ప్రత్యర్థులతో పోలిస్తే ఎన్నికల ప్రచారంలో ముందుకు దూసుకెళ్తున్న సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర తరువాత రోజుకు మూడు బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా పొన్నూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో సీఎం వైయస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఏమన్నారంటే.. పొన్నూరు సిద్ధమా.. ఇంత మండుటెండలో కూడా ఇంతటి అభిమానం చూపిస్తూ చిక్కటి చిరునవ్వుల మధ్య ప్రేమానురాగాలు పంచి పెడుతున్న నా […]
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై విపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఖండించారు. వైసీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్ధి పొందాలని టీడీపీ చూస్తోందని మండిపడ్డారు. ఎన్నికల సమయం కాకపోయి ఉంటే.. టీడీపీపై క్రిమినల్ కేసు పెట్టేవాళ్లమని ధర్మాన ప్రసాదరావు అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేంద్రం తీసుకొచ్చిన చట్టమంటూ ధర్మాన ప్రసాద్ తెలిపారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేయమని ఎప్పుడో చెప్పాం.. మళ్లీ ఇప్పుడు స్పష్టం చేస్తున్నామన్నారు. భూముల […]
ఇప్పటివరకు రాజమండ్రి ఎంపీ స్థానానికి గత నాలుగుసార్లు జరిగిన ఎన్నికల్లో అభ్యర్ధుల గెలుపును అనపర్తి నియోజకవర్గ మెజారిటీనే నిర్ణయిస్తూ వస్తున్నది, ఇప్పుడు ఇదే కూటమి తరపున రాజమండ్రిలో పోటీలో ఉన్న పురందేశ్వరికి వణుకు పుట్టిస్తోంది. అనపర్తి ప్రజలు ఎప్పుడైనా గంప గుత్తుగా ఒకే పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తున్నారు. గతంలో అనపర్తి దెబ్బకు మురళీమోహన్ చేదు అనుభవం రుచి చూసి వున్నారు. గత ఎన్నికల్లో గెలిచిన మార్గని భరత్ మెజారిటీలో అనపర్తి నియోజకవర్గందే కీలక పాత్ర. ఇవన్నీ […]
ఏపీలో దివంగతనేత డాక్టర్ వైయస్సార్ గారు తెచ్చిన ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం అని ప్రకటిస్తూ వచ్చిన బీజేపీ ఇదే అంశంపై చంద్రబాబు పవన్ కళ్యాణ్ లకి సైతం ఒక క్లారిటీ ఇచ్చినట్టు సమాచారం అందుతుంది. కూటమి ఎన్నికల వ్యూహాలు, ముస్లిం రిజర్వేషన్ల అంశంపై చర్చించేందుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబుని కలిసిన బీజేపీ సీనియర్ నేతల బృందం చంద్రబాబుకి ఈ అంశంపై క్లారిటీ ఇచ్చేసింది. అయితే ముస్లిం రిజర్వేషన్లపై ఇరుపక్షాలు చర్చించినప్పుడు, ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లను […]
ఉండవల్లిలో చంద్రబాబుతో భేటీ అనంతరం దివంగత ముఖ్యమంత్రి మహానేత డాక్టర్ వైయస్సార్ గారు ముస్లిం సమాజానికి అందించిన రిజర్వేషన్లను రద్దు చేస్తాం అంటూ కేంద్ర మంత్రులు ప్రకటన చేయడం చూస్తే ముస్లిం సమాజానికి చంద్రబాబు బీజేపీ పంచన చేరి వెన్నుపోటు పొడవటానికి సిద్దమయ్యాడని అర్ధమవుతుంది. చంద్రబాబుతో భేటీ అనంతరం కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్ విలేఖరులతో మాట్లాడుతూ తాము ముస్లిం రిజర్వేషన్లకు వ్యతిరేకమని గోయల్ తేల్చి చెప్పారు. టీడీపీ, బీజేపీ, జనసేనల ఉమ్మడి […]
