తనపై దాడి జరిగిన అనంతరం మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ఒకరోజు విరామం ప్రకటించిన సీఎం జగన్ గాయాన్ని సైతం లెక్క చేయకుండా బస్సు యాత్రను కొనసాగిస్తున్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ 15 వ రోజు మేమంతా సిద్ధం బస్సుయాత్స కృష్ణా జిల్లాలో కొనసాగింది. ఈ సందర్భంగా గుడివాడలో జరిగిన బహిరంగసభలో ప్రజల నుద్ధేశించి ప్రసంగించిన సీఎం వైయస్ జగన్ ఏమన్నారంటే.. గుడివాడలో ఈ రోజు మహా సముద్రం కనిపిస్తోంది. ఇది ప్రజల సముద్రం. మే 13న […]
‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా విజయవాడ చేరుకున్నా సీఎం వైయస్ జగన్ గారి పై గత రెండు రోజుల క్రితం గుర్తుతెలియని దుండగులు రాయితో దాడి చేసిన సంగతి తెలిసిందే.. అయితే ఆ ప్రమాదంలో గాయపడిన సీఎం జగన్ గారికి ఎదుటి పై తీవ్ర గాయంతో పాటు రెండు కుట్లు కూడా పడినట్లు డాక్టర్లు వెల్లడించారు. అయినప్పటికీ కూడా కేవలం ఒకరోజు విశ్రాంతి తీసుకోని మరలా బస్సు యాత్ర కొనసాగిస్తున్నారు సీఎం జగన్. ఆ క్రమంలోనే […]
తనపనేందో తాను చూసుకుంటూ వ్యాపారాలు చేసుకుంటున్నప్పుడు సంబంధం లేని ఇష్యూ లో లాగి అతని రాజకీయ ప్రస్థానం మొదలు కాకముందే నిర్వీర్యం చేద్దాం అనుకున్నారు. అవ్వలేదు. బలవంతంగా రాజకీయాల్లోకి లాకొచ్చే పరిస్థితి తెచ్చుకున్నారు. తండ్రి చనిపోయాడు కదా ఇక ఆడుకోవచ్చు అనుకున్నారు. కాంగ్రెస్ తో కలిసి రాజకీయ జీవితం ఆదిలోనే అంతం చేద్దాం అనుకున్నారు. ఫేస్ చేసిన మొదటి జనరల్ ఎలక్షన్స్ లోనే ఆ కాంగ్రెస్ ను భూస్థాపితం చేశాడు.. లక్ష కోట్లు, వేల కోట్లు అంటూ […]
మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై అగంతకులు రాయితో దాడి చేయడంతో, సీఎం జగన్ మోహన్ రెడ్డి గాయపడిన విషయం తెలిసిందే . అనంతరం ప్రభుత్వ వైద్యశాలలో ట్రీట్మెంట్ తీసుకొన్న జగన్ వైద్యుల సూచన మేరకు బస్సు యాత్రకు ఒక రోజు విశ్రాంతి తీసుకున్నారు. ఒక రోజు విరామం తర్వాత తిరిగి ఈ రోజు నుంచి నుంచి యాత్ర తిరిగి ప్రారంభంకానుంది. ఈ విషయాన్ని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం […]
మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా విజయవాడ చేరుకున్న సీఎం జగన్ పై దాడి జరిగింది. విజయవాడలోని సెంట్రల్ నియోజకవర్గం పరిధిలోని సింగ్ నగర్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి రాయితో దాడి చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. దాడి కారణంగా సీఎం జగన్ ఎడమ కంటి పై భాగంపై గాయమైంది. ప్రథమ చికిత్స అనంతరం యాత్రను సీఎం జగన్ కొనసాగించారు. కాగా శనివారం రాత్రి బస్సు యాత్ర ముగిసిన అనంతరం వైద్యులు సూచనల మేరకు సీఎం జగన్ […]
సార్వత్రిక ఎన్నికల్లో తుది అంకానికి వైఎస్ జగన్ రంగం సిద్ధం చేసుకున్నారు. మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా మేమంతా సిద్ధం బస్సు యాత్ర పేరుతో ప్రజల్లోకి ఇప్పటికే వెళ్లిపోయారు. ఈ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఏప్రిల్ 24న శ్రీకాకుళం జిల్లాలో ముగియనుంది. బస్సు యాత్ర ముగిసిన వెంటనే శ్రీకాకుళం నుంచి నేరుగా సీఎం జగన్ పులివెందుల వెళ్లనున్నారు. ఏప్రిల్ 25న పులివెందులలో ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. అనంతరం అక్కడ నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల […]
మేమంతా సిద్ధం బస్సు యాత్ర చేస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్న వేలాది మందికి నేనున్నానంటూ భరోసా ఇస్తున్నారు. వారికి ధైర్యం చెప్పి వివరాలు తెలుసుకుంటున్నారు. ఎంత ఖర్చయినా సరే చికిత్స చేయించి అండగా ఉండాలని తన సిబ్బందికి ఆదేశిస్తున్నారు. సంతమాగులూరు మండలంలో బస్సు యాత్ర వద్దకు అనేక మంది వచ్చి జగన్కు సమస్యలు చెప్పుకొన్నారు. వారిలో అరుదైన వ్యాధితో బాధపడుతున్న 16 ఏళ్ల వయసున్న షేక్ హుస్సేన్ బాషా కూడా ఉన్నాడు. ఇతను కొమ్మలపాడు […]
పల్నాడు జిల్లా నడిబొడ్డున జరగనున్న మేమంతా సిద్ధం సభ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపబోతుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. నిజానికి సిద్ధం సభ మొదట పల్నాడు జిల్లాలో జరపాలని భావించినా కొన్ని అనివార్య కారణాల వల్ల బాపట్ల జిల్లాలో జరిపారు. లక్షలాది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తరలిరావడంతో ఆ సభ గ్రాండ్ సక్సెస్ అయింది. అప్పటి నుండి పల్నాడు ప్రజలు సీఎం జగన్ నిర్వహించబోయే సభ కోసం వేయి కళ్లతో […]
నెల్లూరు జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర శనివారం ప్రారంభమైంది. గురువారం రాత్రే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇక్కడికి చేరుకున్నారు. శుక్రవారం విశ్రాంతి తీసుకున్నారు. తాను బస చేసిన చింతారెడ్డిపాళెం నుంచి భారీ జన సందోహం నడుమ యాత్రను మొదలుపెట్టారు. జాతీయ రహదారిపై భగత్సింగ్ కాలనీ వద్దకు చేరుకున్న సీఎంకు స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. మహిళలు దిష్టి తీసి గుమ్మడికాయలు కొట్టారు. జగన్ వెంకటేశ్వరపురంలో టిడ్కో గృహాల లబ్ధిదారులతో మాట్లాడారు. దివ్యాంగులు, వృద్ధులు, అనారోగ్యంతో […]
మేమంతా సిద్ధం బస్సు యాత్ర రాష్ట్రంలో ప్రభంజనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు జరిగిన ప్రతి నియోజకర్గంలో ప్రజలు సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి బ్రహ్మరథం పట్టారు. ఆయన పలు సభల్లో పాల్గొని ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వం చేసిన పనులను వివరించారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిని ఎండగట్టారు. చంద్రబాబు నాయుడు ఎంత మోసగాడో వివరించారు. తన పార్టీ అభ్యర్థులను పరిచయం చేశారు. తిరుపతి జిల్లా నాయుడుపేటలో సభ నిర్వహించిన సీఎం గురువారం […]