నారు , దీనికి లోకల్ జనసేన పార్టీ నేతలకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు అయితే ఈ ప్రచారంలో ఎక్కడ జనసేన జెండాలు లేదా పవన్ కళ్యాణ్ బొమ్మ లేదు, ప్రచార రథానికి ఒక్క టీడీపీ జెండాలు మాత్రమే కట్టి జనసేన జెండాలను కట్టలేదు. అంతే కాకుండా ప్రచార రథం […]
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కలిసి నిన్న విడుదల చేసిన టీడీపీ జనసేన కూటమి ఉమ్మడి మేనిఫెస్టోపై ఊహించని విధంగా కామెంట్లు వస్తున్నాయి. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి స్వయానా అన్న అయినటువంటి నాగబాబు దగ్గర నుంచి రావడం ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోకి ధీటుగా ఎన్నో ఆశలతో తెలుగుదేశం జనసేన పార్టీల కార్యకర్తలు ఎదురుచూస్తున్న టీడీపీ జనసేన ఉమ్మడి […]
2024 సార్వత్రిక ఎన్నికలను నేపథ్యంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.. అయితే మరొకపక్క గతంలో లాగానే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్ గా ఎన్నికల యుద్ధానికి దిగుతుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సమీపిస్తున్న వల్ల ఏ పార్టీకి మేనిఫెస్టోల పైనా అటు ప్రజలలోను ఇటు రాజకీయ విశ్లేషకులలోనూ ఆసక్తి నెలకొంది. ఆ క్రమంలోనే గత రెండు రోజుల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ఆ పార్టీ మేనిఫెస్టోని […]
కూటమిలోని టీడీపీ, జనసేనలో రెబల్స్ బెడద వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటివరకు కూటమిలో 16 చోట్ల అధికారికంగా రెబల్స్ పోటిలో నిలబడ్డారు. టీడీపీ లెక్కల ప్రకారం 9 చోట్ల , జనసేన బిజెపి లకు 7 చోట్ల రెబల్స్ బెడద వుంది. చూస్తుంటే అనధికారికంగా దాదాపు ముప్పై చోట్ల రెబల్స్ కూటమితో తాడో పేడో తేల్చుకోవడానికి బరిలో నిలిచారు. ఇప్పుడు ఇదే కూటమికి ముఖ్యంగా టీడీపీ, జనసేన అభ్యర్థులకు హడలు పుట్టిస్తోంది. దీనిలో […]
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ టీడీపీలో ఓటమీ భయం పెరుగుతూ తన వికృత చేష్టలను బయట పెట్టుకుంటూ వస్తోంది. పల్నాడు జిల్లాలో మొన్నటి వరకు టీడీపీకి గెలుపు అవకాశాలు ఉన్నాయని చెప్పుకున్న ఏకైక నియోజకవర్గం చిలకలూరిపేటలో రోజు రోజుకి బరితెగించి దాడులు చేసేంతాల ఓటమి భయం పట్టుకుంది. నియోజకవర్గంలోనీ రూరల్ మండలం ఈవూరిపాలెం గ్రామం టీడీపీకి కంచుకోట లాంటిది. ఈ ఊరిలో ఇప్పటివరకు టీడీపీ ప్రత్యర్ధి పార్టీలు ప్రచారం చెయ్యడానికి కూడా సాహసించలేదు.ఎలక్షన్ సమయంలో పోలింగ్ బూత్ ని […]
పోటా పోటీగా సాగుతున్న ఎన్నికల ప్రచారంలో మేనిఫెస్టో విడుదల అత్యంత కీలకంగా మారింది. సాధారణం గా ప్రత్యర్థి పార్టీలు తమ మేనిఫెస్టోతో ప్రజలను ఎంతవరకు సంతృప్తి పరచగలరు అనే దానిమీద గెలుపు ఆధారపడి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆయా రాజకీయ పార్టీలు ఒకరిని మించి ఒకరు ఆ మేలు మీద హామీలు ఇస్తూ ప్రజలను నమ్మించడానికి నానా ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో కూటమి Vs వైసిపి మేనిఫెస్టో లపై సర్వత్రా […]