2024-25 విద్యా సంవత్సరంకు మొదటి రోజే విద్యా కానుక కిట్లు ఇచ్చే విధంగా ప్రణాళికలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. గత ఏడాదిలాగే ఈ ఏడాది పాఠశాలలు తెరిచిన మొదటి రోజే విద్యా కానుక కిట్లు ఇవ్వాలని జగన్ ప్రభుత్వం భావిస్తోంది. ఆ వైపుగా అడుగులు కూడా శరవేగంగా వేస్తోంది. ఇప్పటికే టెండర్లు కూడా పూర్తి అయ్యాయి. ఏప్రిల్ చివరి నుంచి పాఠశాలలకు విద్యా కానుక కిట్లు సరఫరా చేయనున్నారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యకు చాల […]
అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై లాంటి మెట్రో నగరాలకి దీటుగా పరిపాలనా రాజధానిగా వేగంగా అభివృద్ది చెందుతున్న అందమైన విశాఖ నగరంపై టీడీపీ కుట్రలు ఇప్పటిలో ఆగేలా లేవు. రైతులని మోసం చేసి తాము ఎంతో డబ్బుని పెట్టుబడిగా పెట్టిన అమరావతి ప్రాంతం శాశన రాజధానిగా మారడం, పరిపాలన రాజధానిగా విశాఖ రూపు మార్చుకోవడంతో తాము అక్రమించిన భూములు విలువ ఎక్కడ పడిపోయి ఆర్ధికంగా నష్టపోతామో అన్న ఆందోళణతో విశాఖ నగరంపై […]
అనంతపురం జిల్లా రాప్తాడు ఆదివారం జనసంద్రంగా మారింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సభ ‘సిద్ధం’ జరిగింది. రాష్ట్రం నలుమూలల నుంచి శ్రేణులు తరలివచ్చాయి. పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సభను నిర్వహించింది. మిలియన్ క్యాడర్ మీట్గా అభివర్ణించింది. ఇప్పటికే భీమిలి, దెందులూరు సభలతో ఎన్నికల రణరంగంలో ముందున్న వైఎస్సార్సీపీ రాప్తాడు సభతో హోరెత్తించింది. ఎక్కడ చూసినా దీని గురించే చర్చ నడుస్తోంది. సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లు సభ విజువల్స్తో నిండిపోయాయి. […]
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జోరు పెంచింది. అభ్యర్థుల మార్పు విషయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి క్లారిటీతో ఉన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో కొత్తవారు రాగా, పలువురు ఎమ్మెల్యేలకు స్థాన చలనం కలిగింది. విజయమే లక్ష్యంగా ఆయన ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా సీఎం రెండు నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించారని కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. పర్చూరుకు ఎడం బాలాజీ, కందుకూరుకు శ్రీమతి కటారి అరవిందా యాదవ్ నియమితులయ్యారు. పొత్తులు కుదరక, టికెట్లు […]
భారతదేశ చరిత్రలో ఇంతకముందు ఎప్పుడు జరగనటి వంటి పాఠశాల స్థాయి విద్య అభివృద్ధి జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జరిగింది. అసాధ్యం అనుకున్న దానిని సుసాధ్యం చేస్తూ పాఠశాలల రూపురేఖలను సీఎం జగన్ మార్చేశాడు. నాడు నేడు లో భాగంగా పాఠశాల భవనాలను మాత్రమే కాకుండా విద్యలో విప్లవత్కమైన పెను మార్పులు తెచ్చారు. కార్పొరేట్ విద్యాలయాలనుని తలదన్నేలా విద్య విధానాన్ని మార్చేశాడు. పేద పిల్లలకి ఇంగ్లీష్ మీడియం విద్య ,CBSEసిలబస్, పిల్లలకి అర్థం అయ్యే విధంగా టెక్స్ట్ […]
ముఖ్యమంత్రి జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దూసుకుపోతుంది. పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు గత 3 ఏళ్లుగా దేశంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచిందని మంత్రి అమర్నాథ్ వెల్లడించారు. రాష్ట్రంలో రూ.4,178 కోట్లతో ఆదిత్య బిర్లా గ్రూప్, రిలయెన్స్ ఎనర్జీ, హెల్లా ఇన్ఫ్రా, వెసువియస్ ఇండియా లిమిటెడ్, ఏపీఐఐసీ, ఏపీ ఎంఎస్ఎంఈ కార్పొరేషన్కు సంబంధించిన మొత్తం 8 ప్రాజెక్టులకు బుధవారం వెలగపూడి సచివాలయం నుంచి వర్చువల్గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన అమర్నాథ్ పలు […]
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. 2019 ఎన్నికల్లో పది స్థానాలను క్లీన్స్వీప్ చేసింది. పార్లమెంట్ స్థానాల్లోనూ గెలిచింది. 24లోనూ ఇదే పరిస్థితి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి (వీపీఆర్) టీడీపీలో చేరుతారంటూ ప్రచారం జరుగుతోంది. ఆయన చాలా పెద్ద నేత అని తెలుగు తమ్ముళ్లు సంబరపడిపోతున్నారు. వాస్తవానికి వీపీఆర్కు జనబలం లేదు. ఇన్నాళ్లు వైఎస్ జగన్మోహన్రెడ్డి బొమ్మే ఆయన బలం. వేమిరెడ్డి బడా […]
ప్రభుత్వ పాలనను ఎటువంటి అడ్డంకులు లేకుండా ప్రజలు వద్దకు తీసుకెళ్ళడంలో దేశానికే రోల్ మోడల్గా నిలిచిన వాలంటీర్లను జగన్ ప్రభుత్వం వివిధ అవార్డులతో సత్కరించనుంది. కేవలం గౌరవ భృతితో పని చేస్తున్న వాలంటీర్లకు ఈ వార్త ప్రోత్సాహం కలిగించనుంది. 2.55 లక్షల మంది వలంటీర్లకు అవార్డులు..పురస్కారాలు లభించనున్నాయి. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో సీఎం జగన్ ఈ అవార్డులను అందించనున్నారు. అవార్డుల వివరాల్లోకి వెళితే… ప్రతి శాసనసభా నియోజకవర్గంలో అత్యుత్తమ ర్యాంకు సాధించిన మొదటి ఐదుగురు వలంటీర్ల చొప్పున.. […]
ఎన్నికల వేల ఊహాగానాలతో హాట్ టాపిక్ గా మారిన నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్రెడ్డి వ్యవహారానికి ఎట్టకేలకి ఎండ్ కార్డ్ పడింది. నెల్లూరు ఎంపీగా, రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా వైసీపీ పార్టీ తరుపున భాద్యతలు నిర్వహిస్తున్న ఆదాల ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, తాను వైసీపీ పార్టీ మారే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. గడిచిన ఏడాది నుంచి ఒకటే మాట చెబుతున్నా.. పనికట్టుకుని కొంతమంది తనపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని దయచేసి వాటిని ఎవరూ […]
‘ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అండగా ఉన్నాం. వారి కోసం ఏమైనా చేస్తాం..’ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ పెద్దలు నిత్యం చెప్పే మాటలివి. కానీ ఆయా వర్గాలకు రాజకీయంగా అవకాశాలు ఇచ్చే విషయంలో వారి మాటలు నీటిమూటలే. అగ్రవర్ణాలు, డబ్బు ఉన్న వారికే సీట్లు, పదవులు. అదే వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ విషయానికొస్తే సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపుతున్నారు. 2014, 2019 ఎన్నికల సమయంలో వెనుకబడిన వర్గాలకు పెద్దపీట వేశారు. చట్టసభల్లోకి […]