ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలు విశాఖ పట్టణంలో ఘనంగా ముగిసాయి. ముగింపు కార్యక్రమానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి హాజరు అయ్యి విజేతలకు బహుమతులు ప్రధానం చేసారు. ముగింపు సభలో మాట్లాడుతూ సీఎం జగన్ మోహన్ రెడ్డి గ్రామీణ స్థాయిలో క్రీడాకారులు టాలెంట్ ను వెలికి తియ్యడానికి మొదటి సారి ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగాయి అని, ఇలా ప్రతి ఏటా ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు నిర్వహిస్తాం అని […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామాల్లోని క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసి జాతీయ, అంతర్జాతీయ వేదికలపై నిలబెట్టేందుకు జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘ఆడుదాం ఆంధ్రా’ మెగా టోర్నీ ముగింపు దశకు చేరుకుంది. గ్రామ/వార్డు సచివాలయ స్థాయి నుండి రాష్ట్రస్థాయి వరకు 50 రోజుల పాటు పండుగ వాతావరణంలో జరిగిన క్రీడా సంబరాల ముగింపు వేడుకలో పాల్గొని విజేతలకు బహుమతులు, నగదు పురస్కారాలను సీఎం వైయస్ జగన్ అందించనున్నారు. నేడు విశాఖపట్నంలోని డా.వైయస్ఆర్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో […]
జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మునుపెన్నడూ ప్రభుత్వ అధీనంలో జరగని క్రీడా పోటీలు మొదటి సారిగా ఈ ప్రభుత్వంలో రాష్ట్ర స్థాయిలో జరుగుతున్నాయి. గ్రామీణ స్థాయిలో క్రీడాకారులు టాలెంట్ ను వెలికి తియ్యడానికి ప్రభుత్వం మొదటి సారి పెద్ద ఎత్తున పోటీలు నిర్వహించనుంది . ఈ రాష్ట్ర స్థాయి పోటీలకు విశాఖ వేదిక అయ్యింది. మొదట గ్రామీణ స్థాయిలో ఈ పోటీలు నిర్వహించారు వీరిలో విజేతలుగా నిలిచిన వారు మండల స్థాయిలో, మండల స్థాయిలో […]
పది నుంచి మండల స్థాయి పోటీలు ‘ఆడుదాం.. ఆంధ్రా’. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చేపట్టిన అతి పెద్ద క్రీడా సంబరం. దాదాపు 50 రోజులపాటు జరిగే క్రీడా వేడుక ఇది. గతేడాదిలో ప్రజాప్రతినిధులు క్రీడా సామగ్రిని అందించారు. తొలి విడతలో గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో పోటీలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. ప్రతిభ ఉండి.. సరైన ప్రోత్సాహం లేక ఎంతో మంది క్రీడల్లో ముందడుగు వేయలేకపోతున్నారు. ఈ క్రమంలో వారిలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసేందుకు […]
గుంటూరు జిల్లా నల్లపాడులో “ఆడుదాం ఆంధ్రా” కార్యక్రమ ప్రారంభానికి విచ్చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వద్దకు కొందరు ఆపన్నులు సహాయం కోసం వచ్చారు. వివరాల్లోకి వెళితే… అనారోగ్యంతో బాధ పడుతున్న పలువురు వైద్యం మరియు మందుల ఖర్చు కోసం ముఖ్యమంత్రికి వినతి పత్రాలు సమర్పించారు. సమస్యలు విని చలించిపోయిన ముఖ్యమంత్రి సత్వరమే వారికి కావలసిన సహాయం అందేలా చేయమని జిల్లా కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చారు. గుంటూరు కి చెందిన ఎనిమిదేళ్ళ బాలుడు బి. నాగ త్రినాధ్ రెడ్డి హైపోగ్లైసేమియాతో […]