ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి 2024 ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించారు. కోవిడ్ లాంటి కష్టకాలంలోనూ సాకులు చెప్పకుండా సంక్షేమం అమలు చేశామని చెప్పారు. 58 నెలల్లో పథకాల్ని డోర్ డెలివరీ చేశాం. ఏ నెలలో ఏ పథకాల్ని ఇస్తామో చెప్పి మరీ అమలు చేశామని వివరించారు. చరిత్రలో చరిత్రహీనుడిగా మిగిలిపోకుండా ఉండేందుకు.. చేయగలిగింది మాత్రమే చెప్పానన్నారు. ఇదే సమయంలో చంద్రబాబు ఇస్తున్న హామీల అమలుకు అయ్యే ఖర్చు వివరాలను వివరించారు. 2019-24 వరకు అయిదేళ్ల కాలంలో ఇచ్చిన […]
సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన మేనిఫెస్టో ద్వారా మరోసారి మహిళలకు పెద్దపీట వేశారు. 2019లో ఆయన వారి కోసం అనేక పథకాలు ప్రకటించారు. అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేశారు. అందులో ఒకటి అమ్మఒడి పథకం. పేద తల్లులు తమ పిల్లలను బడికి పంపించేందుకు ఇబ్బందులు పడకూడదని సంవత్సరానికి రూ.15 వేల చొప్పున అందించారు. నడి వయసు మహిళలు తమ సొంత కాళ్లపై నిలబడేందుకు చేయూత పథకం కింద వడ్డీలేని రుణాలు ఇచ్చారు. ఆసరా, తోడు తదితర […]
‘160 అసెంబ్లీ స్థానాలు, 24 లోక్సభ సీట్లను కూటమి గెలుస్తుంది’ ది రిపబ్లిక్ జర్నలిస్టు అర్ణవ్ గోస్వామి ఇంటర్వ్యూలో తెలుగుదేశం చంద్రబాబు నాయుడి వ్యాఖ్యలివి. వీటిని విన్న జనం నవ్వుకుంటున్నారు. బతిమిలాడుకుని ఎన్డీఏలో చేరి నేను సీఎం అయిపోతున్నానంటూ బాబు సంబరపడిపోతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అనుకూలంగా లేవు. దీంతో కమలం పార్టీకి అనుకూలంగా ఉన్న జాతీయ మీడియా కాళ్లు, గడ్డాలు పట్టుకుని ఇలా ఇంటర్వ్యూలు ఇచ్చుకుని తనకు తాను హైప్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2019 […]
ఏపీలో దివంగతనేత డాక్టర్ వైయస్సార్ గారు తెచ్చిన ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం అని ప్రకటిస్తూ వచ్చిన బీజేపీ ఇదే అంశంపై చంద్రబాబు పవన్ కళ్యాణ్ లకి సైతం ఒక క్లారిటీ ఇచ్చినట్టు సమాచారం అందుతుంది. కూటమి ఎన్నికల వ్యూహాలు, ముస్లిం రిజర్వేషన్ల అంశంపై చర్చించేందుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబుని కలిసిన బీజేపీ సీనియర్ నేతల బృందం చంద్రబాబుకి ఈ అంశంపై క్లారిటీ ఇచ్చేసింది. అయితే ముస్లిం రిజర్వేషన్లపై ఇరుపక్షాలు చర్చించినప్పుడు, ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లను […]
చంద్రబాబు , జగన్ కి మద్య ఆలోచనల్లో ఉన్న తేడాని ప్రజలు నిశితంగా గమనిస్తునట్టు ఉన్నారు. అందుకే చంద్రబాబు పాలసీలపై సోషల్ మాధ్యమాల్లో విపరీతమైన సెటైర్లు పేలుతున్నాయి. సామాన్య ప్రజలకి ముఖ్యంగా కావాల్సింది నాణ్యమైన విధ్య, నాణ్యమైన వైద్యం, వసతి, ఉపాది. ఈ రంగాల పై జగన్ తన 5ఏళ్ళ పాలనలో ఫోకస్ చేసి పేదవారికి అందించడంలో పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. గతంలో ఏ నాయకుడు 5ఏళ్ల కాలంలో చేయలేనన్ని సంక్షేమ పధకాలు అందించి […]
