శ్రీశైలం, నాగార్జునసాగరును కృష్ణా బోర్డుకు అప్పగించడంపై భేటీ వాయిదా
కృష్ణా జలాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హక్కుల పరిరక్షణ పోరాటంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాలుగున్నరేళ్ళ కృషి ఫలించింది. ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణకు ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్లను నెలలోగా కృష్ణా బోర్డుకు అప్పగించాలని కేంద్రం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ప్రభుత్వంలో అధికారంలో ఉన్న రోజుల్లో తెలంగాణలో ఓటుకు కోట్ల రాజకీయాలు చేస్తూ చంద్రబాబు దొరికిపోయాడు.. ఆ కేసు నుండి బయటపడేందుకు పదేళ్ల ఉమ్మడి రాజధానితో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజల తాగు సాగు నీటి అవసరాలను తెలంగాణ […]
నాగార్జునసాగర్ వివాదం నేపథ్యంలో కేంద్ర జల శక్తి మంత్రిత్వశాఖ ఈరోజు కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. నాగార్జునసా గర్ డ్యాంను సీఆర్పీఎఫ్ కేంద్ర బలగాలకు, నీటి యాజమాన్యాన్ని కృష్ణాబోర్డుకు అప్పగించడంపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది. గతంలో అక్టోబర్ 6, 2023 న కృష్ణా రివర్ బోర్డు.. శ్రీశైలంలో 30 TMCలను ఆంధ్రప్రదేశ్కి కేటాయించింది. వాటిలో 15 టీఎంసీలను తెలంగాణ ప్రభుత్వం నాగార్జున సాగర్కి తరలించింది. కానీ ఆ నీటిని ఏపీకి వదల్లేదు. వదలమని కోరినా పట్టించుకోలేదు. […]