వర్షాభావ పరిస్థితులు,మిచాంగ్ తుఫాను కారణంగా పంటలు దెబ్బతిన్న రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీని తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాల్లో సీఎం శ్రీ వైఎస్ జగన్ జమ చేశారు. దాంతో నేరుగా సుమారు 11.59 లక్షల మంది రైతన్నలకు 1294.58 కోట్ల పరిహారం అందింది. కాగా ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి, ఏపీ అగ్రిమిషన్ వైస్ ఛైర్మన్ […]
మాజీ మంత్రి, తెలుగుదేశం పొలిట్బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి.. ఈయనకు అబద్ధాలు చెప్పడమే పని. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్సార్సీపీ ప్రభుత్వం, మంత్రులు, ఎమ్మెల్యేలపై బురద వేస్తూనే ఉంటారు. ఏదో నోటికొచ్చేంది చెప్పేస్తాడు. ఎల్లో మీడియా రాసేస్తుంది. అందులో అర శాతం కూడా నిజం ఉండదు. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలో ఉన్న కృష్ణపట్నం పోర్టులో కార్యకలాపాలు నిలిచిపోతాయని ఊదరగొట్టాడు. కానీ అలా జరగలేదు. తన రాజకీయ ప్రత్యర్థి, సర్వేపల్లి ఎమ్మెల్యే, […]
ఆంధ్రప్రదేశ్ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డికి సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది. నెల్లూరు కోర్టు ఫైళ్ల మిస్సింగ్ కేసులో కాకాణి పాత్ర లేదని ఛార్జ్ షీట్లో సీబీఐ స్పష్టం చేయడంతో ఆయనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవాలని తేలిపోయింది. మంత్రి కాకాణికి నేరం జరిగిన విధానం పట్ల అవగాహన లేదని చార్జ్షీట్లో సీబీఐ వెల్లడించింది. కాగా టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డికి విదేశాల్లో రూ.వేల కోట్ల ఆస్తులున్నాయని కొన్ని పత్రాలను విడుదల చేశారు. కానీ అవి ఫోర్జరీవని సోమిరెడ్డి […]
– కంటైనర్ టెర్నినల్ తరలిపోదు – స్పష్టం చేసిన పోర్టు సీఈఓ జీజే రావు తప్పుడు ప్రచారం చేయడంలో తెలుగుదేశం, ఎల్లో మీడియా ముందుంటాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పరిశ్రమలు రాష్ట్రం వదిలి పోతున్నాయంటూ ఈ నాలుగున్నరేళ్లలో అనేకసార్లు ప్రచారం చేశారు. అయితే ఎవరూ వారిని నమ్మలేదు. తాజాగా నెల్లూరు జిల్లా శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని అదానీ కృష్ణపట్నం పోర్టు కంటైనర్ టెర్మినల్ ఫిబ్రవరి 1 నుంచి మూత పడుతుందని టీడీపీ నాయకుడు మాజీ మంత్రి […]