వివిధ ఘటనల్లో పశువులు, మూగజీవాలను కోల్పోతున్న పాడి రైతులను ఆదుకోవడానికి గతంలో ప్రభుత్వ పరంగా బీమా పథకం అంటూ లేదు. కాస్త అవగాహన ఉన్నవారు, ఆర్థిక స్థోమత కలిగిన వారు మాత్రమే ప్రైవేట్ ఇన్సూరెన్స్ సంస్థలలో తమ జీవాలకు బీమా చేయించుకునే వారు. ఒకవేళ అవి చనిపోతే చాలాకాలంపాటు కంపెనీల చుట్టూ తిరిగి పరిహారం తెచ్చుకునేవారు. నూటికి 95 శాతం మంది అవగాహన లేక, ఆర్థిక భారం కారణంగా బీమాకు దూరంగా ఉండేవారు. ఈ నేపథ్యంలో పాడి […]
ప్రకృతి విపత్తుల వల్ల పంటలు కోల్పోయిన రైతులకి నష్టపరిహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నష్ట పరిహారం ప్రకటించడం వల్ల పంటలు కోల్పోయిన రైతులకి కాస్త ఉపశమనం అనే చెప్పొచ్చు. ఈ నిర్ణయం వలన 2023 ఖరీఫ్ సీజన్, 2023-24 రబీ సీజన్లో పంటకు సాగు నీరు అందక, మిచుంగ్ తుఫాన్ వల్ల పంటలను కోల్పోయిన రైతులకి నష్ట పరిహారం అందనుంది. ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారాలు గ్రామ సచివాలయాలలోని అగ్రికల్చరల్ అసిస్టెంట్, విఆర్వోల ద్వారా పంటను […]
సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యవసాయాన్ని పండగ చేశారు. విత్తు నుంచి పంట విక్రయాల వరకూ అడుగడుగునా అన్నదాతలకు అండగా ఉంటున్నారు. గ్రామస్థాయిలోనే సేవలందించేలా రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే) ఏర్పాటు చేసి సాగులో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. ఒకప్పుడు ఇలా.. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు విత్తనాలు, ఎరువులు కావాలన్నా, రైతులకు ఏ అవసరమొచ్చినా మండల కేంద్రంలోని వ్యవసాయ కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చేది. కిలోమీటర్ల దూరంలోని గోదాముల నుంచి ఎరువులు తెచ్చుకునేందుకు రవాణా భారం తడిసిమోపెడయ్యేది. […]
వై.యస్ జగన్ ప్రభుత్వంలో రైతులకు ఇచ్చిన రుణాల మొత్తంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అయిదో స్థానంలో నిలిచింది. రైతులకు చిన్న మొత్తాల్లో రుణాలు మంజూరు చేసి, వారి సాగుకి అవసరమైన సహాయాన్ని అందించడమే ఈ రుణాలు ఇవ్వడం వెనుక ముఖ్యోద్దేశం. కిసాన్ క్రెడిట్ కార్డుల (కెసీసీ) ద్వారా రైతులకు స్వల్పకాలిక రుణాల మంజూరు చేస్తారు. ఈ కిసాన్ క్రెడిట్ కార్డు(KCC) రుణాల్లో దేశంలో రాష్ట్రం ఐదో స్థానంలోనూ, దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ నంబర్ వన్ స్థానంలోనూ ఉంది.45.52 లక్షల […]
రైతన్నలకు మేలు చేసుకురుస్తున్న సేంద్రియ ఉత్పత్తుల ధ్రువీకరణ సర్టిఫికెట్ ఇండిగ్యాప్ ..
