ఏపీలో ప్రధాన పార్టీలయిన వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ అధినేతలను వారి కార్యక్రమాలు , నివాసాలు చూసుకుంటే ముందుగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి 2019 సార్వత్రిక ఎన్నికల కంటే ముందుగా ఏపీలో సొంత నివాసం తాడేపల్లి లో ఏర్పాటు చేసుకొని అక్కడే నివసిస్తు, తన క్యాంప్ కార్యాలయంను కూడ అక్కడే నిర్మించుకొని అక్కడనుండే పాలన వ్యవహారాలు నిర్వర్తిస్తున్నారు. ఇక ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన నివాసం […]
నిన్న ఏపీ లో తాము పోటి చేసే అభ్యర్ధులను బిజెపి ప్రకటించింది. వాటిలో బాబు అనుచరులే తప్ప అసలు సిసలైన పాత వారు, సీనియర్ బిజెపి నాయకులూ ఒక్కరు కూడా లేరు. బిజెపి అధ్యక్షురాలు అయిన పురంధేశ్వరి గారు తన బావ మరిది అయిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కోసం ఏపి బీజేపీని తాకట్టు పెట్టి, పార్టీ సీనియర్ నాయకులను కాదని టీడీపీకి అందులో చంద్రబాబుకు అత్యంత ప్రీతి పాత్రులకు బిజెపి తరుపున టికెట్ లు దక్కడంలో […]
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎలాంటి వాడో భారతీయ జనతా పార్టీ పెద్దలకు బాగా తెలుసు. తాజా పరిణామాలతో ఇంకా బాగా తెలిసి వస్తుంది. ఎన్డీఏలో చేరే వరకూ కాళ్ల బేరానికి దిగిన బాబు.. రోజుల వ్యవధిలోనే నిజస్వరూపం బయటపెట్టాడు. బీజేపీకి కేవలం 10 అసెంబ్లీ, ఆరు పార్లమెంట్ సీట్లు ఇవ్వగా వాటిలో తన వర్గం వారే పోటీ చేసేలా చక్రం తిప్పుతున్నారు. మొదటి నుంచి కాషాయ కండువా కప్పుకొన్న వారికి టికెట్లు దక్కకుండా చూస్తున్నారు. ఇందుకు […]
తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి మార్క్ రాజకీయాలను భారతీయ జనతా పార్టీ రుచి చూస్తోంది. ఓడిపోయే సీట్లను ఆ పార్టీకి ఇస్తాడని, సీనియర్లకు చెక్ పెడతారని మొదటి నుంచి ప్రచారం జరుగుతోంది. అనుకున్నట్లే జరిగింది. శుక్రవారం 13 పార్లమెంట్ స్థానాలను టీడీపీ ప్రకటించగా సీనియర్ కమలం నేతలకు షాక్ కొట్టినంత పనైంది. బాబు తన మాటే నెగ్గించుకుని కమ్మ సామాజికవర్గానికి చెందిన సమీప బంధువుకు టికెట్ ఇచ్చారు. జీవీఎల్ నరసింహారావు బీజేపీలో సీనియర్ నాయకుడు. రాజ్యసభ సభ్యుడు. […]
బ్రెజిల్ నుంచి పాతిక వేల కేజీల కొకైన్ను దిగుమతి చేసుకున్న డ్రగ్స్ డీలర్ల దందా వ్యవహారం ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి పదవికి గండం తెచ్చింది. వీటిని బ్రెజిల్ నుంచి తెప్పించుకున్న సంధ్యా ఎక్స్ పోర్ట్స్ యజమాని కూనం వీరభద్రరరావు పురందేశ్వరి కుటుంబానికి దగ్గర బందువులు, తన భర్తకు వ్యాపార బాగస్వామి. వీరభద్రరావు కుమారుు కోటయ్య చౌదరి.. పురందేశ్వరి కుమారుడు ఇద్దరూ ఆప్తమిత్రులు, ఈ కంపెనీలో అధికారక డైరెక్టర్లు. ఇలా డ్రగ్స్ వ్యవహారం బయటకు రాగానే వారి […]
