ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీఎం జగన్ రోజుకి మూడు బహిరంగ సభలు నిర్వహిస్తూ ప్రచారంలో అందరికన్నా ముందుకు దూసుకుపోతున్నారు. ఇప్పటికే సిద్ధం సభలు, మేమంతా సిద్ధం బస్సు యాత్ర ద్వారా ప్రజలతో మమేకం అయిన సీఎం జగన్ తాజాగా నియోజకవర్గాల వారీగా భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార సభలో సీఎం వైయస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి […]
గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు పేద ప్రజలకు మంచి చేసినటువంటి పరిస్థితులు లేవు. పేరుకు మాత్రమే ప్రకటనలు తప్ప ఏ దిగువ మధ్యతరగతి వాడికి, నిలువ నీడలేని నిరుపేదకు మంచి చేసినటువంటి దాఖలాలు మనకు కనీసం మచ్చుకకు కూడా కనపడవు. పేదలకు చంద్రబాబు మంచి చేయకపోగా చేసే వాళ్లపై ఎల్లో మీడియా సాక్షిగా దుమ్మెత్తిపోయటమనేది చంద్రబాబు రాజకీయ జీవితం తెలిసిన వాళ్ళకి బాగా అవగతమే. అయితే 2019 ఎన్నికల్లో అఖండ విజయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ […]
ఏపీలో ఎన్నికలకు కేవలం తొమ్మిది రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో మునిగి తేలుతున్నాయి. సీఎం జగన్ మాత్రం రోజుకి మూడు బహిరంగ సభలు నిర్వహిస్తూ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలో తన ప్రసంగాల ద్వారా వెల్లడిస్తున్నారు. తాజాగా హిందూపురంలో నిర్వహించిన బహిరంగ సభలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి క్లారిటీ ఇచ్చారు. జగన్ భూములు ఇచ్చేవాడే కానీ.. లాక్కునేవాడు కాదు అని స్పష్టం […]
రాష్ట్రంలో పేద , మధ్యతరగతి, మహిళలు, రైతు, కార్మిక ఇలా అన్ని వర్గాలు జగన్ పాలన ద్వారా తమకు పారదర్శకంగా అందిన సంక్షేమ ఫలాలు దృష్ట్యా మళ్ళీ జగన్ కే తమకి మద్దతు అని కుండబద్దలు కొడుతున్న సమయంలో. ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం జగన్ కి మద్దతు పలికే అవకాశం లేదని ప్రతిపక్షాలు అంచనా వేస్తూ వచ్చాయి. సిపీఎస్ రద్దు హామీని జగన్ నిలబెట్టుకోలేక పోయారని ఈ ఒక్క కారణంతో ప్రభుత్వ ఉద్యోగులు అందరు జగన్ కి […]
సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం నెల్లూరు నగరంలో ఎన్నికల సభ నిర్వహించనున్నారు. కొద్దిరోజుల క్రితమే ఆయన నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని కందుకూరులో భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. 4వ తేదీన సిటీ నియోజకవర్గ పరిధిలో సభ జరుగుతుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. మధ్యాహ్నం మూడు గంటలకు జగన్ హెలికాప్టర్లో వీఆర్సీ మైదానంలో దిగుతారు. అక్కడి నుంచి గాంధీబొమ్మ సెంటర్ వరకు రోడ్షో నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి, […]
పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరులో జరిగిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనలో పలువురు పార్టీలో చేరారు. గుంటూరు జనసేన అధ్యక్షుడు నేరెళ్ల సురేష్, మార్వాడీ కమ్యూనిటీ ప్రెసిడెంట్ తివారి, జనసేన పార్టీ క్రియాశిల నాయకులు ఆరికట్ల శ్రీనివాసరావు, కమతం వెంకట్రావు, పెద్ద ఎత్తున వారి అనుచరులు వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ జగన్ను […]
మరో పది రోజుల్లో జరగబోయే ఎన్నికలు రాష్ట్రంలోని ఇంటింటి భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలని సీఎం జగన్ ఉద్ఘాటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రోజుకు మూడు బహిరంగ సభలు నిర్వహిస్తూ చంద్రబాబు పాలనలో జరిగిన అరాచకాలను వివరిస్తూ వస్తున్న సీఎం జగన్ తాజాగా పల్నాడు జిల్లా క్రోసూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో సీఎం వైయస్ జగన్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా బహిరంగ సభలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఏమన్నారంటే. మరో 10 రోజుల్లో కురుక్షేత్ర యుద్ధం జరగబోతోంది. […]
ఎన్నికలకు ఇంకా కేవలం 10 రోజుల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే సిద్ధం, మేమంతా సిద్ధం బస్సు యాత్ర ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహించిన జగన్ తాజాగా రోజుకి మూడు బహిరంగ సభలను నిర్వహిస్తూ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తాజాగా నరసాపురం స్టీమర్ రోడ్డులో నిర్వహించిన ఎన్నికల ప్రచారసభలో సీఎం వైయస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బహిరంగసభలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఏమన్నారంటే… నరసాపురం సిద్ధమా? సమయం 12.15 మిట్టమధ్యాహ్నం ఇంతటి […]
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ఇంకో 10 రోజుల్లో జరగనున్నాయి. దీంతో వివిధ పార్టీలన్నీ ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్నాయి. పవన్ కళ్యాణ్ జనసేన అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన చేతికి మైక్ చిక్కడం ఆలస్యం అధికార పార్టీ ఎమ్మెల్యేలపై, ముఖ్యమంత్రి జగన్ పై ముఖ్యమంత్రా, వాడెమ్మ మొగుడా, చెప్పుతో కొడతా, చొక్కా పట్టుకు ఈడుస్తా, అధః పాతాళానికి తొక్కేస్తా, బంగాళాఖాతంలో కలిపేస్తా అంటూ నోటికి ఏం మాటలు వస్తున్నాయో తెలియని విధంగా ఆవేశంతో ఊగిపోతూ […]
రోజుకు మూడు చొప్పున బహిరంగ సభలు నిర్వహిస్తూ సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే సిద్ధం సభలు, మేమంతా సిద్ధం బస్సు యాత్ర ద్వారా తాము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని చాటి చెప్పిన జగన్, బహిరంగ సభల్లో తనకు ఎందుకు ఓటు వేయాలో ప్రజలకు వివరిస్తున్నారు. తాజాగా ఏలూరు జిల్లా ఫైర్ స్టేషన్ సెంటర్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో సీఎం వైయస్ జగన్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా బహిరంగ సభలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ […]