నాలుగుసార్లు మాచర్ల ఎమ్మెల్యేగా గెలిచిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ప్రజా క్షేత్రంలో ఎదుర్కొనే ధైర్యం లేక తెలుగుదేశం నాయకులు దిగజారి ప్రవర్తిస్తున్నారు. ఆ పార్టీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి పైకి గెలుపు తమదేనని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ.. అడ్డదారులు తొక్కుతున్నారు. ఆయన అండతో శ్రేణులు చీప్ ట్రిక్స్కు దిగాయి. 2019లో రామకృష్ణారెడ్డికి 1,10,406 ఓట్లు రాగా టీడీపీ అభ్యర్థి అన్నపురెడ్డి అంజిరెడ్డికి 88,488 ఓట్లు వచ్చాయి. పిన్నెల్లి 21,918 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచారు. ఈసారి ఎన్నికల్లో ఈ […]
‘వరికపూడిశెల ఎత్తిపోతల పథకం నిర్మాణానికి పర్మిషన్లు అన్ని వచ్చాయి. దీనిని పూర్తి చేయడానికి పెద్దగా పనిచేయాల్సిన అవసరం లేదు. కేవలం పైప్లైన్ వేయడం.. మోటార్ బిగించి పంప్ చేయడమంతే.. పెద్ద పని పర్మిషన్లు తీసుకురావడం.. గతంలో శంకుస్థాపనలు జరిగాయి. అయితే పూర్తి అనుమతులతో చేయలేదు. ప్రస్తుతం అన్ని ఉన్నాయి. అసలు టైగర్ రిజర్వ్ పర్మిషన్ రావడం చాలా కష్టం. దేశంలో ఎక్కడా సాధ్యం కాలేదు. అది కూడా వచ్చింది. ఇక చిన్నచిన్న పనులున్నాయి. టీడీపీ ప్రభుత్వం వస్తే […]
పిన్నెల్లి సోదరులు పెద్ద మనసు చాటుకున్నారు. తమను నమ్మిన వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా కల్పించారు. మాచర్ల ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, పల్నాడు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వద్ద బాపట్లలోని ఉప్పెపాళేనికి చెందిన శరణం గోపిరెడ్డి (30) గన్మన్గా ఉన్నాడు. ఇతను ఆదివారం మోటార్బైక్పై బాపట్లకు వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. గోపిరెడ్డి మృతిపై పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటరామిరెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేయటంతో […]
నరసరావుపేట లోక్ సభ సమస్వయకర్తగా నియమితులైన తరువాత తొలిసారి మాజీ మంత్రి డాక్టర్ పి.అనిల్ కుమార్ యాదవ్ ఈరోజు (ఫిబ్రవరి 14, 2023) పల్నాడు జిల్లాకు రానున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్ సీపీ జిల్లా నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు ఏర్పాట్లుచేశారు. నరసరావుపేట పార్లమెంట్ నుంచి ఈ దఫా బీసీలకు అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించడంతో అనిల్ కుమార్ యాదవ్ సమన్వయకర్తగా నియమించడం తెలిసిందే. ఈ నేపథ్యం లో […]