వరి సాగు చేసే రైతులకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంది. చంద్రబాబు నాయుడు తన పాలనలో మోసం చేస్తే 2019 నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ సర్కారు అన్ని విధాలుగా ఆదుకుంటోంది. సంపూర్ణ మద్దతు ధర అందించడంతోపాటు రైతులకు గన్నీ, హమాలీ, రవాణా చార్జీల కింద టన్నుకు రూ.2,523ను అదనంగా ఇస్తోంది. 2023 – 24 ఖరీఫ్ సీజన్కు సంబంధించి 4.97 లక్షల మంది రైతుల నుంచి ఆర్బీకేల ద్వారా 29.91 లక్షల టన్నుల ధాన్యాన్ని […]
ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన తరువాత అన్ని పార్టీలు తమ ప్రచారాలను ముమ్మరం చేశాయి . అధికార పార్టీ వైసీపీ నాయకులు , కార్యకర్తలు ప్రజల మధ్య కు వెళ్లి ఈ అయిదు సంవత్సరాల్లో తమ పార్టీ పవిత్ర గ్రంధం గా ప్రకటించిన మ్యానిఫెస్టో లో ఇచ్చిన హామీల్లో 99% పూర్తీ చేసాము, అలాగే జగన్ చేసిన సంక్షేమం, అభివృద్ది చూసి ఓటు వెయ్యమని అడుగుతున్నారు. నాడు నేడు కింద అభివృధి చెందిన పాఠశాలలు, విలేజ్ […]
ఏపీలో 2024 సార్వత్రిక ఎన్నికల హంగామా షురూ అయింది. ఎన్నికల కమీషన్ ఓట్ల పండగకు డేట్ లు ప్రకటించింది. దీనితో ప్రధాన పార్టీలు తమ అభ్యర్ధులను ప్రకటించే పనులు అలాగే ప్రచార కార్యక్రమలు మొదలు పెట్టయి. ఇప్పటికే వైసీపీ తమ 175 అసెంబ్లీ , 24 మంది ఎంపీ అభ్యర్ధులను ప్రకటించి ఎన్నికల రంగం లోకి దించింది, అ పార్టీ అధినేత జగన్ 27 నుండి మనమంతా సిధ్ధం పేరుతో తన ఎన్నికల ప్రచారం మొదలు పెడుతున్నారు. […]
‘సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వల్లే బీసీలకు మేలు జరిగింది. భవిష్యత్లోనూ జరగాలంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని మళ్లీ గెలిపించాలి’ అని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. బుధవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. బీసీల సమస్యలపై 50 ఏళ్లుగా పోరాడుతున్నాం. సుమారు 12 వేల ఉద్యమాలకు నాయకత్వం వహించా. ఫలితంగా రెండు వేల జీఓ విడుదలయ్యాయి. ఇటీవల కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కలిశా. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న పథకాలను ప్రశంసించారు. […]
వంగా గీత వైఎస్సార్సీపీ వీడి జనసేనలోకి రావాలని ఆశిస్తున్నానని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. కాగా ఈ వ్యాఖ్యలకు వంగా గీత కౌంటర్ ఇచ్చారు. 2009 కంటే ముందు నుండే రాజకీయాల్లో ఉన్నానని నేను కూడా పవన్ను వైయస్ఆర్సీపీలోకి ఆహ్వానిస్తే ఎలా ఉంటుందని వంగా గీత వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 2009లో పిఠాపురం నుంచి ప్రజారాజ్యం తరఫున వంగా గీత గెలిచారు. ఆమె వైఎస్సార్సీపీ వీడి జనసేనలోకి రావాలని ఆశిస్తున్నా అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఈ […]
ఏపీలో త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు ఊపందుకుంటున్నాయి. ఇప్పటికే పలువురు కీలక నేతలు వైసీపీ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. తాజాగా విశాఖపట్నంకు చెందిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావు సీఎం వైఎస్ జగన్ సమక్షంలో తాడేపల్లిలో సీఎం క్యాంప్ కార్యాలయంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం జగన్ పార్టీ కండువా కప్పి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. గతంలో ప్రజారాజ్యం పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన […]
‘అభ్యర్థులకు సరిపడా సమయం ఉంది. ఎన్నికల షెడ్యూల్ వల్ల ఈ వెసులుబాటు వచ్చింది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి సచివాలయాన్ని సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి. సిద్ధం సభల తరహాలోనే బస్సు యాత్ర కూడా విజయవంతం అయ్యేలా చర్యలు తీసుకోవాలి’ అని సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించారు. ఎన్నికల నేపథ్యంలో సీఎం పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్లతో క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అనేక విషయాలపై దిశానిర్దేశం చేశారు. సీఎం మాటల్లో.. మే […]
తాడేపల్లిలో సీఎం క్యాంప్ కార్యాలయంలో వైఎస్సార్సీపీ పార్టీ రీజనల్ కో ఆర్డీనేటర్లతో సీఎం జగన్ సమావేశమయ్యారు. కాగా ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో 175 నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా సీఎం జగన్ వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే సిద్ధం సభలతో తాము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని గొప్పగా చాటి చెప్పిన సీఎం జగన్ ప్రజలకు మరింత చేరువయ్యేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఎన్నికలకు ఇంకో 45 రోజుల సమయమున్న నేపథ్యంలో సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ […]
ఏపీలో ఎన్నికలు ఎప్పుడు జరగనున్నాయనే దానిపై స్పష్టత వచ్చింది. మే 13న న ఎన్నికలు జరగనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించిన నేపథ్యంలో అధికార వైఎస్సార్సీపీతో పాటు టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎన్నికల్లో విజయం సాధించేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. కాగా ఇప్పుడు అందరి దృష్టి వైఎస్సార్సీపీ మేనిఫెస్టోపైనే విడుదలపైనే కేంద్రీకృతమైంది. ఇచ్చిన హామీలను దాదాపు అమలు చేసిన నేతగా విశ్వసనీయతను సంపాదించుకున్న సీఎం జగన్ విడుదల చేయబోయే మేనిఫెస్టో ఎలా ఉంటుందో అన్న ఉత్కంఠ సాధారణ ప్రజల్లో […]
ఏపీలో ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. ఇంక పోరుకు సిధ్ధమైన పార్టీలన్నీ తమ శాయశక్తులా ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టబోతున్నాయి. అతి ముఖ్యమైన మేనిఫెస్టో విడుదల ప్రక్రియకు సిధ్ధపడుతున్నాయి. ఒకవైపు టీడీపీ పొత్తుతో మల్లగుల్లాలు పడుతుంటే, మరొక వైపు ఒంటరిపోరుతో వైసీపీ దూకుడుగా సిధ్ధం సభలంటూ దూసుకుపోతుంది. ఇక ఈ ఎన్నికల సమరం షురూ అవబోతున్న వేళ, వైసీపీ తన ఎన్నికల మేనిఫోస్టోను ఈనెల 20న విడుదల చేసేందుకు ఆ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ […]