ఏపీలో ఇప్పుడు రాజకీయం మొత్తం వలంటీర్ల చుట్టే తిరుగుతుంది. పింఛన్లని అవ్వాతాతలకు, ఇతర లబ్దిదారులకు ప్రతీ గడపకు తీసుకెళ్లే వలంటీర్ల సేవలను ఆపాలని నిమ్మగడ్డ ప్రసాద్, అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళు ఎలక్షన్ కమీషన్ కి పిర్యాదు చేయడం వాలంటీర్లను ఈ రెండు నెలలు పింఛన్ల పంపిణి చేయకూడదని ఎన్నికల కమీషన్ ఆదేశాలివ్వడం చకచకా జరిగిపోయాయి. కేవలం సీఎం జగన్ కి మంచి పేరు వస్తుందనే అక్కసుతో వలంటీర్ల సేవలను ఆపేయించిన టీడీపీ అదే ధోరణిలో సీఎం జగన్ […]
వాలంటీర్ల వలన జగన్ కు మంచి మైలేజ్ వస్తున్నదని మొదటి నుండి వారి పై ఏదో విధంగా కక్ష గట్టి, నీలాపనిందలు, అవమానాలకు గురి చేసిన టీడీపీ, వారి వారి విధుల నుండి వారిని దూరం చేయాలని చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి.. కాగా ఎన్నికలు సమీపిస్తున్న వేళ వాలంటీర్లు ఇంటినికి పెన్షన్ పంపిణీ చేస్తే జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పు ప్రజలకు ఎన్నికల ముందు మళ్లీ గుర్తు చేసినట్లు అవుతుందని భావించిన బాబు, తన మనిషి […]
సార్వత్రిక ఎన్నికలు మొదలవ్వగానే భయంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన జేబు సంస్థ ద్వారా తన నమ్మినబంటు నిమ్మగడ్డ ద్వారా ఎలక్షన్ కమీషన్ కు వాలంటీర్ వ్యవస్థ మీద ఫిర్యాదులు చేపించి ఈరోజు వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు వాలంటీర్లు తమ ఇంటికి ఫించన్ పంపిణీ చేసే విధానాన్ని అపించారు. ఈ విషయం తెలుసుకున్న ఏపీ లోని వృద్ధులు, వితంతువులు, వికలాంగులు మరీ ముఖ్యంగా వృద్ధులు టీడీపీ మీద చంద్రబాబు నాయుడు మీద తిరగబడి శాపనార్ధాలు పెడుతున్నారు. […]
తెలుగుదేశంకి అత్యంత సన్నిహితుడైన మాజీ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ ప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థపై ఎన్నికల కమీషన్ కి ఫిర్యాదు చేశాడు. నిమ్మగట్టు ప్రసాద్ ఫిర్యాదు మేరకు ఎన్నికల సంఘం వాలంటీర్లను పెన్షన్ల పంపిణీ నుంచి దూరం పెట్టింది. సంక్షేమ పథకాలకు వలంటీర్లను ఉపయోగించరాదని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు లబ్ధిదారులకు డబ్బు పంపిణీని చేయవద్దని ఆంక్షలు విధించింది. దీంతో అధికార యంత్రాంగం కొత్త మార్గదర్శకాలు సిద్దం చేసింది. […]
వృద్ధులు ఎదుర్కొంటున్న బాధలు చూసి చలించిపోయిన అప్పటి ప్రతిపక్ష నేత జగన్ తాను అధికారంలోకి వస్తే 2000 రూపాయల పెన్షన్ అందిస్తానని హామీ ఇచ్చారు. అయితే నాటి సీఎం ఆ క్రెడిట్ తానే తీసుకోవాలని ఎన్నికలకు కొన్ని నెలల ముందునుండి 2000 రూపాయల పెన్షన్ అందించడం మొదలుపెట్టారు. కేవలం జగన్ వల్లనే వృద్ధులకు రాష్ట్రంలో లబ్ది చేకూరిందన్నది అందరూ ఒప్పుకుని తీరాల్సిన సత్యం. ఒకప్పుడు వృద్ధాప్యంలో వృద్ధులకు ఆర్ధిక భరోసాగా ప్రభుత్వం అందించే పెన్షన్ ఉపయోగపడేది. కానీ […]
ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ చంద్రబాబు ఇచ్చే హామీలు వరద గోదారిలా జనాన్ని ముంచి వేసేట్టు ఉన్నాయి . గత ఏడాది సూపర్ సిక్స్ అంటూ బాబు ఇచ్చిన హామీల విలువ దాదాపు ఏడాదికి లక్షా ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చుతో కూడుకొన్నవి. ఇది రాష్ట్ర సరాసరి ఆదాయం కన్నా కూడా ఎక్కువ. ఈ కోవలోనే ఇప్పుడు మరో హామీ వదిలారు బాబు. బీసీ కులాల్లో యాభై ఏళ్ళు దాటిన అందరికీ పెన్షన్ ఇస్తామని […]
అమరావతి పరిధి గ్రామాల్లోని నిరుపేదలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. ఇకపై ఆ ప్రాంత పేదలకు రెట్టింపు పెన్షన్ అందించాలని గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో అమరావతి రాజధాని పరిధిలోని సుమారు 17, 215 నిరుపేద కుటుంబాలకు లబ్ది చేకూరనుంది. ప్రభుత్వ నిర్ణయంపై అక్కడి గ్రామాల నిరుపేదలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో అమరావతి రాజధాని పరిధి గ్రామాల్లో ఉన్న నిరుపేదలకు ప్రభుత్వం రూ. 2500 పెన్షన్ అందిస్తున్న విషయం తెలిసిందే. కానీ […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వంలో నేడు నెలలో మొదటిరోజు పెన్షన్ల పండగ జరుగుతుంది.. ఒకప్పుడు టీడీపీ ప్రభుత్వంలో పెన్షన్ పొందాలంటే జన్మభూమి కమిటీల చుట్టూ ప్రజలు కాళ్ళు అరిగేలా తిరగాల్సి వచ్చేది.. తిరగడమే కాకుండా పెన్షన్ అందుకునే ఒకరు చనిపోతే కానీ కొత్తవారికి పెన్షన్ మంజూరు చెయ్యమూ అనే మాటలు పడాల్సి వచ్చేది. చంద్రబాబు నాయుడి ప్రభుత్వంలో ప్రజలకు అన్ని విధాలుగా వంచనే జరిగింది. 1995 లో ముఖ్యమంత్రి గా చంద్రబాబు అధికారంలో ఉన్నప్పటి నుండి […]
పెన్షన్.. ఇది వృద్ధులకు, ఒంటరి మహిళలకు, అనారోగ్యంతో బాధపడేవారికి, దివ్యాంగులకు, ట్రాన్స్జెండర్లకు, డప్పు కళాకారులు, చర్మకారులు, కల్లుగీత కార్మికులు తదితరులకు ప్రభుత్వం కల్పించే ఆర్థిక భరోసా. ఈ ప్రక్రియ చంద్రబాబు నాయుడు పాలనలో అధ్వానంగా సాగింది. ఇచ్చిన డబ్బు తక్కువ.. చేసుకున్న ప్రచారం ఎక్కువ.. ఒక వైపు జలగల్లా పీడించిన జన్మభూమి కమిటీలు.. మరోవైపు తిరగలేక అల్లాడిన లబ్ధిదారులు.. మరి 2019 నుంచి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో ప్రతినెలా ఒకటో తేదీన వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి […]