ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో కాకినాడ జిల్లా టీడీపీ సీనియర్ నేత యనమల కృష్ణుడు వైఎస్సార్సీపీలోకి చేరారు. యనమల కృష్ణుడు వైఎస్ఆర్సిపిలో చేరడంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో టిడిపికి ఎదురు దెబ్బ అని చెప్పవచ్చు. పార్టీ ఆవిర్భావం నుంచి యనమల కృష్ణుడు టిడిపిలో కొనసాగుతూ వచ్చారు. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విజయం వెనకాల యనమల కృష్ణుడి కృషి ఎంతో ఉంది. టీడీపీలో డబ్బున్న వాళ్లకి, ఎన్నారైలకే టిక్కెట్లిచ్చారు, పార్టీలో మొదటి నుంచి ఉన్నవారిని మోసం చేశారని […]
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిద్ర లేచిన దగ్గర్నుంచి నేను బీసీల పక్షపాతిని, టీడీపీకి బీసీలే వెన్నుముక అంటూ మాటలు చెబుతూ తీరా వారికి రాజ్యాధికారం ఇచ్చి ప్రజా ప్రతినిధులుగా చేసే ఎన్నికలు రాగానే వారికి వెన్నుపోట్లు పొడుస్తూ తన సొంత జిల్లాలో తన సొంత సామాజిక వర్గానికి పెద్దపీట వేసి బీసీలకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు. అదే సమయంలో ప్రత్యర్ధి పార్టీ వైసీపీ తన పార్టీ తరపున ఇద్దరికి అవకాశము ఇచ్చింది. […]
టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి అండగా నిలిచింది ఈరోజు వరకు బీసీలు మాత్రమే. మరి ముఖ్యంగా అనంతపురంలో టీడీపీకి కొమ్ము కాసింది బీసీ సామాజిక వర్గం. అలాంటి బీసీలకు గత కొంత కాలంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజా ప్రతినిధులుగా పోటీ చేసే అవకాశం ఇవ్వడం లేదు. దీనితో విసుగు చెందిన కీలక బీసీ కులాలు టీడీపీకి క్రమక్రమంగా దూరం జరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుత ఎన్నికల నేపథ్యంలో అనంతపురంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, కురుబ సంఘం […]
సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర అప్రతిహతంగా సాగుతుంది. ప్రజలు బస్సుయాత్రకు బ్రహ్మరథం పడుతున్నారు. కాగా మేమంతా సిద్దం బహిరంగ సభ పల్నాడు జిల్లా పిడుగురాళ్ల, అయ్యప్పనగర్ బైపాస్ దగ్గర జరిగింది. ఈ బహిరంగ సభలో గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారంటే.. ఆయన మాటల్లోనే.. తెలుగుదేశం నాయకులు మా దగ్గర డబ్బుంది మీ దగ్గర ఏముంది అని అడుగుతున్నారు. మీ బాబుగారు […]
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కూటమిలో భాగంగా జనసేన 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తోంది. అసెంబ్లీ, పార్లమెంట్ రెండు కలిపి 23 స్థానాల్లో పోటీ చేస్తోంది. కానీ ఈ 23 స్థానాల్లో పోటీ చేయడానికి ఒక బీసీ నేత పవన్ కళ్యాణ్ కు దొరకలేదు అంటే అతిశయోక్తి కాదు. రిజర్వుడ్ స్థానాలు మినహా మిగిలిన అన్ని చోట్ల కాపు, కమ్మ సామాజిక వర్గాల నేతలే పోటీ చేస్తున్నారు. అర్థబలం ఉన్న నేతల కోసం […]
ఉత్తరాంధ్ర అంటేనే బీసీ సామాజిక వర్గాలు అత్యధికంగా వుండే ప్రాంతం. ఇక్కడ ఎప్పుడు బీసీ సామజిక నాయకులకి అన్ని రాజకీయ పార్టీలు ఎక్కువగా టిక్కెట్లు కేటాయిస్తారు. అలాంటి చోట మొదటి సారిగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు బీసీలకు అతి తక్కువ సీట్లు కేటాయించారు. విజయనగరం లోకసభ నియోజకవర్గం పరిధలోని ఏడు అసెంబ్లి స్థానాలకు గాను ఒకటి రిజర్వ్ స్థానం తీసేస్తే ఆరు స్థానాలకు ఇద్దరికి మాత్రమే బీసీ లకు అవకాశం ఇచ్చింది. అదే టైంలో ప్రత్యర్ధి పార్టీ […]