అనపర్తి నియోజక వర్గానికి సంబంధించి ఎట్టకేలకు సీట్ విషయంలో స్పష్టత వచ్చింది. నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి బీజేపీలో చేరడంతో ఎన్నో రోజులుగా స్పష్టత లేని విషయానికి తెరదించినట్లు అయ్యింది. అనపర్తి నియోజకవర్గానికి చెందిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ ఎన్నికల పర్యవేక్షణ సభ్యుడు సిద్ధార్థనాథ్ సింగ్ సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. అనపర్తి నుంచి బీజేపీ అభ్యర్థిగా రామకృష్ణా రెడ్డి పోటీ చేయనున్నారు. బీజేపీలో […]
ఎన్నికల ముందే బీజేపీ తొలి లోక్ సభ సీటు గెలుచుకొని సంచలనం సృష్టించింది. ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్లోని ఐదు అసెంబ్లీ స్థానాలను ఏకగ్రీవంగా కైవసం చేసుకున్న బీజేపీ తాజాగా సూరత్ లోక్సభ స్థానం కైవసం చేసుకుంది. బీజేపీ అభ్యర్థి ముఖేష్ దలాల్ ఏకగ్రీవంగా విజయం సాధించినట్లు గుజరాత్ బీజేపీ ఎక్స్ ట్విట్టర్లో ప్రకటించింది. వాస్తవానికి సూరత్లో మే 7న ఎన్నికల పోలింగ్ జరగనుంది. కానీ నామినేషన్ల పరిశీలనలోనే కాంగ్రెస్ అభ్యర్థిపై అనర్హత వేటు పడింది. కాంగ్రెస్ అభ్యర్థి […]
తూర్పు గోదావరి జిల్లా అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా టీడీపీకి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేరును ఖరారు చేయడం పట్ల తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. దీనిపై ఏపీ బీజేపీ నాయకులు భగ్గుమంటోన్నారు. ఏపీ బీజేపీలో సీనియర్ నాయకులను విస్మరించి టీడీపీ నుంచి నాయకులు తెచ్చుకొని బీజేపీ తరఫున పోటీ చేయించాల్సిన అవసరం ఏముందని బహిరంగనే ప్రశ్నిస్తున్నారు. అనపర్తి సీటు నుంచి మొదట బీజేపీ నుంచి కృష్ణంరాజును అభ్యర్థిగా ప్రకటించారు. టీడీపీ నాయకుడైన నల్లమిల్లి […]
సార్వత్రిక ఎన్నికల ముందు బిజెపి అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. బిజెపి పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయరాజును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు పత్రిక ప్రకటన విడుదల చేసింది. అరకు ఎంపీ అభ్యర్థిత్వం పై నిమ్మక జయరాజు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో, జయరాజుని ఆ పార్టీ బహిష్కరించింది. కూటమిలో భాగంగా అరకు ఎంపీ సీటు బిజెపికి దక్కింది. అరకు ఎంపీ అభ్యర్థిగా కొత్తపల్లి గీతను బిజెపి అధిష్టానం ఖరారు చేసింది. అరకు ఎంపీ […]
‘వాళ్లంతా పేరుకి బీజేపీలో ఉన్నారు. నా కోసమే పనిచేస్తారు. ఇప్పుడు మీ జిల్లాల్లో మన పార్టీకి వాళ్లే లీడర్లు. ఏం చెప్పినా విని చేయాలంతే’ ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఈ ధోరణిలో ముందుకెళ్తున్నారు. ఏపీలో కమలం పార్టీలో ఉంటూ తన కోసం పనిచేస్తున్న వారికి టీడీపీ బాధ్యతలు పూర్తిగా అప్పజెప్పేశారు. సదరు నేతలు బీజేపీని పట్టించుకోకుండా బాబు చెప్పినట్లు వింటూ తెలుగుదేశం కోసం పనిచేస్తున్నారు. ఆ పార్టీ అభ్యర్థులను ఎలాగైనా గెలిపించాలని ప్రయత్నిస్తున్నారు. సీఎం రమేష్ చంద్రబాబుకు […]