రైతులకు అండగా నిలుస్తానని ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ వరుసగా ఐదో ఏడాది పెట్టుబడి సాయంగా అందిస్తున్న వైఎస్సార్ రైతు భరోసా నగదును రైతుల ఖాతాల్లో సీఎం జగన్ జమ చేశారు. రబీ 2021–22, ఖరీఫ్–2022 సీజన్లకు గాను అర్హులైన రైతు కుటుంబాలకు సున్నా వడ్డీ రాయితీ సొమ్మును తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి బటన్ నొక్కి సీఎం జగన్ జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి జరిగిన వర్చువల్ సమావేశంలో మంత్రి కాకాణి […]
టీడీపీకి మరో సీనియర్ నేత గుడ్బై చెప్పారు. 2024లో ఏపీలో జరగబోతున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. కాగా టీడీపీ జనసేన ఉమ్మడిగా ప్రకటించిన జాబితాలో చోటు దక్కించుకోని సీనియర్లు ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా జనసేన- టీడీపీల్లో అసంతృప్తులు నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా టీడీపీకి మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు టీడీపీకి గుడ్బై చెబుతూ ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు. […]
అయితే చిన్న పిల్లలపై తీసిన వీడియోపై రాజకీయమా? పిల్లలు ప్రేమ చూపించడం నేరమా??? అంటే కాదు కానే కాదు అనే చెప్పాలి. నిజంగా పిల్లలకు భువనేశ్వరిపై అభిమానం ఉండి ఉండవచ్చు.
2019 సార్వత్రిక ఎన్నికలలో అఖండ విజయం సాధించి నవ్యాంధ్రకు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన శ్రీ జగన్ మోహన్ రెడ్డి తరచు చెప్పే మాట ఒకటే, 2019 ఎన్నికలలో మనకు ఓటు వేసిన వేయకపోయినా సరే, మన పార్టీ వాడు అయినా కాకపోయినా సరే వారు ఆ పథకంకు అర్హులా కాదా అనేది మాత్రమే కొలమానంగా తీసుకొని ప్రతి పేదవాడికి పక్క ఇల్లు ఉండాలి అనేది మన నినాదం అన్నారు, నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం క్రింద మనం నిర్మించేది […]
సత్తెనపల్లి పరిశీలకుడిగా పల్నాడు జిల్లా యువత అధ్యక్షుడు. ఏపీలో మరో కొద్ది రోజుల్లో జరగనున్న సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో సమాయత్తం అవుతుంది. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో ఇన్చార్జ్లను నియమిస్తూ దూసుకుపోతున్న అధికార పార్టీ ప్రతిపక్షాల కంటే ముందుగానే ఎన్నికలకు సన్నద్ధం అవుతుంది. ఇప్పటికే సిద్ధం సభలతో తాము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని సీఎం జగన్ చాటి చెప్తుండగా ప్రతి పక్ష జనసేన […]
– ఉన్నత విద్యకు వెళ్లేందుకు వీలుగా.. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యలో అనేక సంస్కరణలు తెచ్చింది. పేద పిల్లలు పదో తరగతి తర్వాత చదువు మానేయకుండా ఎక్కడికక్కడ ఇంటర్ కాలేజీలు ఏర్పాటు చేశారు. దీంతో ఉన్నత చదువులకు వెళ్లేందుకు మార్గం ఏర్పడింది. జగన్ పాలనలో నాడు – నేడు కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ స్కూళ్లలా మారడం, పాఠశాల స్థాయిలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడం, అంతర్జాతీయ స్థాయిలో విద్యా ప్రమాణాలు పెంచేందుకు డిజిటల్ తరగతులు నిర్వహించడం, బైజూస్ […]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేతన్నలకు తీపికబురు చెప్పింది. పవర్ లూమ్ చేనేతలకు విద్యుత్ సబ్సిడీ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. యూనిట్కి 94 పైసలు రాయితీ కల్పిస్తూనే ఎలక్ట్రిసిటీ డ్యూటీ రూ.1 నుంచి 6 పైసలకి తగ్గిస్తూ ఉత్తర్వులిచ్చింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పవర్ లూమ్స్ ద్వారా చీరలను నేసే నేతన్నలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చేనేత మగ్గంపై నేసే చీరలను హ్యాండ్ లూమ్స్ అని, విద్యుత్ సాయంతో నడిచే యంత్రాలతో తయారుచేసే చీరలను పవర్ లూమ్స్ అని […]
రాష్ట్రంలో మరో నెలన్నర రోజుల్లో ఎన్నికలు రానున్న తరుణంలో అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీల కన్నా దూకుడుగా వ్యవహరిస్తుంది. మొదటి నుండి చెబుతున్న విధంగానే ఇప్పటికే తాము ఒంటరిగా బరిలోకి దిగితునట్టు ప్రకటించడమే కాకుండా 175 నియోజకవర్గాలకి సంభందించి మెజారిటీ అభ్యర్దులని ప్రకటించి రేస్ లో ముందు ఉంది. మరో పక్క తెలుగుదేశం జనసేన ఇరు పార్టీలు పొత్తు పెట్టుకుంటున్నట్టు ప్రకటించుకున్నా ఇప్పటి వరకు అభ్యర్ధులు ప్రకటించడంలో పూర్తిగా విఫలం చెంది క్యాడర్ని , […]
బి కాంలో ఫిజిక్స్ అనగానే గుర్తొచ్చేంత పాపులర్ పొలిటిషియాన్ ఎవరు, రాష్ట్రంలో చిన్న పిల్లాన్ని అడిగినా చెబుతారు జలీల్ ఖాన్ అని . ఓ ఇంటరవ్యూలో తన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి చెబుతూ బి కాంలో ఫిజిక్స్ సబ్జెక్ట్ ఉంటుందని నోరు జారడంతో రాష్ట్ర వ్యాప్తంగా ట్రోలింగ్ కి గురయ్యాడు. జలీల్ ఖాన్ నేపధ్యం చూస్తే 2014లో విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ తరుపున గెలిచిన జలీల్ ఖాన్ ఆ తర్వాత టీడీపీలోకి జంప్ అయ్యిన విషయం […]
పోరుకు నేను సిద్దం, మీరు సిద్ధమా అని జగన్ తన క్యాడర్ ను సమాయత్తం చేయడానికి నిర్దేశించిన సిద్దం సభ మొదటిది భీమిలి లో కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతం అవ్వగా, దానికి మించిన సభ దెందులూరు లో జరిగింది… ఇక సీమ లో జరిగిన రాప్తాడు సభ కి దాదాపు 12 లక్షల మంది హాజరయ్యారని జాతీయ మీడియా అంచనా వేసింది… తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకూ అంతెందుకు దేశంలోనే ఇంతవరకు ఆ స్థాయి సభ ఎన్నడూ […]