నర్సాపురంలో ఏ పార్టీ ఎంపీ సీటు ఎవరికీ ఇస్తారని రాష్ట్రమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో వైసీపీ తమ అభ్యర్థిగా ఉమాబాలను ప్రకటించారు. ఇక కూటమి తరుపున అందరూ ఊహించినట్టుగా రఘురామరాజుకి కాకుండా భూపతిరాజు శ్రీనివాస వర్మకు టికెట్ కేటాయింపు జరిగింది. ఇప్పుడు అదే నర్సాపురం హాట్ టాపిక్ గా మారుతోంది. నరసాపురం నుండి 2014 లో వైసీపీ నుండి రఘురామ కృష్ణంరాజు గెలుపొందారు. అయితే కొన్ని కారణాలతో వైసీపీతో విభేదించి టీడీపీ అనుకూల మీడియా సంస్థలతో చేరి […]
2019 లో వైసీపీ నుండీ నరసాపురం పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి గెలిచిన రఘు రామ కృష్ణరాజు తర్వాత కొద్ది కాలానికే వ్యక్తిగత కారణాలతో వైసీపీతో విభేధించి టీడీపీతో సన్నిహితంగా ఉన్న విషయం తెలిసిందే, ఈ క్రమంలో 2024 ఎన్నికల్లో టీడీపీ తరుపున నరసాపురం పార్లమెంట్ స్థానానికి పోటీ చేయాలని రఘురామ పెట్టుకొన్న ఆశల పై చంద్రబాబు నీళ్లు చల్లాడు, పొత్తులో భాగంగా ఆ సీటుని బిజెపికి కేటాయించడంతో బిజెపిలో చేరి అయినా పోటీ చేద్దామానుకొంటే బీజేపీ […]
వైసీపీ నుండీ గెలిచి, నష్టాల్లో ఉన్న తన పవర్ కంపెనీలని ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేసేలా చేయమని జగన్ ని కోరితే దానికి ఒప్పుకోనందుకు రెబల్ గా మారి టీడీపీతో కలిసి చిల్లర వేషాలన్నీ వేసిన రఘురామ కృష్ణ ఇప్పుడు బాబుకు కూడా అడ్డం తిరిగాడు… నర్సాపురం పార్లమెంట్ సీటు పొత్తులో భాగంగా బీజేపీ కి కేటాయించగా, బీజేపీ ఆ సీటును శ్రీనివాస వర్మకు కేటాయించింది. ముందు నుండి ఆ సీట్ నాదే అని ఆశలు పెట్టుకున్న […]
అంతన్నాడింతన్నాడే రామరాజు…. పులివెందుల సభ అన్నాడే కృష్ణరాజు… నా సత్తా చూడమన్నాడే విగ్గు రాజు… చూపకుండ నాన్చుతున్నాడే సీటు లేని రాజు. అని పాపం పులివెందుల ప్రజలు పాడుకుంటున్నారు. కరోనా వచ్చి ప్రజల టైము బాగోనపుడు, ఢిల్లీలో గెస్ట్ హవుసుల్లో కుర్చుని… పదే పదే యూట్యూబు లైవులకి వచ్చి…. విపరీతంగా విశ్లేషణలు చేసిన టైములో పాపం అప్పటి యంపీ రఘురామ కృష్ణంరాజు పులివెందుల ప్రజలకి భారీ ఆఫర్ ప్రకటించారు. వైసీపీ కి భయపడి నాలుగేళ్ళు ఢిల్లీలోనే ఉండిపోయినపుడు, […]
నరసాపురం, ఏలూరు పార్లమెంట్ అభ్యర్థులుగా ఎవరు పోటీ చేస్తారనే విషయంపై అటు తెలుగుదేశం.. ఇటు భారతీయ జనతా పార్టీలో ఉత్కంఠ నెలకొంది. పొత్తులో భాగంగా నరసాపురం సీటు బీజేపీకి, ఏలూరు సీటు టీడీపీకి వెళ్లింది. అయితే బరిలో ఎవరు ఉంటారో ఇంకా తేలలేదు. ఏలూరును కమలం పార్టీకి కేటాయించాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తపనా చౌదరి అడుగుతున్నారు. ఆత్మీయ సమావేశం కూడా నిర్వహించారు. టీడీపీ నుంచి గోపాల్ యాదవ్, యనమల రామకృష్ణుడి అల్లుడు పుట్టా […]
నరసాపురం పార్లమెంట్ స్థానానికి బీసీ మహిళను సమన్వయకర్తగా నియమించి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చరిత్ర సృష్టించారు. దీని పరిధిలో ఆచంట, ఉండి, తణుకు, తాడేపల్లిగూడెం, నర్సాపురం, పాలకొల్లు, భీమవరం నియోజకవర్గాలు ఉన్నాయి. గత ఎన్నికలు చూస్తే ఏడు సార్లు కాంగ్రెస్ గెలిచింది. నాలుగు సార్లు తెలుగుదేశం గెలిచింది. 1996 తర్వాత ఈ పార్టీ గెలవలేదు. 2019లో రఘురామకృష్ణంరాజుకు జగన్ సీటు ఇచ్చి గెలిపించారు. అయితే ఆయన చంద్రబాబుకు అమ్ముడుపోయారు. ఈసారి టీడీపీ నుంచి పోటీ చేయాలని ప్రయత్నిస్తున్నారు. […]