వరికపూడిసెల అనేది పల్నాడు వాసుల యొక్క దశాబ్దాల కల, 1996 మార్చ్ లో పార్లమెంట్ ఎన్నికల ముందు వెలిగొండ, ఎస్సార్స్పీ రెండో దశ, ఇచ్చంపల్లి ప్రాజెక్ట్ లతోపాటు వరికపుడిసెలకు శంకుస్థాపన చేసిన బాబు 2004 వరకు రూపాయి ఖర్చు కూడా చేయలేదు. పైపెచ్చు 1999 లో గొంతు ఎండి, పొలం ఎండి గుక్కెడు నీళ్లు పంట పొలాల కోసం అడిగిన పల్నాడు రైతులపై, నీళ్లు విడుదల చేసేది లేదు, ఇప్పుడు నీళ్లు వదిలితే మళ్లీ మళ్లీ అడుగుతారు, […]
‘వరికపూడిశెల ఎత్తిపోతల పథకం నిర్మాణానికి పర్మిషన్లు అన్ని వచ్చాయి. దీనిని పూర్తి చేయడానికి పెద్దగా పనిచేయాల్సిన అవసరం లేదు. కేవలం పైప్లైన్ వేయడం.. మోటార్ బిగించి పంప్ చేయడమంతే.. పెద్ద పని పర్మిషన్లు తీసుకురావడం.. గతంలో శంకుస్థాపనలు జరిగాయి. అయితే పూర్తి అనుమతులతో చేయలేదు. ప్రస్తుతం అన్ని ఉన్నాయి. అసలు టైగర్ రిజర్వ్ పర్మిషన్ రావడం చాలా కష్టం. దేశంలో ఎక్కడా సాధ్యం కాలేదు. అది కూడా వచ్చింది. ఇక చిన్నచిన్న పనులున్నాయి. టీడీపీ ప్రభుత్వం వస్తే […]
2019 ఎన్నికల్లో నరసరావుపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన డా. చదలవాడ అరవింద్ బాబు ఓడిపోయినప్పటికీ నియోజకవర్గంలో పార్టీని కాపాడుకుంటూ వచ్చారు. టీడీపీనుండి జారిపోయిన కార్యకర్తలను తిరిగి పార్టీ గూటికి చేర్చడానికి ఎంతో కృషి చేశారు. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి నరసరావుపేట టీడీపీలో జవసత్వాలు నింపే ప్రయత్నం చేశారు. దాదాపు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారవుతున్నారన్న తరుణంలో అదే నరసరావుపేట సీటుపై ఇద్దరు నేతలు కన్నేశారు. వారిలో ఒకరు కడియాల రమేష్ కాగా మరొకరు నల్లబాటు […]
తెలుగుదేశం నీళ్లు అప్పుడే బాగా ఒంటపట్టించుకున్నాడు నరసారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు. అసలు తాను ఏ కారణంతో అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడాడో అప్పుడే మర్చిపోయి.. ఎన్నికల వేళ బీసీల ఓట్ల కోసం ఆస్కార్ స్థాయి నటనను అందుకున్నాడు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. శ్రీకృష్ణదేవరాయులుకు నరసారావుపేట పార్లమెంట్ టికెట్ ఇచ్చి గెలిపించారు. పార్టీలో ఎంతో గౌరవం దక్కింది. పనులన్నీ చేయించుకున్నారు. ఈసారి ఆ స్థానాన్ని బీసీకి ఇద్దామని, మరోచోట నుంచి పోటీ చేయాలని లావుకు జగన్ […]
నెల్లూరు నుంచి రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీ తీర్థం రేపు పుచ్చుకొనున్నారు. వైయస్సార్సీపీలో ఆరు సంవత్సరాలు తన రాజ్యసభ పదవీకాలం వినియోగించుకొని చివరి రెండు నెలలు ఉన్నప్పుడు వైఎస్సార్సీపీ రాజీనామా చేసి టీడీపీలోకి వెళ్తున్నాడు. టీడీపీ నుంచి నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. కాగా గతంలో వేమి రెడ్డి ప్రభాకర్ రెడ్డిని వైస్సార్సీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించి ఉంది. వేమిరెడ్డితో పాటు అతను భార్య అయినా ప్రశాంతి రెడ్డికి […]
