‘దేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నా వాల్లే వచ్చింది. హైదరాబాద్లో సైబర్ టవర్స్ కట్టించి ప్రపంచ పటంలో పెట్టా. నేను కాళ్లకు చక్రాలు కట్టుకుని తిరగడం వల్లే సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చాయి. రాష్ట్రంలో ఎక్కువ మంది ఇంజినీర్లు ఉండడానికి కారణం నేనే. నేను చెప్పడంతోనే ఇక్కడ పరిశ్రమలు పెట్టారు. నన్ను చూసే బిల్గేట్స్ అంతటి వ్యక్తి వచ్చాడు. మీ పిల్లలు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారంటే అది నా పుణ్యమే’ మైక్ దొరికితే చాలు తెలుగుదేశం […]
కుప్పం నియోజకవర్గం అనగానే అందరికి గుర్తుకు వచ్చేది చంద్ర బాబు నాయుడి కంచుకోటని. అలాంటి కంచుకోటలో ప్రస్తుతం బాబుకు ఓటమి భయంతో వణుకు పుడుతోంది. అది ఈరోజు కుప్పంలో చంద్రబాబు సభతో తేటతెల్లం అయింది. చంద్ర బాబు గత 40 ఏళ్లుగా కుప్పంను సొంత నియోజవర్గంగా చేసుకొని తన రాజకీయాలను రాష్ట్రమంతట చేస్తున్నారు. ఎప్పుడైతే వైఎస్సార్సీపీ పార్టీ పుట్టిందో ఆరోజు నుండి కుప్పంలో బాబుకు ఎదురీత మొదలు అయింది. 2014 లో కొద్దిగా తగ్గిన మెజారిటీ 2019 […]
తనని 7 సార్లు గెలిపించిన కుప్పం వాసుల కోసం ఏ ప్రత్యేక శ్రద్ధ తీసుకోకపోయినా, కనీసం ఒక నియోజకవర్గ ప్రధాన కేంద్ర స్థాయిలో కూడా అభివృద్ధి చేయకపోయినా మాఫియా కి మాత్రం అడ్డాగా కుప్పాన్ని మార్చాడు బాబు. మొదటిసారి సీఎం అవ్వగానే శేషాచలం అడవుల్లో దొరికే ఎర్రచందనం మీద దాని అక్రమ రవాణా మీద ముందునుండే కన్ను ఉన్న బాబు కుప్పాన్ని ఆ స్మగ్లింగ్ కు ప్రధాన కేంద్రం చేసి దేశవ్యాప్తంగా సరుకు రవాణాకు కేంద్రంగా మార్చాడు… […]
1978 నుండి వైఎస్ కుటుంబాన్ని ఆదరిస్తున్న పులివెందుల కోసం ఆ కుటుంబం అండగా నిలబడింది, అధికారంతో సంబంధం లేకుండా, ప్రభుత్వం తో పని లేకుండా సొంత నిధులతో అభివృద్ధి పనులు చేశారు… వైయస్సార్ 2007 లో తనకు విద్య నేర్పిన గురువు వెంకటప్పయ్య గారి పేరుపై 12 ఎకరాల సువిశాల ప్రాంగణం లో శ్రీ వెంకటప్పయ్య మెమోరియల్ ఇంగ్లిష్ మీడియం స్కూల్ ని పెట్టి, 2500 మంది విద్యార్ధులకు సరిపడేలా సదుపాయాలతో, ఎల్కేజీ నుండి పదో తరగతి […]
రాష్ట్ర ప్రతిపక్షనేత చంద్రబాబుకి కుప్పం భయం పట్టుకునట్టు ఉంది. సొంత నియోజకవర్గం కుప్పంలో రోజు రోజుకి పట్టు కోల్పోతున్నామేమో అనే కలవరపాటు ఆయనలో మొదలైనట్టు కనిపిస్తుంది. 35ఏళ్ళు కుప్పం ప్రజల ఓట్లని సంపాదించిన ఆయన కుప్పానికి కనీసం నీరు కూడా తీసుకుని రాలేకపోవడమే ఇప్పుడు ఆయనకి శాపంగా మారబోతుందనే ఆవేదన ఆయన చర్యలతోనే స్పష్టమవుతుంది. అందుకే చంద్రబాబు నియోజకవర్గానికి ముఖ్యమంత్రి నీరు అందిస్తే సహించలేక తనకి బాగా అలవాటైన అసత్య ప్రచారాలనే ఆయుధాన్ని బయటికి తీసాడు. చంద్రబాబుకు […]
