గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు పేద ప్రజలకు మంచి చేసినటువంటి పరిస్థితులు లేవు. పేరుకు మాత్రమే ప్రకటనలు తప్ప ఏ దిగువ మధ్యతరగతి వాడికి, నిలువ నీడలేని నిరుపేదకు మంచి చేసినటువంటి దాఖలాలు మనకు కనీసం మచ్చుకకు కూడా కనపడవు. పేదలకు చంద్రబాబు మంచి చేయకపోగా చేసే వాళ్లపై ఎల్లో మీడియా సాక్షిగా దుమ్మెత్తిపోయటమనేది చంద్రబాబు రాజకీయ జీవితం తెలిసిన వాళ్ళకి బాగా అవగతమే. అయితే 2019 ఎన్నికల్లో అఖండ విజయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ […]
ఏపీలో రోజుకి మూడు బహిరంగ సభలు నిర్వహిస్తూ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న ముఖ్యమంత్రి జగన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై అబద్దపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార సభలో సీఎం వైయస్ జగన్ పాల్గొన్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఏమన్నారంటే… హిందూపురం సిద్ధమా? మిట్టమధ్యాహ్నం సమయం 12.10 గంటలు కావస్తోంది. అయినా కూడా ఏమాత్రం ఎండను ఖాతరు చేయడం లేదు. చిక్కటి చిరునవ్వుల మధ్య, ఇంతటి ప్రేమానురాగాలు, ఇంతటి […]
ఏపీ బీజేపీలో జరిగే వింతలు దేశంలో మరెక్కడా జరగవు అని మరొకసారి రుజువు అయ్యింది. ఏపీ బీజేపీ నాయకుడు సుజనా చౌదరి తన కోవర్ట్ రాజకీయంతో ప్రజల చర్చలోకి వచ్చారు. ఇప్పటికే టీడీపీ మ్యానిఫెస్టోకి మాకు సంబంధం లేదని కేంద్ర బీజేపీ, రాష్ట్ర బీజేపీ చెప్పడం మనకందరికీ తెలిసిందే . ఆ టీడీపీ మ్యానిఫెస్టో లో బీజేపీ అగ్రనాయకుల ఫొటో లేదు , సింబల్ లేదు . అంతే కాకుండా టీడీపీ జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టోనీ బీజేపీ […]
ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని మేనిఫెస్టోలో రైతులపై వరాల జల్లును కురిపించిన చంద్రబాబు గతంలో వ్యవసాయం దండగ అంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తానని దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రకటిస్తే కరెంట్ తీగలపై బట్టలు ఆరేసుకోవాలని హేళనగా మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు. తన 14 ఏళ్ల పాలనలో వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసి రైతులను అష్టకష్టాలు పెట్టి వారి ఆత్మహత్యలకు కారణమైన వ్యక్తిగా చంద్రబాబు చరిత్రలో నిలిచి పోతాడు. గతంలో జరిగిన కొన్ని […]
తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రస్తుతం దీని అమలుపై నీలినీడలు కమ్ముకున్నాయి. సర్కారుకు ఇది గుడిబండలా మారిందని పీసీసీ పెద్దలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారట. అక్కడ ఎన్నికల సమయంలో రేవంత్రెడ్డి.. కర్ణాటకను స్ఫూర్తిగా తీసుకుని ఆరు గ్యారెంటీలను ప్రకటించారు. అందులో మహిళలకు ఉచిత ప్రయాణం ఒకటి. అధికారంలోకి వచ్చాక మహాలక్ష్మి పథకం పేరుతో హడావుడి చేశారు. తీరా చూస్తే ప్రజలను మోసం చేశారు. కేవలం […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరం క్రితమే పాఠశాల విద్యా శాఖ నుంచి పదో తరగతి విద్యార్థుల వివరాలన్నీ గ్రామ/వార్డ్ సచివాలయ వ్యవస్థకు, అక్కడి నుంచి వీఆర్వోలకు చేర్చింది. వీఆర్వోలు ప్రతి విద్యార్థి ఇంటికి వెళ్ళి సమగ్ర విచారణ జరిపిన తర్వాత, స్థానిక గ్రామ/వార్డు సచివాలయం నుంచి వాలంటీర్ల ద్వారా ఆయా విదార్థుల కుటుంబాల సభ్యులందరి పేర్ల మీద కుల ధృవీకరణ పత్రాల్ని ఇంటికే చేర్చేలా విధివిధానాలు రూపొందించారు. అందులో భాగంగా ఇప్పటికే విద్యార్థులకు శాశ్వత కుల ధృవీకరణ […]
రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరైనా ఏ ప్రాంతానికి చెందిన వారైనా సొంత నియోజక వర్గానికి కొంత అధికంగా కేటాయింపులు చేయడం, నియోజక వర్గాన్ని మిగతా నియోజక వర్గాల కన్నా అధికంగా అభివృద్ధి చేసుకోవడం సహజం. ఈ విషయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు కన్నా ఎంతో ముందున్నారు ఏపీ సీఎం జగన్ . 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు కుప్పం నియోజక వర్గానికి ఏమి చేసాడంటే వేలెత్తి చూపించడానికి సరైన అభివృద్ధి ఒక్కటి కూడా కనపడకపోవటం దురదృష్టకరం. ఆ […]
చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న గత 14ఏళ్ల పాలనలో ఆయన ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేసి ప్రైవేట్ రంగానికి ఏవిధంగా కొమ్ముకాసేవారో కొత్తగా చెప్పనవసరం లేదు. అటువంటి చంద్రబాబు నేడు ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేస్తాం అంటూ కురిపిస్తున్న హామీలు చూస్తే మరోసారి మోసం చేయడానికి బాబు బయలుదేరారని ఇట్టే అర్ధమయిపోతుంది. ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తే భద్రత పెరిగి సోమరులవుతారనే అర్ధం వచ్చేలా ఆయన తన మనసులో మాట పుస్తకంలో రాసుకున్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగాల కల్పన […]
‘నా మరిది ఎన్ని దుర్మార్గాలైనా చేయని.. అది పెద్ద విషయం కాదు. ఆయన కళ్లలో ఆనందమే నా లక్ష్యం’ ఈ ధోరణలో సాగుతున్నారు ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి. పింఛన్ల విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయాలు చేస్తోందని ఆమె ఆరోపించారు. 2019కి ముందు వలంటీర్ల వ్యవస్థ లేనప్పుడు కూడా పింఛన్లు అందించారని వ్యాఖ్యానించారు. పురందేశ్వరి ప్రస్తుతం పూర్తిగా చంద్రబాబు చేతిలో కీలుబొమ్మలా మారిపోయింది. అందుకే పింఛన్ల విషయంలో ఆయన చేసిన అరాచకాలు ఆమెకు కనిపించడం లేదు. […]
ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి అసత్యపు ప్రచారం చేస్తోందని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. విశాఖపట్నంలో మీడియా సమావేశంలో బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ నీతి అయోగ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను ప్రతిపాదించిందని, వివాదాలకు తావులేకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రూపకల్పన జరిగిందన్నారు. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ప్రతిష్టను దెబ్బ తీసేలా కూటమి నేతలు ప్రచారం చేస్తున్నారు. ఈసైన్ ద్వారా, ఆధార్ అథేంటికేషన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేస్తున్నామని, మెమోలో ఉన్నది ఒక్కటైతే.. విపక్షాలు మరొకటి ప్రచారం చేస్తున్నారని […]