2019 లో వైసీపీ నుండీ నరసాపురం పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి గెలిచిన రఘు రామ కృష్ణరాజు తర్వాత కొద్ది కాలానికే వ్యక్తిగత కారణాలతో వైసీపీతో విభేధించి టీడీపీతో సన్నిహితంగా ఉన్న విషయం తెలిసిందే, ఈ క్రమంలో 2024 ఎన్నికల్లో టీడీపీ తరుపున నరసాపురం పార్లమెంట్ స్థానానికి పోటీ చేయాలని రఘురామ పెట్టుకొన్న ఆశల పై చంద్రబాబు నీళ్లు చల్లాడు, పొత్తులో భాగంగా ఆ సీటుని బిజెపికి కేటాయించడంతో బిజెపిలో చేరి అయినా పోటీ చేద్దామానుకొంటే బీజేపీ […]
వైసీపీ నుండీ గెలిచి, నష్టాల్లో ఉన్న తన పవర్ కంపెనీలని ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేసేలా చేయమని జగన్ ని కోరితే దానికి ఒప్పుకోనందుకు రెబల్ గా మారి టీడీపీతో కలిసి చిల్లర వేషాలన్నీ వేసిన రఘురామ కృష్ణ ఇప్పుడు బాబుకు కూడా అడ్డం తిరిగాడు… నర్సాపురం పార్లమెంట్ సీటు పొత్తులో భాగంగా బీజేపీ కి కేటాయించగా, బీజేపీ ఆ సీటును శ్రీనివాస వర్మకు కేటాయించింది. ముందు నుండి ఆ సీట్ నాదే అని ఆశలు పెట్టుకున్న […]
వెంకయ్యనాయుడి ఉపరాష్ట్రపతి పదవి కాలం అయిపోగానే, వెంటనే వచ్చిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన్ని రాష్ట్రపతి అభ్యర్థిగా నిర్ణయించాలని ప్రతీ రోజూ డిబేట్ లు పెట్టిన ఎల్లో మీడియా, బీజేపీ ఎవరిని రాష్ట్రపతి చేయాలో కూడా వారే నిర్ణయించేవారు.. ఒకవేళ బీజేపీ వెంకయ్యనాయుడిని రాష్ట్రపతి గా చేయకపోతే దక్షిణ భారత దేశం భారత్ నుండి విడిపోయి కొత్త దేశం గా అవతరించాలి అని. ఉత్తర భారత దేశం దక్షిణ భారతం పై ఎలా అధిపత్యం చూపుతుందో నిత్యం ఎత్తి […]
వైసీపీ రెబల్ ఎంపీ రఘురాం కృష్ణం రాజు కు టికెట్ ఇవ్వలేదని తెలుగు దేశం ఆన్లైన్ కార్యకర్తలు తెగ ఫీల్ అయిపోతున్నారు. బాధపడుతూ కొంతమంది పోస్ట్ లు చేస్తుంటే, బీజేపీ ఇంకా వైసీపీ గ్రిప్ లోనే ఉందంటూ ఇంకొంత మంది ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు.. ఎంపీ గా గెలిచిన నాటి నుండి వైసీపీ వ్యతిరేఖ విధానాలతో, తను గెలిచిన పార్టీ కి వ్యతిరేఖంగానే పని చేస్తూ వచ్చిన రఘురామ కృష్ణం రాజు ఆద్యంతం టీడీపీ కోసమే పని చేస్తూ […]
కనీసం ఒక సంవత్సరం కూడా ఎన్నికైన వైకాపాలో ఉండకుండా టీడీపీ చంకనెక్కి ఢిల్లి వేదికగా చేసుకుని జగన్ మీదా, జగన్ ప్రభుత్వం మీదా విపరీతమైన రీతిలో విమర్శలు చేసి, తన రాజకీయ భవిష్యత్తును చేజేతులారా నాలుగేళ్ళ పాటు పాడుచేసుకున్న రఘురామ కృష్ణంరాజు, ఆపై పదవీకాలం చివరకు వచ్చేసరికి వైకాపాకు రాజీనామా చేసి టీడీపి తో జత కట్టారు. తనకు సుదీర్ఘమైన రాజకీయానుభవం ఉన్నా కూడా చంద్రబాబును గుడ్డిగా నమ్మడం అనే భారీ తప్పును చేసిన రఘురామకు ఇప్పుడు […]
ఆంధ్ర ప్రదేశ్ రాజకీయా ల గురించీ అవగాహన వున్న వారికి నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అందరికి సుపరిచితడు..తన రాజకీయా పోకడలతో ఎప్పుడూ మీడియా లో కనపడే వ్యక్తి. రఘురామకృష్ణంరాజు 2019 లో వైసీపీ లో జాయిన్ అయ్యి నర్సాపురం ఎంపీ గా నిలబడి గెలిచారు. అటు తర్వాత వైసీపీ లో తనకూ తగినంత ప్రాధన్యత లభించడం లేదు పబ్లిసిటీ తగినంత లభించడం లేదు అని సీఎం జగన్ మీద అలాగే పార్టీ కీలక నేతల మీద కీలక […]