నాయకుడిని నమ్ముకుంటే అవకాశాలు వాటంతట అవే వస్తాయి. అదే వెన్నుపోటు దారుడిని నమ్ముకుంటే ఏ రోజుకైనా నట్టేట మునగాల్సిందే. ఈ విషయం త్వరలోనే ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తికి అర్థమవుతుంది. ఆయన రాజకీయ జీవితం తెలుగుదేశంతోనే మొదలైంది. అయితే అక్కడ ఎదగలేకపోయారు. కాంగ్రెస్లో చేరగా.. దివంగత సీఎం డాక్టర్ రాజశేఖరరెడ్డి పుణ్యాన 1999లో గురజాల నుంచి గెలిచారు. 2004లోనూ వైఎస్సార్ వల్ల ఎమ్మెల్యే అయ్యారు. తిరుమల, తిరుపతి దేవస్థానం బోర్డులో కూడా అవకాశం కల్పించారు. అందరూ చెప్పినా.. జంగా […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామాల్లోని క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసి జాతీయ, అంతర్జాతీయ వేదికలపై నిలబెట్టేందుకు జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘ఆడుదాం ఆంధ్రా’ మెగా టోర్నీ ముగింపు దశకు చేరుకుంది. గ్రామ/వార్డు సచివాలయ స్థాయి నుండి రాష్ట్రస్థాయి వరకు 50 రోజుల పాటు పండుగ వాతావరణంలో జరిగిన క్రీడా సంబరాల ముగింపు వేడుకలో పాల్గొని విజేతలకు బహుమతులు, నగదు పురస్కారాలను సీఎం వైయస్ జగన్ అందించనున్నారు. నేడు విశాఖపట్నంలోని డా.వైయస్ఆర్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో […]
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన నాయకులకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అండగా ఉంటారని మరోసారి రుజువైంది. మాజీ ఎమ్మెల్యే, ప్రకాశం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జంకె వెంకటరెడ్డిని ఆంధ్రపదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) చైర్మన్గా నియమించారు. ఇప్పటి వరకు ఈ పదవిలో ఉన్న మెట్టు గోవిందరెడ్డి ఉండగా ఈయన వచ్చే అసెంబీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. కాగా జంకె రెండు సంవత్సరాలపాటు చైర్మన్గా కొనసాగుతారని సోమవారం ఇచ్చిన జీవో నంబర్ 26లో […]
మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఎల్లో మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన పార్టీ మారుతారంటూ కొంత కాలంగా ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. అలా ఏమీ లేదని చాలాసార్లు బాలినేని కొట్టి పారేశారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఒంగోలులో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఆయన కృషి చేస్తున్నారు. దీనికి సంబంధించి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో పలుమార్లు చర్చించారు. ఈ క్రమంలో రూ.202.03 కోట్లను వైఎస్సార్సీపీ ప్రభుత్వం మంజూరు చేసిన విషయం తెలిసిందే. […]
చంద్రబాబు గతంలో ఎప్పుడు చెప్పేవాడు ఐటీ పితామహుడు నేనే, కంప్యూటర్, సెల్ ఫోన్ కనిపెట్టిన బాబు 2014లో అధికారంలోకి వచ్చాక ఐటీ కంపెనీలు తీసుకురాకపోగా అప్పుడే ఊపు అందుకుంటున్న ఎంట్రప్రన్యూర్షిప్ ( కొత్తగా సొంతంగా కంపెనీ ) చేయాలి అనుకుంటున్న వారికి సహకరించలేదు. బాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు విశాఖపట్టణంలో ఇన్నోవేషన్ & ఇంక్యూబేషన్ సెంటర్ ను పెద్ద ఎత్తున్న ఏర్పాటు చేస్తా అని ప్రచారం చేశాడు తూతూ మంత్రంగా ఏర్పాటు చేసి, స్టార్టప్ చేయాలి అనుకుంటున్న వారికి […]
వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో చదువుల విప్లవం మొదలయ్యింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జగన్ మోహన్ రెడ్డి గారు రాష్ట్ర పరిపాలన ఒక వైపు.. పిల్లల చదువులు మరోవైపు అన్నట్టు పరిపాలన సాగిస్తున్నారు. విద్య మాత్రమే పిల్లల భవిష్యత్తును మాత్రమే మార్చే ఆయుధం అని నమ్మిన వైఎస్ జగన్ అధిక నిధులు చదువులకే ఖర్చు చేస్తున్నారు. బడి చదువులకోసం అమ్మ ఒడి, విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, ఇంగ్లీషు మీడియం, ట్యాబులు అంటూ వివిధ రకాలుగా ప్రభుత్వం […]
ఈవీఎంల పనితీరు వివరించేందుకు మాక్పోలింగ్ నిర్వహించిన అధికారులే ఆశ్చర్యపోయిన ఘటన పుంగనూరులో చోటు చేసుకుంది. ప్రజలకు ఈవీఎంల పనితీరుపై అవగాహన కల్పించేందుకు పుంగనూరు మండల కార్యాలయంలో ఆర్వో మధుసూదన్రెడ్డి, తహశీల్దార్ సుబ్రమణ్యంరెడ్డిల ఆధ్వర్యంలో మాక్పోలింగ్ నిర్వహించారు. ఈవీఎంలలో ప్రజలకు ఓటు ఎలా వేయాలో వివరించే క్రమంలో గౌరమ్మ అనే మహిళ స్పందించిన తీరు ఆ అధికారులను అవాక్కయ్యేలా చేసింది. ఓటు వేయడం అంటే మనకు నచ్చిన పార్టీలలో ఆయా పార్టీలకి కేటాయించిన గుర్తుపై బటన్ నొక్కితే సరిపోతుందని […]
2019లో వీచిన ఫ్యాన్ గాలికి తెలుగుదేశం కొట్టుకుపోయింది. అప్పటి ఎన్నికల ఫలితాలనే ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంకా మర్చిపోలేదు. 24లో అధికారంలోకి రావాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న ఆయనకు వివిధ సర్వేల ఫలితాలు గట్టి షాక్లు ఇస్తున్నాయి. ఈసారి కూడా జగన్ ప్రభంజనం సృష్టిస్తాడని ఆయా సంస్థలు కుండబద్ధలు కొట్టి చెబుతున్నాయి. చాణక్య స్ట్రాటజీస్ సంస్థ ఆరు జిల్లాల్లో సర్వే చేసి ఈ ఏడాది జనవరి 19న ఫలితాలు వెల్లడించింది. దీని ప్రకారం వైఎస్సార్ కాంగ్రెస్ […]
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్ధులుగా గొల్ల బాబూరావు, మేడా రఘునాధరెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలను ముఖ్యమంత్రి జగన్ ఖరారు చేసారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం జగన్ ను కలిసి గొల్ల బాబూరావు, మేడా రఘునాథరెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలు కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ సందర్భంగా ముగ్గురు రాజ్యసభ అభ్యర్ధులను ముఖ్యమంత్రి వైయస్ జగన్ అభినందించారు. కాగా రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్లను నేటినుండి ఈనెల 15 వరకూ స్వీకరించనున్నారు. ఈనెల 27 రాజ్యసభ స్థానాలకు పోలింగ్ జరుగనుంది. […]
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారావ సిద్ధం సభలకు అటు నాయకులు, కార్యకర్తల్లో.. ఇటు సాధారణ ప్రజల్లో క్రేజ్ మామూలుగా లేదు. ఎవరూ రావడంలేదని ఎల్లో మీడియా అబద్ధాలు చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం వాటికి వెల్లువలా తరలి వెళ్తున్నారు. తొలి సభను భీమిలి నియోజకవర్గం సంగివలసలో, రెండో సభను దెందులూరు నియోజకవర్గంలో విజయవంతంగా నిర్వహించారు. ఈనెల 18వ తేదీన అనంతపురం జిల్లా రాప్తాడులో రాయలసీమ స్థాయిలో మూడో సభను జరిపేందుకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. వాస్తవానికి సభను […]