సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈసీ (ఎలక్షన్ కమిషన్) ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా అధికారుల బదిలీలు జోరుగా జరుగుతున్నాయి. శుక్రవారం 92 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. సొంత జిల్లాలు, ఈ ఏడాది జూన్ నాటికి ఒకేచోట మూడేళ్ల సర్వీస్ పూర్తయ్యే వారిని బదిలీ చేస్తున్నట్లు ఆమె తెలిపారు. అలాగే 600 మంది తహసీల్దార్లు బదిలీ కానున్నారు. దీనికి సంబంధించిన […]
ప్రజాస్వామ్యంలో అత్యంత శక్తివంతమైన ఆయుధం “ఓటు”. ప్రజలలో ఓటు హక్కు మీద చైతన్యం కలిగించేందుకై జనవరి 25 నా జాతీయ ఓటుహక్కు దినోత్సవంగా ప్రతిఏటా జరుపుకుంటున్నాం. ఒకప్పుడు దొంగ ఓటు వేసి మన ఓటు హక్కుకి భంగం కలిగిస్తే అడిగినా పట్టించుకునే నాధుడు ఉండేవాడు కాదు. కానీ, ఇప్పటి టెక్నాలజీలను, కొత్త పోకడలను పుణికి పుచ్చుకుని భారతీయ ఓటు హక్కు తీరు గత కొన్నేళ్ళలో చాలా మారింది. తద్వారా ఓటర్లు చైతన్యవంతమై ఎలా వినియోగించుకోవాలి అన్న విషయంలో […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ గెలుపోటములపై రాజకీయవర్గాలకే కాకుండా ఇటు సామాన్య ప్రజల్లో కూడా తీవ్రమైన చర్చే నడుస్తుంది . రాష్ట్రాన్ని ఒక పక్క నవరత్నాల పేరిట సంక్షేమం , మరో పక్క పోర్టులు , పరిశ్రమలు, మెడికల్ కాలేజీలు , నాడు నేడు స్కూల్స్ , ఆర్బీకేలు , విలేజ్ క్లినిక్స్ , సచివాలయాలు అంటూ అభివృద్దిని సైతం చేసి చూపుతున్న జగన్ గారికే తిరిగి అధికారం చేపట్టే అవకాశాలు అధికంగా ఉన్నాయని కొంతమంది […]