భారత దేశానికి స్వాతంత్రయం వచ్చిన తరువాత దేశ పునర్నిర్మాణం కోసం, సామాజిక న్యాయం కోసం, రాజకీయ ప్రక్రియలో బడుగు, బలహీన వర్గాలకు న్యాయమైన వాటా కోసం రచించిన వ్యూహాలపై, నిర్దేశించిన విధానాలపై చెరగని ముద్రవేసిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్. ఈ దేశానికి ఒక సమగ్రమైన రాజ్యాంగాన్ని అందించిన మహానుభావుడు కూడా ఆయనే. కానీ ప్రతీ ఏటా ఆయన జయంతులు వర్ధంతులు జరిపే రాజకీయ పార్టీలు మాత్రం ఆయన ఆశయాలను సాధించడంలో, సామాజిక న్యాయం అందించడంలో, రాజకీయాల్లో […]
విజయవాడ నగర నడిబొడ్డున బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, సమ సమాజ స్ఫూర్తి, రాజ్యాంగ రూపశిల్పి, భారతరత్న డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ గారి 206 అడుగుల కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ ఆవిష్కరించారు. దేశానికే తలమానికంగా ఆంధ్రప్రదేశ్ లో ఈ సామాజిక న్యాయ మహాశిల్పం ఆవిష్కృతమైంది. ఈ సందర్భంగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన సామాజిక సమతా సంకల్ప సభలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. అమెరికాలో స్టాట్యూ ఆఫ్ లిబర్టీ మనకు కనిపిస్తుంది.. దాని […]
రాష్ట్రములో ఉన్న కులజాఢ్యానికి కేంద్రబిందువు , కనీసం ఇల్లు అద్దెకు కావాలంటే కులపరీక్షకు నిలవాల్సిన ప్రాంతం, కులాధిపత్యానికి అడ్డువస్తున్నారని ప్రత్యర్థి కులం నాయకుడి పై ప్రభుత్వ ముఖ్యల ప్రణాళికలతో మారణహోమం సాగించిన ప్రాంతం, పైన అమ్మవారు, కింద .. వారు అని ఇతర వర్గాల ప్రజలంటే లెక్కలేకుండా గర్వంగా చెప్పుకొనే ప్రాంతం అదే.. అదే విజయవాడ . అక్కడి నడిబొడ్డున 206 అడుగుల నిలువెత్తు బడుగు బలహీనుల ఆరాధ్యదైవమే కాదు దేశానికి ప్రజాస్వామ్య బాటలను, ప్రజలకు మానవ […]
ఎప్పుడు ఎక్కడ నిర్మించాడో చూపిస్తే పాడు బెట్టారో లేదో తెలుస్తుంది కదా విజయవాడ స్వరాజ్ మైదానంలో 400 కోట్ల ఖర్చుతో 125 అడుగుల విగ్రహంతో అంబేద్కర్ స్మృతివనాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అంబేద్కర్ గారి విగ్రహం ఎత్తు 125 అడుగులు కాగా పెడస్టల్ ఎత్తు 81 అడుగులుంటుంది. మొత్తంగా 206 అడుగుల ఎత్తులో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం ఠీవిగా నిల్చుని ఉంటుంది. దాదాపు 19 ఎకరాల్లో ఏర్పాటైన స్మృతివనంలో అంబేద్కర్ ఫోటో […]
విజయవాడ, స్వరాజ్య మైదానంలో నిర్మించిన అంబేద్కర్ యొక్క మహా శిల్పం ఆవిష్కరణ వేడుక ఆహ్వానం సందర్భంగా సీఎం శ్రీ వైఎస్ జగన్ తమ యొక్క సందేశాన్ని విడుదల చేసారు. 81 అడుగుల ఎత్తైన వేదకపై, 125 అడుగుల ఎత్తుతో సుమారు 206 అడుగుల అంబేద్కర్ భారీ విగ్రహం గత కొంతకాలంగా నిర్మాణంలో ఉంది. అన్ని ఏర్పాట్లతో సుందర నిర్మాణంతో తయారయిన ఆ విగ్రహావిష్కరణలీ ప్రజలందరూ భాగమవ్వాలని సీయం జగన్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సీఎం శ్రీ వైఎస్ […]
ప్రపంచంలోనే చిరస్థాయిగా నిలిచిపోయేలా విజయవాడ నడిబొడ్డున స్వరాజ్ మైదానంలో ఏర్పాటు అవుతున్న బీఆర్ అంబేద్కర్ స్మృతివనం ప్రారంభానికి సిద్దమైంది. విజయవాడ నగరానికే ప్రధాన ఆకర్షణగా 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహం నిలవనుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు డిజైనర్లు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనులు పూర్తి చేశారు. ఈ స్మృతివనంలో విగ్రహం బేస్ కింద భాగంలో గ్రౌండ్, ఫస్ట్, సెకండ్ ఫ్లోర్లు ఉంటాయి. గ్రౌండ్ ఫ్లోర్ లో […]
విశ్వమానవుడిగా పేరుగాంచిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్కు చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పిస్తున్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన ఆ మహోన్నత వ్యక్తికి విజయవాడ స్వరాజ్య మైదానంలో స్మృతి వనాన్ని నిర్మించారు. విజయవాడ నగరానికే సెంట్రాఫ్ అట్రాక్షన్గా 125 అడుగుల భారీ బాబాసాహెబ్ విగ్రహం ఏర్పాటు చేశారు. ఈనెల 19వ తేదీన దీనిని సీఎం ఆవిష్కరించి జాతికి అంకితం చేయనున్నారు. ఈ సందర్భంగా జరిగే సమతాసభకు రాష్ట్ర వ్యాప్తంగా […]