మన విశాఖ అభివృద్ధి కోసం నిబద్ధతతో పనిచేస్తూ.. పదే పదే పార్లమెంట్లో గళం వినిపించిన జీవీఎల్ గారికి బీజేపీ ఎంపీ సీటు కేటాయించకపోవడం అన్యాయం’ విశాఖపట్నంలో జన జాగరణ సమితి పేరుతో ఏర్పాటైన ఫ్లెక్సీ ఇది. బీజేపీకి విశాఖలో టీడీపీ కంటే ఎక్కువ పట్టు ఉంది. కానీ జీవీఎల్ నరసింహారావును తొక్కేయడానికి ఏపీ కమలం చీఫ్ పురందేశ్వరి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడితో కలిసి కుట్రలు పన్నారు. ఆమె పక్కాగా స్కెచ్ వేసి ఈ సీటును తన […]
‘తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థి పోటీ చేయడమే నా ఆశయం. ఎక్కడి నుంచి బరిలో ఉంటాననేది మరో రెండు రోజుల్లో తేలుతుంది. అది ఎంపీగానో.. రాష్ట్రంలో ఎమ్మెల్యేగానో చూడాలి. పోటీ చేయడం పక్కా. ఎంపీగా నిలబడాలన్నది నా ఆశ. అసెంబ్లీలో చూడాలన్నది ప్రజల కోరిక. చాలామంది నన్ను స్పీకర్గా చూడాలనుకుంటున్నారు. నేను కోరుకున్న కేంద్రమా, ప్రజలు కోరుతున్న రాష్ట్రామా.. త్వరలో తెలుస్తోంది’ రఘురామకృష్ణరాజు చేసిన వ్యాఖ్యలివి. పశ్చిమ గోదావరి జిల్లాకు విచ్చేసిన ఆయన గురువారం విలేకరులతో […]
కొంతమందికి అయిష్టంగానే టికెట్లు ఇచ్చేశాం.. ఇంకొంతమంది క్యాష్ ఇవ్వకుండా అప్పనంగా ఛాన్స్ కొట్టేశారు. ఇప్పుడేం చేయాలని ఆలోచిస్తున్న తరుణంలో చంద్రబాబు నాయుడికి ఒక ఆలోచన తట్టింది. వెంటనే తన గ్యాంగ్ను రంగంలోకి దించారు. అందరూ కలిసి అటు మెయిన్ స్ట్రీమ్, సోషల్ మీడియాలో అభ్యర్థుల మార్పంటూ ఊదరగొడుతున్నారు. కొద్దిరోజులుగా బాబు పునరాలోచనలో ఉన్నారని, రాబిన్ శర్మ టీంతో సర్వే చేయిస్తున్నారని, 15 మందిని మార్చే అవకాశముందని ప్రచారం చేస్తున్నారు. పొత్తులో భాగంగా టీడీపీకి 144 అసెంబ్లీ, 17 […]
జనసేన శ్రేణులకు పవన్ కల్యాణ్ ఇచ్చిన పిలుపు అది. పొత్తులో భాగంగా ఓట్ ట్రాన్స్ఫర్ జరుగుతుందా అని మొదటి నుండి ఉన్న ప్రశ్న… జరుగుతున్న ఈ వింత వింత సంఘటనల వల్ల ఆ ప్రశ్న కు సమాధానం రోజు రోజుకూ క్లిష్టతరం అవుతూ వస్తుంది. పొత్తు ధర్మం పై పవన్ కు ఉన్న చిత్తశుద్ధి పొత్తులో భాగంగా మేజర్ వాటా సీట్లు పొందిన టీడీపీ కి ఏ మాత్రం లేదు. పొత్తు ధర్మానికి ఆద్యంతం టీడీపీ తూట్లు […]
బీజేపీ తో పొత్తు కోసం అహర్నిశలు పాటుబడి, నానా పాట్లు పడి డిల్లీ లో పడిగాపులు కాస్తే చివరికి సరే అని బీజేపీ వారు పొత్తుకు అంగీకరిస్తే, ఏపీ కి వచ్చి ముస్లిం సమాజాన్ని మోసం చేయడానికి బీజేపీ వాళ్లే పొత్తుకు ఆహ్వానించారని సిగ్గు లేకుండా చెప్పుకున్న బాబు, పురంధేశ్వరి ద్వారా బీజేపీ కి కేటాయించిన సీట్లలో కూడా తన వారిని నిలుపుకుని బిజెపి కి మరోమారు వెన్నుపోటు పొడిచాడు.. బాబు ఆదేశాలతో కాంగ్రెస్ కు 30 […]
ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన తరువాత అన్ని పార్టీలు తమ ప్రచారాలను ముమ్మరం చేశాయి . అధికార పార్టీ వైసీపీ నాయకులు , కార్యకర్తలు ప్రజల మధ్య కు వెళ్లి ఈ అయిదు సంవత్సరాల్లో తమ పార్టీ పవిత్ర గ్రంధం గా ప్రకటించిన మ్యానిఫెస్టో లో ఇచ్చిన హామీల్లో 99% పూర్తీ చేసాము, అలాగే జగన్ చేసిన సంక్షేమం, అభివృద్ది చూసి ఓటు వెయ్యమని అడుగుతున్నారు. నాడు నేడు కింద అభివృధి చెందిన పాఠశాలలు, విలేజ్ […]
ఏపీలో 2024 సార్వత్రిక ఎన్నికల హంగామా షురూ అయింది. ఎన్నికల కమీషన్ ఓట్ల పండగకు డేట్ లు ప్రకటించింది. దీనితో ప్రధాన పార్టీలు తమ అభ్యర్ధులను ప్రకటించే పనులు అలాగే ప్రచార కార్యక్రమలు మొదలు పెట్టయి. ఇప్పటికే వైసీపీ తమ 175 అసెంబ్లీ , 24 మంది ఎంపీ అభ్యర్ధులను ప్రకటించి ఎన్నికల రంగం లోకి దించింది, అ పార్టీ అధినేత జగన్ 27 నుండి మనమంతా సిధ్ధం పేరుతో తన ఎన్నికల ప్రచారం మొదలు పెడుతున్నారు. […]
చదువురానంత కాలం కాకరకాయ అని తీరా చదువు నేర్చుకున్నాక కీకరకాయ అనడం మొదలుపెట్టాడట. అలా ఉంది జయప్రకాష్ నారాయణ వ్యవహారం. తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లుగా సొంత పార్టీ పెట్టి కొన్నాళ్ళు హడావిడి చేసిన ఈ మాజీ ఐఏఎస్ అధికారి తాజాగా ఏపీలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి మద్దతివ్వాలని లోక్ సత్తా వ్యవస్ధాపక అధ్యక్షుడు జయ ప్రకాష్ నారాయణ నిర్ణయించుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం సంక్షేమం పేరుతో అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, తిరిగి […]
రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ధర్మవరంలో కూటమి పొత్తులు చిచ్చు పెడుతున్నాయి. 2014 నుంచి 2019 దాకా టిడిపి ఎమ్మెల్యేగా ఉన్న వరదాపురం సూరి, 2019 ఎన్నికలలో ఓటమి తర్వాత టిడిపి పార్టీని వీడి బిజెపిలో జాయిన్ అయ్యారు. 2019 ఎన్నికలు ముగిసిన ఒక నెలలోనే తెలుగుదేశం పార్టీనీ వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. తరువాత 2019 జూలైలో పరిటాల శ్రీరామ్ ని ధర్మవరం టీడీపీ ఇన్చార్జిగా చంద్రబాబు నాయుడు ప్రకటించాడు. అప్పటినుంచి ధర్మవరం నియోజవర్గంలో టిడిపి […]