ఒకవైపు రాజకీయంగా కష్టాలు ఎదుర్కొంటుంటే , మరోవైపు తన కుంభకోణాలు తన వెంట పడుతున్నాయి. రెండిటితో ఎటు తేల్చుకోలేక రఘురామ కృష్ణ రాజు సతమతం అవుతున్నాడు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరుపున గెలిచిన కొన్ని రోజులకే పార్టీకి దూరమయ్యాడు, అందుకు ప్రధాన కారణం ప్రభుత్వ వ్యతిరేక ప్రాజెక్టులను రఘురామ కృష్ణం రాజు చేయాలి అనుకోవడం అందుకు జగన్ మోహన్ రెడ్డి సముఖత చూపకపోవడంతో రఘురామ దూరం అయ్యాడు. అలా దూరమైన రఘురామకృష్ణంరాజు గత నాలుగు సంవత్సరాలుగా ప్రభుత్వం […]
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి షాక్ తగిలింది. ఆమెను సీబీఐ కస్టడీకి ఇవ్వడానికి కోర్టు అనుమతించింది. దీంతో సీబీఐ హెడ్ క్వాటర్స్కు తరలించి ఆమెను ఈ నెల 15 వరకు ఆమెను దర్యాప్తు సంస్థ విచారించనుంది. తీహార్ జైలులో జ్యుడీషియల్ ఖైదీగా ఉన్న కవితను సీబీఐ అధికారులు అరెస్ట్ చేసి ఈరోజు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చారు. ఈ క్రమంలో కవిత అరెస్ట్ అక్రమమంటూ కవిత తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. […]
వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిబిఐకి కీలక అధరాలు లభించినట్లు తెలుస్తుంది. వివేకానంద రెడ్డి రాసి ఇచ్చిన వీలునామా సీబీఐకి లభించింది. ఈ వీలునామా ప్రకారం వివేకా రెండో భార్య షేక్ షమీమ్ కి ఆస్తి వెళ్తోందనే కుట్రతోనే హత్య జరిగి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా వివేకా రాసిన లెటర్ దాచిపెట్టమని చెప్పిన వివేకా అల్లుడు నరెడ్డి రాజశేఖర్ రెడ్డి కి సంబంధించిన కీలక ఆధారాలను […]
ఆంధ్రప్రదేశ్ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డికి సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది. నెల్లూరు కోర్టు ఫైళ్ల మిస్సింగ్ కేసులో కాకాణి పాత్ర లేదని ఛార్జ్ షీట్లో సీబీఐ స్పష్టం చేయడంతో ఆయనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవాలని తేలిపోయింది. మంత్రి కాకాణికి నేరం జరిగిన విధానం పట్ల అవగాహన లేదని చార్జ్షీట్లో సీబీఐ వెల్లడించింది. కాగా టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డికి విదేశాల్లో రూ.వేల కోట్ల ఆస్తులున్నాయని కొన్ని పత్రాలను విడుదల చేశారు. కానీ అవి ఫోర్జరీవని సోమిరెడ్డి […]
కాంగ్రెస్ నుండి బయటకి వచ్చాక జగన్ పై నమోదైన కేసుల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అలాగే ఇదే అంశంల్ ఇతరులపై నమోదైన కేసుల విచారణను తెలుగు రాష్ట్రాల నుంచి బదిలీ చేయాలని ఎంపి రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లను శుక్రవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఆసక్తికర విషయం ఏంటంటే జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ ఎందుకు ఆలస్యమవుతోందని […]