వ్యవసాయం దండగ, అందరూ సాఫ్ట్వేర్ నేర్చుకోండి, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తే కరెంట్ తీగల మీద బట్టలు ఆరేసుకోవడమే అంటూ హీనమైన వ్యాఖ్యలు చేసిన బాబు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న మొదటి రోజు నుండి రైతు వ్యతిరేక నిర్ణయాలే తీసుకునేవాడనటానికి సాక్ష్యమే 1996 నాటి ఈ ఘటన 1996 లో కాంప్లెక్స్ ఎరువుల ధర పెంచుతూ నిర్ణయం తీసుకున్నాడు బాబు . ఆ నిర్ణయంపై ప్రతిపక్షాలు ఆందోళన నిర్వహిస్తే అవునా అలా ఎలా పెంచుతారు అంటూ తనకి […]
విత్తు నుండి విక్రయం వరకూ రైతుకు అన్ని దశల్లోనూ అండగా నిలుస్తున్న జగన్ ప్రభుత్వ పనితీరుపై ఈనాడు పత్రిక బురదజల్లుతూ విషపూరిత కథనాలను ప్రచురించింది. ఏపీలో జగన్ సర్కారు రైతులకు మద్దతు ధర అందించడం లేదని అవాస్తవ కథనాలను ప్రచురించి రామోజీరావు వికృతానందం పొందుతున్నారు. వాస్తవానికి దేశంలో ఎక్కడా లేని విధంగా దాదాపు 3000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి రైతుకు మద్దతు ధర దక్కేందుకు జగన్ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంది. […]
రైతు వ్యతిరేక విధానాలతో చంద్రబాబు రైతుల వెన్ను విరిస్తే అధికారంలోకి రాగానే పలు సంచలనాత్మక నిర్ణయాలతో, సంస్కరణాత్మక పాలనతో రైతుకు అండగా ముఖ్యమంత్రి జగన్ నిలబడ్డారు. విత్తు నుండి విక్రయం వరకూ రైతన్నకు అడుగడుగునా తోడుగా నిలిచిన జగన్ ప్రభుత్వం రైతన్నకు ప్రతీ దశలో అండగా నిలబడింది. ఏపీలో 62 శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. వీరికి అండగా ఉండేందుకు గతంలో లేని విధంగా సీఎం జగన్ ఒక సంస్కరణాత్మక నిర్ణయం తీసుకున్నారు. రైతుభరోసా […]
అన్నదాతకు విత్తు నుంచి విక్రయం వరకు జగన్ ప్రభుత్వం తోడుగా ఉంటుందన్న విషయం తెలిసిందే. దేశంలో మరెక్కడా లేని విధంగా రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు ద్వారా రైతులకు తోడుగా నిలబడుతున్న జగన్ సర్కారుపై నిస్సిగ్గుగా ఈనాడు అవాస్తవ కథనాలను ప్రచురిస్తూ అబద్ధపు ప్రచారాన్ని చేస్తోంది. తాజాగా వరి వైకాపా పెద్దలకు సిరి అంటూ మరోసారి ఓర్వలేని నీచపు కథనాన్ని వండి వార్చింది. ఈనాడు ప్రచురించిన కథనంలో ఐదేళ్ళలో వడ్లు, బియ్యం రూపంలో రూ.౩౦ వేల కోట్ల […]
చంద్రబాబు ప్రభుత్వం లో దగ పడిన రైతన్న, బాబు మోసపూరిత మాటలు నమ్మి రైతులకి పూర్తి స్థాయి లో రుణమాఫీ చేస్తా అని చెప్పి, నవ్యాంధ్ర కి అనుభవం ఉన్న నాయకుడు కావాలి అని నమ్మబలికి 2014 లో అధికారంలోకి వచ్చిన తర్వాత అరకొర రుణమాఫీ చేసి, ఉన్న అయిదేళ్ళు వర్షాలు పడక త్రాగడానికి కూడా నీళ్ళు లేని పరిస్థితి, వాటర్ ట్యాంక్ లతో నీళ్ళుతోలిన పరిస్థితి.కరువు చంద్రబాబు కవల పిల్లలు అనడానికి ఎటువంటి సందేహం లేదు. […]