డా. వైయస్సార్ కడప జిల్లా కేంద్రం కడప లోని వినానాశ్రయం లో 266 కోట్లతో నూతనంగా నిర్మించనున్న టెర్మినల్ కి ప్రధాని మోదీ ఆదివారం వర్చువల్ గా శంకుస్థాపన చేశారు.. వార్షికంగా 25 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించేలా కడప వినానాశ్రయం నూతన సొబగులు అద్దుకుంటుంది.. 45 మీటర్ల వెడల్పు, 2,515 మీటర్ల పొడవు గల రన్వే తో విస్తరించనున్నారు. నూతనంగా తలపెట్టిన పనులు పూర్తి అవ్వగానే పీక్ అవర్ సర్వీసింగ్ కెపాసిటీ 1800 మంది […]
దేశవ్యాప్తంగా 20 కొత్త కేంద్రీయ విద్యాలయాలు, 13 కొత్త నవోదయ విద్యాలయ భవనాలను ప్రధాని నరేంద్రమోదీ జమ్మూ నుండి వర్చువల్గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విశాఖపట్నంలో ఐఐఎం శాశ్వత భవనాన్ని ప్రారంభించడంతో పాటు ఐఐటీ (తిరుపతి), ఐఐఎస్ఈఆర్( తిరుపతి), ఐఐఐటీడీఎం (కర్నూలు), ఐఐఐటీ (శ్రీసిటీ) సంస్థలకు సంబంధించిన శాశ్వత భవనాలను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. 2016 నుంచి విశాఖ ఐఐఎంకు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తాత్కాలిక క్యాంపస్ నిర్వహిస్తుండగా విభజన […]
విద్యార్థుల భవిష్యత్తును మార్చే విశ్వవిద్యాలయాల స్థాపనే ధ్యేయంగా వైయస్ జగన్, నరేంద్ర మోడీ భావిస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఉన్నత, సాంకేతిక విద్యకు అనువుగా ఉండే విశ్వవిద్యాలయాల నిర్మాణానికై ఎంతటి ఖర్చుకైనా వెనుకాడకుండా సీయం, పీయం ఇద్దరూ… విద్యార్థుల ఉన్నతికే పెద్ద పీట వేసి ఐఐఎం వంటి ప్రతిష్టాత్మక యూనివర్సిటీల నిర్మణాన్ని చేపడుతున్నారు. అలా మన విశాఖ సిగలోకి రాబోతున్న మరొక గొప్ప అంశం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ వారి శాశ్వత విశ్వవిద్యాలయ నిర్మాణం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ […]
2018 లో బిజెపితో పొత్తు నుండి టీడీపీ బయటకొచ్చిన తర్వాత ప్రధానమంత్రి స్థానంలో ఉన్న మోడీ పై అనేక వ్యక్తిగత విమర్శలు చేసాడు చంద్రబాబు . గాంధీలా బ్రతుకుతున్న తనని విమర్శించే అర్హత మోడీకి లేదని, అద్వానికి ప్రతి నమస్కారం పెట్టే సంస్కారం కూడా లేదని ఒకరోజు విమర్శించాడు . మరిప్పుడు ఆ సంస్కారం లేని వ్యక్తితో పొత్తుకి ఎందుకు పాకులాడుతున్నాడో . మోదీ ఈయన మీద ఏదో పగ పెంచుకున్నట్టు నేను కనిపిస్తే మోడీ కొడతారేమో […]
రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. ఇందులో భాగంగా పలు ప్రాజెక్టులు, చేపట్టాల్సిన పనులు, నిధుల విషయాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వాటిలో ప్రధానమైనవి ఈ విధంగా ఉన్నాయి. ఏపీకి ఎంతో కీలకమైన పోలవరం ప్రాజెక్ట్లో కాంపోనెంట్ వారీగా సీలింగ్ ఎత్తివేయడానికి కేంద్ర ఆర్థిక శాఖ అంగీకరించింది. ఇంకా ప్రాజెక్టు తొలి విడతను సత్వరమే పూర్తి చేయడానికి రూ.12,911 కోట్ల నిధుల విడుదలకూ ఓకే చెప్పింది. ఈ రెండు అంశాలు కేంద్ర […]
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ పార్లమెంటులోని ప్రధాని కార్యాలయంలో ప్రధాని మోదీతో సుమారు గంటన్నర పాటు భేటీ అయ్యారు. ఈ భేటీలో ఏపీకి ప్రత్యేక హోదా విభజన హామీల అమలు,రాష్ట్రానికి రావాల్సిన నిధులు పెండింగ్ బకాయిలపై చర్చించారు. పోలవరం నిధులు విడుదల, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం గురించి ప్రత్యేకంగా చర్చించడంతో పాటు, 2014 జూన్ నుంచి 2017 జూన్ వరకూ తెలంగాణ రాష్ట్రానికి సరఫరా చేసిన విద్యుత్కు సంబంధించి బకాయిల క్లియరెన్స్, కేంద్ర […]
శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని పాలసముద్రం గ్రామం వద్ద నాసిన్ (నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇండైరెక్ట్ టాక్సెస్ & నార్కోటిక్స్) అకాడమీ ప్రారంభోత్సవం ఈరోజు జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ భారత దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రితో పాటు గౌరవ రాష్ట్ర గవర్నర్ శ్రీ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ గారు, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు, గౌరవ […]