పొదలకూరులో శనివారం చంద్రబాబు నాయుడు నిర్వహించిన ప్రజాగళం సభ అట్టర్ ఫ్లాప్ అయ్యిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి వెల్లడించారు. బాబు చేసిన వ్యాఖ్యలకు ఆయన ఆదివారం నెల్లూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కౌంటర్ ఇచ్చారు. 1,500 మందితో సభ నిర్వహించి మమ అనిపించారు. గూడూరులో సభ తర్వాత గంటన్నర సేపు అక్కడే వేచి ఉన్నారు. సభ సమయం ప్రకారం 3 గంటలకు 500 మంది కూడా లేరు. మొత్తంగా 1,500 మంది […]
వైఎస్ జగన్మోహన్రెడ్డి.. విశ్వసనీయతకు మారుపేరు. మాట ఇస్తే తప్పని జననేత. 58 నెలల్లో రాష్ట్ర ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో మేలు చేసిన నాయకుడు. మంచి జరిగి ఉంటేనే ఓటు వేయండని కోరిన ధైర్యశాలి. చంద్రబాబు నాయుడు.. కుట్రలు, కుతంత్రాలకు కేరాఫ్ అడ్రస్. హామీలు ఇచ్చి మోసం చేయడంలో దిట్ట. మాటలు మార్చడంలో ఆయనకు ఆయనే సాటి. పొత్తుల విషయంలో దేశంలోనే ఇలాంటి నేత లేడు. నిలువెల్లా విషంతో నిండిన వ్యక్తి. వెన్నుపోటు వీరుడు. ఎల్లో మీడియాతో […]
రా కదలి రా, శంఖారావం, జయహో బీసీ, ప్రజాగళం, తాడేపల్లిగూడెం సభలకు అటు జనం.. ఇటు పార్టీల నాయకులు కార్యకర్తల నుంచి స్పందన కరువవడంతో తెలుగుదేశం సీనియర్ నేతలకు కొత్త భయం పట్టుకుంది. సభలు పెట్టొద్దని అధినేత చంద్రబాబు నాయుడిని కోరినట్లు సమాచారం. సోమవారం ఉండవల్లిలో బాబును కొందరు నేతలు కలిశారు. ఈ సమయంలో ప్రజాగళం అట్టర్ ఫ్లాప్ కావడానికి గల కారణాలపై చర్చించారు. అభ్యర్థులకు పదేపదే చెప్పినా జనసమీకరణ చేయడంలో విఫలమయ్యారని, ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముందు […]
తెలుగుదేశాన్ని ఎన్డీఏలో చేర్చుకోవడం ఆలస్యమైందనే కోపం చంద్రబాబు నాయుడికి ఉందేమో.. సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీని అవమానించారు. అధికారంలో ఉన్నప్పుడు కూడా అంతే ఆయన్ను తిట్టి పోశారు. నేడు అతిథి మర్యాదలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. దీనిపై భారతీయ జనతా పార్టీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. ఆదివారం చిలకలూరిపేట సమీపంలో ప్రజాగళం సభ జరిగింది. దీనికి మోదీ, చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. లోకేశ్ సభ ఏర్పాట్లను దగ్గరుండి చూసుకున్నారు. పీఎంను బాబు సన్మానించాలని వ్యాఖ్యాత […]
‘నారా లోకేశ్ ఎందుకు దూర దూరంగా ఉంటున్నారు’ ప్రస్తుతం తెలుగుదేశం శ్రేణులను వేధిస్తున్న ప్రశ్న ఇది. పార్టీకి యువరాజుగా కీర్తించబడుతున్న వ్యక్తి సైలెంట్గా ఉండడానికి కారణాలేంటి? దీనిపై సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ నడుస్తోంది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు అధిక ప్రాధాన్యం.. సీట్ల విషయంలో రచ్చ తదితర కారణాలతో చినబాబు చిన్నబోయి యాక్టివ్గా ఉండడం లేదని ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు నాయుడి తనయుడిగా లోకేశ్ టీడీపీలో చాలాకాలంగా పెత్తనం చేస్తున్నారు. అయితే ఈసారి ఎన్నికలు పార్టీకి […]
ప్రేక్షకులకు స్వాగతం. మీరు విచ్చేశారు ప్రజాగళం పేరుతో జరిగే భజన కార్యక్రమానికి. తెలుగుదేశం అధినేతనైన చంద్రబాబు నాయుడనే నేను ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఈరోజు విపరీతంగా పొగుడుతాన్నానమాట. అలాగే కాసేపు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా మోదీపై నానా రకాలుగా ప్రేమ కురిపిస్తారని తెలియజేస్కుంటున్నాను. ఈ భజన కార్యక్రమం పోలింగ్ వరకు కొనసాగుతుంది. ఎవరూ ఎక్కడికి వెళ్లొద్దు వింటూనే ఉండండి. ‘దేశానికి రాబోయేది కొత్త ప్రధానే.. నరేంద్రమోదీ ఇకపై పీఎంగా ఉండరు. భారత రాజకీయాల్లో హుందాతనం మోదీ […]
తమ్ముళ్లూ మీకు పుణ్యం ఉంటుంది ప్రధానమంత్రి నరేంద్రమోదీ సభకు రండి.. మనం బలవంతులమని చూపించుకోవాలి’ ప్రస్తుతం తెలుగుదేశం పరిస్థితి ఇది. ఆదివారం ప్రజాగళం పేరుతో చిలకలూరిపేట మండలంలో సభ ఏర్పాటు చేశారు. దీనికి మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హాజరవుతున్నారు. ఎన్డీఏలో చేరాక పెడుతున్న తొలి సభ ఇది. దీనిని సక్సెస్ చేసి క్రెడిట్ కొట్టేసేందుకు నారా వారి పార్టీ అనేక ప్రయత్నాలు చేస్తోంది. కమలం పెద్దల అండ ఇప్పుడు […]