చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న గత 14ఏళ్ల పాలనలో ఆయన ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేసి ప్రైవేట్ రంగానికి ఏవిధంగా కొమ్ముకాసేవారో కొత్తగా చెప్పనవసరం లేదు. అటువంటి చంద్రబాబు నేడు ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేస్తాం అంటూ కురిపిస్తున్న హామీలు చూస్తే మరోసారి మోసం చేయడానికి బాబు బయలుదేరారని ఇట్టే అర్ధమయిపోతుంది. ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తే భద్రత పెరిగి సోమరులవుతారనే అర్ధం వచ్చేలా ఆయన తన మనసులో మాట పుస్తకంలో రాసుకున్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగాల కల్పన […]
ప్రశ్నించిన సీఎం వైఎస్ జగన్ ‘చంద్రబాబూ నువ్వు పేదలకు చేసిన మంచి ఏమిటని అడిగితే నీ దగ్గర నుంచి సమాధానం లేదు. పాత మేనిఫెస్టోను అమలు చేశావా అంటే సమాధానం రాదు. కొత్త మేనిఫెస్టోకు విశ్వసనీయత ఏంటి? ప్రజలకు జవాబు చెప్పకుండా జగన్ను తిట్టి పెడితే ఏం ప్రయోజనం? ఎవరు ఇంటింటికీ మంచి చేశారు?, ఎవరు అందరినీ మోసం చేశారు, వారి చరిత్ర ఏంటో అందరికీ తెలుసు’ అని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. వైఎస్సార్ జిల్లా […]
ఇదేమి చంద్రబాబు హైటెక్ సిటీ నేనే కట్టా, ఏఐ ని నేనే తెచ్చా లాంటిది కాదు. అవి ఎప్పుడు ఉండేవే. ఇప్పుడు కొత్తగా చెప్పుకోబోయేది బాబు రచించే కుట్ర అమలు భాద్యత, దాని సానుకూల ఫలితం గురించి.. ప్రత్యర్థుల మీద చంద్రబాబు ఏదైనా వ్యూహం రచిస్తే ఖచ్చితంగా అది ఎవరో ఒకరి మెడకు బలంగా చుట్టుకుని ఒకవేళ వ్యూహం విఫలం అయితే ఆ వ్యూహం అమలు చేసిన వారి మెడకు ఉరితాడు బిగుసుకుంటుంది. ఒకవేళ సఫలం అయితే […]
బాబు ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎంత డబ్బా కొట్టుకున్నా పెద్దగా ఆశ్చర్యం అనిపించదు కానీ, నీటి విషయంలో ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబు మాట్లాడితే మాత్రం దానంత హాస్యాస్పదం ఉండదు.. తన పధ్నాలుగేళ్ల పరిపాలనలో ఒక్కటంటే ఒక్క ప్రాజెక్ట్ తనే ప్రారంభించి తనే పూర్తి చేసిన చరిత్ర టార్చ్ లైట్ పెట్టి వెతికినా దొరకదు.. నీటి విషయంలో చంద్రబాబు చిత్తశుద్ధి ఎలా ఉంటుంది అంటే: శ్రీకాకుళంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసి జిల్లాకి నీళ్లిచ్చాం అని అసెంబ్లీ లో […]
సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి దూరదృష్టి ఎక్కువ.. Education: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి దూరదృష్టి ఎక్కువ. పేద పిల్లల విషయంలో అయితే చాలా ప్రణాళికతో వ్యవహరిస్తారు. వాళ్ల చదువు(Education) విషయంలో ఇప్పటికే వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. కొత్త కొత్త విధానాలను అముల్లోకి తెచ్చారు. దేశంలో ఏ సీఎం చేయనన్ని పనులు చేశారు. తాజాగా ప్రభుత్వ బడుల్లో ఐబీ (ఇంటర్నేషనల్ బాకలారియెట్) విద్యకు శ్రీకారం చుట్టారు. దీనికి సంబంధించి బుధవారం ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ […]
గణతంత్ర దినోత్సవ సందర్భంగా విద్యుత్ సౌధలో ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ రంగంలో రాష్ట్రాన్ని జాతీయ స్థాయిలో అగ్రగామిగా నిలిపేందుకు ఆంధ్ర ప్రదేశ్ విద్యుత్ సంస్థలు చేస్తున్న నిరంతర కృషి అభినందనీయమని అన్నారు. మా సహజ వనరులతో పునరుత్పాదక ఇంధన ఉత్పత్తికి ఆంధ్రప్రదేశ్ అనువుగా ఉందనీ, అందుకోసమై రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందనీ అన్నారు. 2023 లో విశాఖపట్నం లో జరిగిన గ్లోబల్ […]