రాబోయే ఎన్నికల్లో వైసీపీ నుండి పోటీ చేసే అభ్యర్థుల విషయంలో సామాజిక సమతుల్యం పాటిస్తున్న ముఖ్యమంత్రి జగన్ ఆ ఎంపికలో భాగంగా నరసరావుపేట పార్లమెంట్ స్థానం నుండి ఈసారి బీసీ అభ్యర్థిని పోటీలో పెట్టాలని తీసుకొన్న నిర్ణయం ప్రస్తుత ఎంపీ లావు కృష్ణ దేవరాయల అలకకి కారణం అయ్యింది. అయితే ఇందుకు ప్రత్యామ్నయంగా లావుకి గుంటూరు పార్లమెంట్ స్థానం కేటాయిస్తామని చెప్పినా తనకి నరసరావుపేటే కావాలని మొండి పట్టు పట్టిన లావు నాటి నుండి పార్టీకి దూరంగా […]
పెదకూరపాడు మాజీ టీడీపీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ గత ప్రభుత్వంలో ఇసుక మాఫియా డాన్ గా పేరు తెచ్చుకున్న విషయం అందరికి తెలిసిందే. ఉచిత ఇసుక పేరుతో కృష్ణ నదిని తవ్వేసారు. కృష్ణమ్మ నది గర్భం లో డ్రెడ్జీర్ తో భారీ లోతుగా ఇసుక తవ్వేయడం వల్ల ,వాటిలో మునిగి అయిదు మంది అమాయకులు కూడా ప్రాణాలు కోల్పోయారు. చిన్న బాబు లోకేష్ కు భారీగా డబ్బు ముట్టడంతో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు […]
తాము అధికారం లోకి వస్తే విద్యా దీవెన, వసతి దీవెనలు రద్దు చేస్తామని లోకేష్ ప్రకటించడం లో ఆంతర్యం ఏమిటి? ఈ రెండూ విద్యార్థులకి, వారి తల్లి తండ్రులకి ఎంతో ఉపయోగపడే పథకాలు, వారి ప్రశంసలు అందుకుంటున్న పథకాలే.. సాధారణంగా జనాలకి నచ్చిన, ఉపయోగపడే స్కీమ్స్ ని రద్దు చేస్తామని చెప్పే సాహసం అసలు చేయరు. అయినా లోకేష్ చెప్పడం ఒక అవివేకమైన స్టేట్మెంట్ అని అందరూ అనుకోవచ్చు. కానీ ఇందులో ఒక భయంకరమైన కుట్ర దాగి […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా నియోజకవర్గాల్లో అభ్యర్ధుల మార్పులు చేర్పులపై కసరత్తు మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే నాలుగు విడతలగా అభ్యర్ధులని ప్రకటించిన ఆ పార్టీ అధిష్టానం ప్రజల్లో వ్యతిరేకత మూటకట్టుకున్న అభ్యర్ధులని పక్కన పెట్టి కొత్తవారికి అవకాశం ఇవ్వడం అలాగే సోషల్ ఇంజినీరింగ్ లో భాగంగా అభ్యర్ధుల నియోజకవర్గాలని మార్చడం లాంటి చర్యలకు శ్రీకారం చుట్టింది . అయితే పార్టీకి విధేయతగా ఉన్న […]
నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఇటీవల తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్తో భేటీ అయ్యారని కొన్ని వార్తలు వచ్చినా అధికారికంగా ధ్రువీకరించలేదు . కానీ వైసిపిని వీడనున్నారు అని ఆ రోజు నుండే చర్చలు జరుగుతుండగా ఈ రోజు వైసీపీకి రాజీనామా ప్రకటించారు . విజ్ఞాన్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ లావు రత్తయ్య కుమారుడైన కృష్ణదేవరాయులు గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. యువకుడు, రాజకీయాలకు కొత్తవాడు అయినా ఆయనకు సీఎం వైఎస్ […]