మేనిఫెస్టో.. తాము అధికారంలోకి వస్తే ప్రజల కోసం ఫలానా కార్యక్రమాలు చేస్తామని రాజకీయ పార్టీలు వాగ్దానాలు చేస్తాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి దృష్టిలో ఇది చిత్తు కాగితం. కానీ వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి మాత్రం భగవద్గీత, ఖురాన్, బైబిల్తో సమానం. 2014లో టీడీపీ, బీజేపీ, జనసేనతో పొత్తు పెట్టుకున్నాయి. ఆ సమయంలో 600కు పైగా హామీలతో మేనిఫెస్టో ప్రకటించారు. నరేంద్రమోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫొటోలు, సంతకాలతో కూడిన పత్రాలను […]
తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడిగా చలామణి అయ్యే దెందులూరు మాజీ శాసన సభ్యులు చింతమనేని ప్రభాకర్ మరోసారి తన రౌడీయిజం చూపించారు. జగన్ ప్రభుత్వంలో తనకి జరిగిన మేలుని చెప్పిన దళిత యువకుడి పై దాడికి తెగబడ్డారు. చింతమనేని చేసిన ఈ దాష్టికానికి దళిత సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి. 93 కేసులు ఉన్న ఓ రౌడీ షీటర్ కి చంద్రబాబు టికెట్ ఇవ్వడం అంటే అతను చేసే అరాచకాలను దగ్గరుండి ప్రోత్సహించడం కాదా అంటూ దెందులూరు వాసులు […]
నేడు ఐపిఎల్ లో ముంబయికి ముఖ్యమైన మ్యాచ్ జరగనుంది. ముంబయి ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడుతుంది. ఢిల్లీ క్యాపిటల్స్ గత మ్యాచ్ లో విజయం సాధించి ఆత్మవిశ్వాసంతో ఉంది . పంత్ ఫామ్ లోకి రావడం ఆ జట్టు కి కలిసొచ్చే అంశం. అదే సమయంలో ముంబయి ఇండియన్స్ తొలి మ్యాచ్ లలో తడబడినా కొంత నిలదొక్కుకుంది. ప్లే ఆఫ్ స్థానం కోసం పోరాడుతుంది. ఈరోజు జరిగే మ్యాచ్ లో గెలిస్తే ముంబయి ఇండియన్స్ కు […]
తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మూడున్నర దశాబ్దాలుగా కుప్పం వాసుల్ని మోసం చేస్తూనే ఉన్నాడు. ఈయన 14 సంవత్సరాలు సీఎంగా పనిచేసినా ఆ ప్రాంతంలో అభివృద్ధి జాడలు లేవు. అసలు ఇప్పటికీ అక్కడ బాబుకు సొంతిల్లు లేదు. కనీసం ఎమ్మెల్యే కార్యాలయం కూడా లేదంటే ఎంత నిర్లక్ష్యంగా ఉండేవారో అర్థం చేసుకోవచ్చు. టూరిస్ట్లా వచ్చి వెళ్లేవాడు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కుప్పం నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. రెవెన్యూ డివిజన్ చేశారు. మున్సిపాలిటీ అయ్యింది […]
ఐపీఎల్ 2024లో భాగంగా కోల్కతాతో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ సంచలనం సృష్టించింది. 262 పరుగుల లక్ష్యాన్ని 18.4 ఓవర్లలోనే చేధించి రికార్డు సృష్టించింది. కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి కోల్కతా బౌలర్లకు తమ హోంగ్రౌండ్ లో చుక్కలు చూపించారు. బ్యాటింగ్ కు వచ్చినోళ్లు వచ్చినట్టు సిక్సర్ల వర్షం కురిపించారు. 262 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్.. ఓపెనర్లు ప్రభ్ సిమ్రాన్ (54) అర్థసెంచరీతో అదరగొట్టాడు. ఆ తర్వాత జానీ బెయిర్ స్టో […]