ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని మేనిఫెస్టోలో రైతులపై వరాల జల్లును కురిపించిన చంద్రబాబు గతంలో వ్యవసాయం దండగ అంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తానని దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రకటిస్తే కరెంట్ తీగలపై బట్టలు ఆరేసుకోవాలని హేళనగా మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు. తన 14 ఏళ్ల పాలనలో వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసి రైతులను అష్టకష్టాలు పెట్టి వారి ఆత్మహత్యలకు కారణమైన వ్యక్తిగా చంద్రబాబు చరిత్రలో నిలిచి పోతాడు. గతంలో జరిగిన కొన్ని […]
తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రస్తుతం దీని అమలుపై నీలినీడలు కమ్ముకున్నాయి. సర్కారుకు ఇది గుడిబండలా మారిందని పీసీసీ పెద్దలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారట. అక్కడ ఎన్నికల సమయంలో రేవంత్రెడ్డి.. కర్ణాటకను స్ఫూర్తిగా తీసుకుని ఆరు గ్యారెంటీలను ప్రకటించారు. అందులో మహిళలకు ఉచిత ప్రయాణం ఒకటి. అధికారంలోకి వచ్చాక మహాలక్ష్మి పథకం పేరుతో హడావుడి చేశారు. తీరా చూస్తే ప్రజలను మోసం చేశారు. కేవలం […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరం క్రితమే పాఠశాల విద్యా శాఖ నుంచి పదో తరగతి విద్యార్థుల వివరాలన్నీ గ్రామ/వార్డ్ సచివాలయ వ్యవస్థకు, అక్కడి నుంచి వీఆర్వోలకు చేర్చింది. వీఆర్వోలు ప్రతి విద్యార్థి ఇంటికి వెళ్ళి సమగ్ర విచారణ జరిపిన తర్వాత, స్థానిక గ్రామ/వార్డు సచివాలయం నుంచి వాలంటీర్ల ద్వారా ఆయా విదార్థుల కుటుంబాల సభ్యులందరి పేర్ల మీద కుల ధృవీకరణ పత్రాల్ని ఇంటికే చేర్చేలా విధివిధానాలు రూపొందించారు. అందులో భాగంగా ఇప్పటికే విద్యార్థులకు శాశ్వత కుల ధృవీకరణ […]
రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరైనా ఏ ప్రాంతానికి చెందిన వారైనా సొంత నియోజక వర్గానికి కొంత అధికంగా కేటాయింపులు చేయడం, నియోజక వర్గాన్ని మిగతా నియోజక వర్గాల కన్నా అధికంగా అభివృద్ధి చేసుకోవడం సహజం. ఈ విషయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు కన్నా ఎంతో ముందున్నారు ఏపీ సీఎం జగన్ . 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు కుప్పం నియోజక వర్గానికి ఏమి చేసాడంటే వేలెత్తి చూపించడానికి సరైన అభివృద్ధి ఒక్కటి కూడా కనపడకపోవటం దురదృష్టకరం. ఆ […]
చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న గత 14ఏళ్ల పాలనలో ఆయన ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేసి ప్రైవేట్ రంగానికి ఏవిధంగా కొమ్ముకాసేవారో కొత్తగా చెప్పనవసరం లేదు. అటువంటి చంద్రబాబు నేడు ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేస్తాం అంటూ కురిపిస్తున్న హామీలు చూస్తే మరోసారి మోసం చేయడానికి బాబు బయలుదేరారని ఇట్టే అర్ధమయిపోతుంది. ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తే భద్రత పెరిగి సోమరులవుతారనే అర్ధం వచ్చేలా ఆయన తన మనసులో మాట పుస్తకంలో రాసుకున్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగాల కల్పన […]
‘నా మరిది ఎన్ని దుర్మార్గాలైనా చేయని.. అది పెద్ద విషయం కాదు. ఆయన కళ్లలో ఆనందమే నా లక్ష్యం’ ఈ ధోరణలో సాగుతున్నారు ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి. పింఛన్ల విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయాలు చేస్తోందని ఆమె ఆరోపించారు. 2019కి ముందు వలంటీర్ల వ్యవస్థ లేనప్పుడు కూడా పింఛన్లు అందించారని వ్యాఖ్యానించారు. పురందేశ్వరి ప్రస్తుతం పూర్తిగా చంద్రబాబు చేతిలో కీలుబొమ్మలా మారిపోయింది. అందుకే పింఛన్ల విషయంలో ఆయన చేసిన అరాచకాలు ఆమెకు కనిపించడం లేదు. […]
ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి అసత్యపు ప్రచారం చేస్తోందని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. విశాఖపట్నంలో మీడియా సమావేశంలో బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ నీతి అయోగ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను ప్రతిపాదించిందని, వివాదాలకు తావులేకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రూపకల్పన జరిగిందన్నారు. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ప్రతిష్టను దెబ్బ తీసేలా కూటమి నేతలు ప్రచారం చేస్తున్నారు. ఈసైన్ ద్వారా, ఆధార్ అథేంటికేషన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేస్తున్నామని, మెమోలో ఉన్నది ఒక్కటైతే.. విపక్షాలు మరొకటి ప్రచారం చేస్తున్నారని […]
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడు, సిటిజెన్స్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థకు చెందిన నిమ్మగడ్డ ప్రసాద్ వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ చేయవద్దంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో ఇంటింటికి పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి బ్రేక్ పడింది. నిమ్మగడ్డ ప్రసాద్ ఫిర్యాదు మేరకు కేంద్ర ఎన్నికల సంఘం వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పెన్షన్ కార్యక్రమాన్ని రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇంటి వద్దకు పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిలిచిపోవడంతో […]
ఎన్నికల ప్రచారంలో సీఎం వైఎస్ జగన్ దూసుకు పోతున్నారు. ఇప్పటికే సిద్ధం సభలు, మేమంతా సిద్ధం బస్సు యాత్ర ద్వారా ప్రజలతో మమేకం అయిన ముఖ్యమంత్రి జగన్ రోజుకు మూడు బహిరంగ సభలు నిర్వహిస్తూ ప్రజలకు తాను ఎంత మేలు చేస్తున్నానో వివరిస్తున్నారు. తాజాగా అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో సీఎం వైయస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఏమన్నారంటే.. పాయకరావుపేట సిద్ధమా.? రెండున్నర […]
ఎన్నికలకు ఇంకా కేవలం రెండు వారాల గడువు కూడా లేదు. కాగా ఎన్నికల సిద్ధం సభలు, మేమంతా సిద్ధం బస్సు యాత్ర అనంతరం రోజుకు మూడు బహిరంగ సభలు నిర్వహిస్తూ ఎన్నికల ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్నారు. తాజాగా విజయనగరం జిల్లా బొబ్బిలిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో సీఎం వైయస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఏమన్నారంటే.. బొబ్బిలి సిద్ధమేనా..? ఇంతటి ఎండలో కూడా చిక్కటి చిరునవ్వులతో.. ఏమాత్రం […]