టీడీపీకి ఉత్తరాంధ్ర జిల్లాలు కంచుకోటలు అని అందరికి తెలిసిందే. అలాంటి చోట విజయనగరం జిల్లాలో చంద్రబాబు రాజకీయంతో ముగ్గురు సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు తమ ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. వారిలో మొదటి వ్యక్తి బొబ్బిలి రాజులు అయిన సుజయ్ కృష్ణ రంగారావు. బొబ్బిలి రాజులు మొదటి నుండి కాంగ్రెస్ తరువాత వైసీపీ లో జాయిన్ అయ్యి ఎంఎల్ఏ గా గెలిచారు. 2014 లో గెలిచిన తరువాత టీడీపీలో జాయిన్ అయ్యి మంత్రీగా కూడా […]
ఏపీలో ఎన్నికల వేడి మొదలయ్యింది, ఏ పార్టీ తరపున ఎవరు పోటి చేస్తున్నారో స్పష్టత వచ్చింది. విజయనగరం లో వైసీపీ పార్టీ తరపున కోలగట్ల వీరభద్రస్వామి మరొకసారి పోటీలో నిలబడుతున్నారు . కూటమిలో భాగంగా టీడీపీ నుండి విజయనగరం రాజ వంశానికి చెందిన పూసపాటి వారసురాలు అదితి మరొకసరి పోటీలో ఉండబోతున్నారు. ఇప్పటికే ప్రత్యక్ష రాజకీయాల నుండి తప్పుకుంటున్నా అని ప్రకటించిన అశోక్ గజపతి రాజు తన రాజకీయ వారసురాలిగా తన కూతురు అదితిని మరొకసారి విజయనగరంలో […]
ఉత్తరాంధ్ర అంటేనే బీసీ సామాజిక వర్గాలు అత్యధికంగా వుండే ప్రాంతం. ఇక్కడ ఎప్పుడు బీసీ సామజిక నాయకులకి అన్ని రాజకీయ పార్టీలు ఎక్కువగా టిక్కెట్లు కేటాయిస్తారు. అలాంటి చోట మొదటి సారిగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు బీసీలకు అతి తక్కువ సీట్లు కేటాయించారు. విజయనగరం లోకసభ నియోజకవర్గం పరిధలోని ఏడు అసెంబ్లి స్థానాలకు గాను ఒకటి రిజర్వ్ స్థానం తీసేస్తే ఆరు స్థానాలకు ఇద్దరికి మాత్రమే బీసీ లకు అవకాశం ఇచ్చింది. అదే టైంలో ప్రత్యర్ధి పార్టీ […]
గతేడాది విజయనగరం జిల్లా కంటకాపల్లి జంక్షన్ వద్ద విశాఖపట్నం పలాస ప్యాసింజర్ రైలు రాయగడ ప్యాసింజర్ రైలును వెనుకనుండి ఢీకొన్న ఘటన తెలిసిందే. ఈ ఘటనలో 14 మంది మృతి చెందగా సుమారు 100 మందికి పైగా గాయపడ్డారు. కాగా ఈ ఘటనకు మానవ తప్పిదమే కారణమని రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ప్రమాదం జరగడానికి గల కారణాలను వెల్లడించిన రైల్వే మంత్రి తీసుకున్న చర్యలను కూడా వివరించారు. ప్రమాదం జరిగిన సమయంలో లోకో పైలట్లు విశాఖపట్నం […]
ఎన్నికలకి ముందే పొత్తుల రాజకీయంలో జనసేన చిత్తుగా ఓడిపోయింది. పవన్ కళ్యాణ్ పై ఎంతో నమ్మకం పెట్టుకున్న జనసైనికులు చంద్రబాబు విదిల్చిన 24 సీట్లను చూసి జీర్ణించుకోలేకపోతున్నారు. తమకి బలం ఉన్న సీట్లను కూడా టీడీపీ వాళ్ళు గద్దలా తన్నుకుపోతుంటే చూస్తూ ఉండిపోవాల్సిన పరిస్థితి ఏంటనే అంతర్మదనం వారిలో మొదలైంది. సీట్ల సర్దుబాటు విషయం మొత్తం చంద్రబాబు కనుసన్నల్లోనే నడిచినట్టు కనిపిస్తుందని వారు ఆవేదన చెందుతున్నారు మరీ ముఖ్యంగా ఉత్తరాంద్రలో టీడీపీ సీనియర్ లీడర్ల మాటలకి పవన్ […]
2014లో నవ్యాంధ్ర మొదటి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు, విజయనగరం జిల్లాకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కేసాడు. కనీసం ఒక్క హామీ కూడా నేరవేర్చలేకపోయాడు. గతంలో చంద్రబాబు విజయనగరం జిల్లా కి ఇచ్చిన హామీలను పరిశీలిస్తే.. – గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు నిర్మాణం – పారిశ్రామిక నగరం – ఏడాది కాలంలో తోటపల్లి రిజర్వాయర్ను పూర్తి చేయడం – ఫుడ్పార్క్ – గిరిజన యూనివర్సిటీ – విజయనగరాన్ని స్మార్ట్ సిటీగా రూపొందించడం – ఎలక్ట్రానిక్ మరియు హార్డ్వేర్ పార్క్ – […]
మంగళవారం నాడు ఉత్తరాంధ్రలో అమ్మవారిగా కొలిచే పైడి తల్లి సిరిమానోత్సవం కన్నుల పండుగగా క్రిక్కిరిసిన భక్తుల మధ్య జరిగింది. ఉత్తరాంధ్రలోని విజయనగరంలో గ్రామదేవత పేరు పైడితల్లి. ఈ తల్లిని పూజించుకుంటూ శ్రీ పైడితల్లి సిరిమానోత్సవంగా దీన్ని ప్రతి యేటా జరుపుకుంటారు సిరిమానోత్సవంలో కొక్కెం చివర ఒక పీఠాన్ని ఏర్పాటు చేసి ఆ పీఠం మీద గుడి పూజారి కూచుని ఉంటే, ఆ పొడుగాటి గడను గుడి చుట్టూ తిప్పుతారు. అంటే గుడి చుట్టూ పూజారి ప్రదక్షిణం చేస్తాడన్నమాట. […]