‘రాజకీయాల్లో ఉన్నంత కాలం వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటే ఉంటా. వైఎస్సార్ కాంగ్రెస్తోనే నా పయనం. దీంట్లోనే ఉంటా తప్పితే వేరే పార్టీకి వెళ్లను. అవసరమైతే రాజకీయాలు విరమించుకుంటా’ గతంలో ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ చెప్పిన మాటలివి. ఆ సమయంలో యాంకర్ మొత్తం రికార్డు అయ్యిందని చెప్పగా.. రికార్డు అవుతుందనే స్పష్టంగా మాట్లాడాను. ఇది పర్మినెంట్ డాక్యుమెంట్. వైఎస్సార్సీపీకి నేను పర్మినెంట్ అన్నారు వసంత. నేడు అవకాశవాద రాజకీయాలకు వసంత కేరాఫ్గా […]
2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపిక, ప్రకటనల్లో మునిగి తేలుతున్నాయి, ఈ విషయంలో అధికార వైసీపీ మిగతా అన్ని పార్టీల కన్నా ముందుందని చెప్పొచ్చు. దాదాపు రెండు నెలలుగా అభ్యర్థుల ఎంపిక పై కసరత్తు చేస్తూ ఎప్పటికప్పుడు విడతల వారీగా ఎనిమిది జాబితాలు విడుదల చేసింది. ఆయా నియోజకవర్గాల్లో నాయకుల మధ్య ఉన్న సమస్యలు ఒకొకటి పరిష్కారం చేసుకుంటూ నియోజక వర్గాలలో సమన్వయకర్తలను నియమించుకుంటూ ముందుకు వెళ్తోన్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ […]
ఆంధ్రప్రదేశ్లో జనం జగన్ నామస్మరణను ఆపలేదు. వచ్చే ఎన్నికల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి మళ్లీ ఆయనే ముఖ్యమంత్రి అవుతారని సర్వేలు ఘంటాపథంగా చెబుతున్నాయి. ఓవైపు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనతో పొత్తు పెట్టుకున్నారు. బీజేపీ గ్రీన్సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇంకోవైపు కాంగ్రెస్, వామపక్షాల చేత కూటమి కట్టించారు. అయినా 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ ఫుల్ స్పీడ్లో తిరుగుతుందని సర్వే సంస్థలు అంచనా వేస్తున్నాయి. దీనికి బలం చేకూర్చేలా ప్రతిపక్షాల […]
వైఎస్సార్ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఊహించని షాక్ తగిలింది. పులివెందుల నియోజకవర్గానికి చెందిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఎస్వీ సతీష్కుమార్రెడ్డి అలియాస్ సతీష్రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి, కడప మేయర్ సురేష్బాబు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. […]
నెల్లూరు నుంచి రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీ తీర్థం రేపు పుచ్చుకొనున్నారు. వైయస్సార్సీపీలో ఆరు సంవత్సరాలు తన రాజ్యసభ పదవీకాలం వినియోగించుకొని చివరి రెండు నెలలు ఉన్నప్పుడు వైఎస్సార్సీపీ రాజీనామా చేసి టీడీపీలోకి వెళ్తున్నాడు. టీడీపీ నుంచి నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. కాగా గతంలో వేమి రెడ్డి ప్రభాకర్ రెడ్డిని వైస్సార్సీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించి ఉంది. వేమిరెడ్డితో పాటు అతను భార్య అయినా ప్రశాంతి రెడ్డికి […]
మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు, కాపు ఉద్యమనేత చేగొండి హరిరామ జోగయ్య తనయుడు చేగొండి సూర్యప్రకాష్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తునట్టు వార్తలు వస్తున్నాయి. జనసేన పార్టీలో క్రీయాశీలక సభ్యునిగా జనసేన పొలిటికల్ ఎఫైర్స్ సభ్యుడిగా కీలకంగా వ్యవహరించిన సూర్యప్రకాష్, పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో కలిసి చేస్తున్న పొత్తు రాజకీయంతో తీవ్రంగా విభేదిస్తునట్టు తెలుస్తుంది. 2018లో జనసేనలో చేరిన చేగొండి సూర్యప్రకాష్ , పార్టీని బలోపేతం చేయడానికి తన శక్తివంచన లేకుండా కృషి చేసినా చివరికి […]
2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నాయకుల మధ్య ఉన్న సమస్యలు ఒక్కొకటిగా పరిష్కరిస్తూ, నిజయోజకవర్గాలలో సమన్వయకర్తలను నియమించుకుంటూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 8వ జాబితాను విడుదల చేసింది. గుంటూరు పార్లమెంట్ నుంచి కిలారు రోశయ్య, ఒంగోలు పార్లమెంట్ నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కందుకూరు అసెంబ్లీ నుంచి బుర్రా మధుసూదన్ యాదవ్ , పొన్నూరు అసెంబ్లీ నుంచి అంబటి మురళి, గంగాధర నెల్లూరు అసెంబ్లీ […]
ఏపీలో ఫ్యాన్ ప్రభంజనం కొనసాగుతుందని మరో సర్వే స్పష్టం చేసింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ హవా కొనసాగనుందని పలు సర్వేలు స్పష్టం చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా జీన్యూస్ మ్యాట్రైజ్ పోల్ సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ వైఎస్సార్సీపీకి పట్టం కట్టనున్నట్లు వెల్లడించింది. జీన్యూస్ మ్యాట్రైజ్ ఒపీనియన్ పోల్ సర్వే ప్రకారం ఏపీలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో మొత్తం 25 స్థానాలకు గానూ 19 స్థానాలు గెలుచుకుంటుందని వెల్లడించింది. టీడీపీ జనసేన […]
ఏపీలో సీనియర్ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ అధికార వైఎస్సార్సీపీలో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో ఇంతియాజ్ వైఎస్సార్సీపీలోకి చేరారు. పార్టీ కండువా కప్పి సీఎం జగన్ ఇంతియాజ్ను వైఎస్సార్సీపీలోకి ఆహ్వానించారు. కాగా సెర్ప్ సీఈవోగా, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన ఇంతియాజ్కు 2025, మే 31 వరకు సర్వీసు ఉంది. కానీ తన ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేసి సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ […]
కాలానికి అనుగుణంగా వస్తున్న మార్పుల దృష్ట్యా ప్రజలు దర్జీ దగ్గరికి వెళ్ళి బట్టలు కుట్టించుకోడమే మానేశారు, గతం లో ఒక వెలుగు వెలసిన దర్జీలు నేడు పూటకి నోచుకోవడానికి కూడా కష్ట పడాల్సిన పరిస్థితి. నేడు రెడీ మెడ్ దుస్తులు లభించడం, అనుకున్నదే తడవుగా కొనుక్కునే పరిస్థితి.దానికి అనుగుణంగా వివిధ రకాల బ్రాండెడ్ దుస్తులు అందుబాటులోకి రావడం , గార్మెంట్స్ పరిశ్రమలు పెరగడం ఇలా ఒకో దానికి ఒక కారణం లాగా చెప్పొచ్చు. ఇల్లు గడవడమే కష్టమైన […]