విశాఖపట్నంలో డ్రగ్స్ కలకలం రేగింది. తెలుగుదేశానికి చెందిన వ్యక్తుల కంపెనీలో 25 వేల కిలోల డ్రగ్స్ ను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. బ్రెజిల్లోని శాంటోస్ పోర్టు నుంచి బయలుదేరిన జిన్ లియన్ యన్ గ్యాంగ్ నౌక ఈనెల 16వ తేదీన విశాఖ పోర్టు టెర్మినల్–2కు చేరుకుంది. ఈ షిప్లోని ఎస్ఈకేయూ 4375380 నంబర్ కంటైనర్లో డ్రగ్స్ ఉన్నాయని ఈనెల 18న ఇంటర్పోల్ నుంచి సీబీఐకి సమాచారం అందింది. సీబీఐ ఎస్పీ గౌరవ్ మిట్టల్ […]
ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ సంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ దారుణంగా తయారైంది. ఇంతకాలం కష్టపడిన నేతలను కాదని వలస నేతలకు ప్రాధాన్యం పెరిగిపోయింది. తెలుగుదేశం ఇచ్చిన సీట్లను అమ్మేసుకుంటున్నారని సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారమంతా చీఫ్ పురందేశ్వరి, ఆమె భర్త దుగ్గుబాటి వెంకటేశ్వరరావు కనుసన్నల్లో జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి. వాస్తవానికి టీడీపీతో పొత్తు కమలం నాయకులకు ఇష్టం లేదు. కానీ పురందేశ్వరి, చంద్రబాబు నాయుడి సన్నిహితులు సుజనా చౌదరి, సీఎం రమేష్ తదితరుల ఒత్తిడితో ఒప్పుకోవాల్సి […]
రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి వచ్చిన తొలి రోజు నుండే టీడీపీ తో బీజేపీ పొత్తు కోసం విశ్వప్రయత్నాలు చేస్తూ, అధిష్టానం ఖరారు చేయక ముందే వచ్చే ఎన్నికల్లో టీడీపీ తఫున కలిసి ఎన్నికలకు వెళ్తాం అని ప్రకటించడం మొదలు పురంధేశ్వరి బీజేపీ నాయకురాలిగా కాక టిడిపి కి ఆంతరంగిక మిత్రురాలి గా వ్యవహరిస్తున్నారు. టీడీపీ బీజేపీ పొత్తు కుదిరితే టీడీపీ ఓట్లతో తను ఎంపీ అయ్యి కేంద్ర మంత్రి పదవి పొందాలనే స్వార్థం అయ్యుండవచ్చు కానీ… […]
తెలుగుదేశం, జనసేనతో అలా పొత్తు ఓకే అయిందో.. లేదో.. ఇలా ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి తాను భారీ మెజార్టీతో పార్లమెంట్ సభ్యురాలు అయిపోనట్లు.. ఎన్డీఏ తిరిగి అధికారంలోకి వచ్చి కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినట్లు కలలు కనేస్తున్నారు. అసలు కథ ముందుందనే విషయం ఆమెకు అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడికి అవసరం కాబట్టి ఇన్ని రోజులు తగ్గి ఉన్నాడు. ఇప్పుడు కూటమిలో చేరాడు కాబట్టి తన మార్క్ రాజకీయాలు చూపిస్తాడు. ఈ విషయం […]
ఎన్టీఆర్ కి కూతురు, దగ్గుబాటి చెంచు రామయ్య కోడలు అయిన పురందేశ్వరి ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత నుండి రాజకీయాల్లో క్రియాశీలంగా ఉన్నారు. అంతటి ఎన్టీఆర్ కూతురు అయ్యుండి కూడా రాజకీయాల్లో తన మార్క్ ని ఎప్పుడు చూపెట్టలేకపోయింది. మిగతా సంతానం లా రాజకీయాలు వదిలేసి ఉండొచ్చు కానీ ఆమె మాత్రం రాజకీయాల్ని పట్టుకు వేలాడుతుంది. మహిళ గా అది అభిందించాల్సిన విషయమే కానీ సొంతగా ఎప్పుడు నాలుగు ఓట్లు తెచ్చుకునే కెపాసిటీ సంపాదించుకోలేకపోవడమే శోచనీయం.. 2004 లో […]