వ్యవస్థలను నాశనం చేసి, ప్రైవేటుపరం చేయడానికే ఆసక్తి చూపే చంద్రబాబు తన అధికారంలో ఉండగా నష్టాలతో కునారిల్లేలా చేసిన ఏపీయస్ ఆర్టీసీ రంగం ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో ప్రతిష్టాత్మక అవార్డులను గెలుచుకుంటుంది. నష్టాల బాటలో ఉన్న ఆర్టీసీని లాభాల బాట పట్టించి, ప్రభుత్వంలో విలీనం చేసి, ఉద్యోగులకు భద్రతని ఇస్తూ జగన్ చేసిన మార్పులు వినూత్న ఫలితాలను ఇచ్చాయి. ఫలితంగా ఈరోజు జాతీయ స్థాయిలో ఏపీఎస్ ఆర్టీసీకి అవార్డుల పంట పండింది. వివిధ విభాగాల్లో 2022-23 సంవత్సరానికి […]
విద్యార్థులకు అన్ని విధాలుగా అండగా ఉంటున్న జగన్ ప్రభుత్వం, పదవ తరగతి, ఇంటర్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు శుభవార్త తెలిపింది. పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలని కోరడంతో, వచ్చే నెలలో పరీక్షలు రాసే విద్యార్థులకు ఆర్టీసీ బస్సులలో ఉచిత సౌకర్యాన్ని కల్పిస్తూ ఏపీ ట్రాన్స్పోర్ట్ ఈడీ ఆదేశాలు జారీ చేశారు. తద్వారా పరీక్ష కేంద్రాలకు వెళ్లే విద్యార్థులకు ఉపయోగకరంగా ఏపీఎస్ఆర్టీసీ ఉచిత ప్రయాణం కల్పించనుంది. మార్చ్ నెలలో టెన్త్ & ఇంటర్ విద్యార్థులకు […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి వివిధ పుణ్యక్షేత్రాలను దర్శించుకునేందుకు ఎదురుచూస్తున్న భక్తులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. అయోధ్యలో కొలువైన బాలరాముడుని సందర్శించుకునేందుకు భక్తులు దేశం నలుమూలల నుండి తరలి వస్తున్నారు. దాంతో భక్తుల కోసం రావులపాలెం డిపో నుండి కాశీ – అయోధ్య యాత్ర ప్రత్యేక బస్సును ఏపీఎస్ఆర్టీసీ నేడు ప్రారంభించింది. భక్తులు అన్నవరం, సింహాచలం, అరసవల్లి, పూరీ, కోణార్క్, భువనేశ్వర్, గయా, కాశీ, త్రివేణి సంగమం, అయోధ్య తదితర పుణ్యక్షేత్రాలను […]
ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. సర్విసు నిబంధనలు, క్రమశిక్షణ చర్యలు, వాటిపై అప్పీళ్లు, సమీక్షలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగుల డిమాండ్లపై సానుకూలంగా స్పందిస్తూ వారి అర్జీల పరిష్కారానికి విధి విధానాలను ఖరారు చేసింది. ఈమేరకు ఆర్టీసీ రీజినల్ మేనేజర్లకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జారీ చేసిన ఆదేశాలిలా ఉన్నాయి.. – ఉద్యోగులకు ఇంక్రిమెంట్లను సకాలంలో మంజూరు చేయాలి – క్రమశిక్షణ చర్యలపై అర్జీలను వెంటనే పరిష్కరించాలి […]