తాగు,సాగునీటి కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కుప్పం ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తూ కరువు తాండవమాడిన కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలను తరలిస్తానన్న మాట నిలబెట్టుకుంటూ.. కుప్పం నియోజవర్గంలోని 110 మైనర్ ఇరిగేషన్ చెరువుల ద్వారా 6,300 ఎకరాల ఆయుకట్టకు సాగునీరు, కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో 4.02 లక్షల జనాభాకు త్రాగునీరు అందిస్తూ.. అనంత వెంకటరెడ్డి హంద్రీ–నీవా సుజల స్రవంతిలో భాగంగా రూ.560.29 కోట్ల వ్యయంతో చేపట్టిన కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తిచేసి నేడు కుప్పం నియోజకవర్గానికి […]
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటు కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలను సీఎం జగన్ తీసుకురావడంలో సఫలీకృతం అయ్యారు. హంద్రీ-నీవా సుజల స్రవంతిలో భాగంగా 560 కోట్ల వ్యయంతో కుప్పం బ్రాంచ్ కెనాల్ పూర్తి చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా శాంతిపురం మండలం గుండుశెట్టిపల్లె వద్ద జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన ఎమ్మెల్సీ కెఆర్జె భరత్ సీఎం జగన్ పనితీరును ప్రశంసించారు. ఆయన ఏమన్నారంటే.. ఈ రోజు కుప్పం చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు, దశాబ్ధాల కల నెరవేర్చిన సీఎం […]
1989 నుండి చంద్రబాబు ప్రాతినిద్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో నేడు జగన్ చేసిన ప్రకటన చంద్రబాబుకి షాక్ కొట్టి ఉండొచ్చు. 35 ఏళ్లుగా చంద్రబాబు కుప్పం నుండి ప్రాతినిద్యం వహిస్తున్నా చేయని అభివృద్ధిని గత అయిదేళ్లలో చేసి చూపించిన జగన్ కుప్పానికి మరో హామీ ఇచ్చాడు. దశాబ్దాలుగా వెనకబడిన నియోజకవర్గంగా మిగిలిపోయిన కుప్పంని అభివృద్ధి పధంలో నడిపే చర్యల్లో భాగంగా హంద్రీ-నీవా సుజల స్రవంతిలో భాగంగా రూ. 560 కోట్ల వ్యయంతో చేపట్టిన కుప్పం బ్రాంచ్ కెనాల్ […]
నేటితో కృష్ణా జలాల రాకతో కుప్పం సస్యశ్యామలం కానుంది. 2022, సెప్టెంబరు 23న కుప్పం ప్రజలకు మాట ఇచ్చిన సీఎం జగన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేశారు. హంద్రీ-నీవా సుజల స్రవంతిలో భాగంగా రూ. 560 కోట్ల వ్యయంతో చేపట్టిన కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి కావడంతో చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం రాజుపేట వద్ద కృష్ణా జలాలు విడుదల చేసి జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం శాంతిపురం […]
“ముప్పయ్యేళ్ళుగా చంద్రబాబును గెలిపిస్తూనే ఉన్నారు” అని మొన్ననే సాక్షాత్తూ చంద్రబాబు సతీమణి భువనేశ్వరి గారే మీడియా సాక్షిగా కుప్పం ప్రజలను ఉద్దేశించి అన్నారు. మరి ముప్పయ్యేళ్ళుగా కుప్పం ప్రజల కోసం చంద్రబాబు ఏం చేసారు అని చూస్తే… కుప్పం కు కనీసం సరైన బస్టాండు కూడా లేని పరిస్థితి. జగన్ వచ్చాకే కుప్పంలో ఆకర్షణీయంగా బస్ కాంప్లెక్స్ ను నిర్మించారు. కుప్పంను మునిసిపాలిటీ చేశారు. ఇప్పుడు మళ్ళీ జగన్ పూనుకుంటేనే.. ఉమ్మడి చిత్తూరు జిల్లా శివారు ప్రాంతాల […]